National

National

రానున్న రోజుల్లో నెయ్యి, వెన్న (Ghee- Butter) ధరలు గణనీయంగా తగ్గే అవకాశం

: టమాటా, పచ్చి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు రానున్న రోజుల్లో ఉపశమనం కలగనుంది. అది కూడా పండుగల సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఉపశమనం రానున్నట్లు తెలుస్తుంది. రానున్న రోజుల్లో నెయ్యి, వెన్న (Ghee- Butter) ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పండుగల సమయంలో ప్రతి ఇంట్లోనూ ఈ రెండింటినీ వాడుతుంటారు. వాస్తవానికి నెయ్యి, వెన్నపై వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ రేట్లను తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించబోతోంది. మింట్…

National

వేగంగా రైలు ప్రమాద కేసు విచారణ ముగ్గురు రైల్వే అధికారులకు జ్యుడీషియల్ కస్టడీ

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాద కేసు విచారణ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కేసులో జూలై 7న సీబీఐ అరెస్టు చేసిన రైల్వే సిబ్బంది సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌ రిమాండ్ గడువు ముగిసింది. దీంతో వారిని శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. ఆ ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ…

National

గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత జులైలో ఒకే రోజులో అత్యధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేశారు. ఢిల్లీలో నిన్న 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మొత్తం వర్షపాతంలో 15% కేవలం 12 గంటల్లోనే కురిసింది. వరద నీరు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.…

National

ఉత్తర భారతంలో తెంపు లేకుండా వర్షాలు

ఉత్తర భారతంలో తెంపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ వాతావరణశాఖ ప్రకటించింది. మెరుపు వరదలు, కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు నీట మునిగాయి. వీటిల్లో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌ నగర్‌లో భారీవర్షానికి ఓ ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 40 సంవత్సరాల్లో…

National

స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీ..

టమాటా ధరలు రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్నాయి. టమాటా ధరలు చూసిన సామాన్యులు హడలెత్తిపోతున్నారు. దేశంలో టమాటా గరిష్ఠంగా రూ. 250 పలుకుతుండగా.. కనిష్ఠంగా రూ.100 గా ఉంది. హైదరాబాద్ లో కిలో టమాటా రూ.90 నుంచి రూ130 వరకు పలుకుతోంది. బెంగళూరులో కిలో టమాటా రూ.101 నుంచి రూ.130 పలుకుతుండగా.. కోల్ కత్తాలో రూ.150, ఢిల్లీలో రూ.120, ముంబైలో రూ.120 గా ఉంది. టమాటా ధరలు భారీగా పెరగడంతో రెస్టారెంట్ లు టమాటా వినియోగాన్ని తగ్గిస్తున్నాయి.…

National

జీఎస్టీపై కేంద్రం సంచలన నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్నితీసుకుంది. వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీఎస్టీలో చోటు చేసుకుంటోన్న అక్రమాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై జీఎస్టీలో అవకతవకలకు గానీ, అక్రమాలకు గానీ పాల్పడితే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు చర్యలు తీసుకుంటారు. వారిపై…

National

యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వాసులకు గుడ్ న్యూస్

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా నోయిడా ప్రాంతంలో నివసిస్తున్న వారికి యోగీ సర్కార్ శుభవార్త చెప్పింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మూడో దశ భూసేకరణ కోసం త్వరలో సామాజిక ప్రభావ సర్వే నిర్వహించేందుకు వీలుగా యోగీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. జెవార్ లో నిర్మించబోతున్న ఈ ఎయిర్ పోర్టు కారణంగా ఈ ప్రాంతం రూపు రేఖలు మారిపోనున్నాయి. యూపీలోని గౌతమబుద్ధనగర్…

National

మణిపూర్‌లో హింసకు పాల్పడిన వారిమీద చట్టపరంగా చర్యలు

మణిపూర్‌లో హింసకు పాల్పడిన వారిమీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని వదిలిపెట్టమని కేంద్ర ప్రభుత్వం కుకీ గ్రూపులకు హామీ ఇచ్చింది, అయితే మణిపూర్ లో సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే రాజకీయంగా పరిష్కారాన్ని సాధించగలమని కేంద్ర ప్రభుత్వం కుకీలకు స్పష్టం చేసింది. ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్, మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ సభ్యులు ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) డైరెక్టర్ తపన్ కుమార్ దేకాతో జూలై 7న రాజధానిలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయమైన నార్త్…

NationalWorld

ఆ వాంతి ఖరీదు మూడు కోట్లు; ఎందుకు?

సహజంగా వాంతి అంటే అందరూ ముఖం అదోలా పెట్టుకుంటారు. మనుషులేనా, జంతువులైనా వాంతి చేసుకుంటే ఆ పరిసరాల్లో లేకుండా పారిపోతారు. కానీ తిమింగలాల వాంతి మాత్రం బంగారం కంటే విలువైనవిగా చూస్తారు. స్పెయిన్ లోని లాపాల్ మాలోని నొగాలస్ బీచ్ లోకి ఒక స్పెర్మ్ జాతి తిమింగలం కళేబరం కొట్టుకు వచ్చింది. ఇక దీనిపై పరిశోధన జరిపిన సైంటిస్టులు అందులో తిమింగలం వాంతి ఉన్నట్టు గుర్తించారు. సముద్రంలో తేలే బంగారం బాగా పిలిచే తిమింగలం వాంతి అది.…

National

ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌

తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. చంద్రయాన్ 2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించనుంది ఇస్రో. మధ్యాహ్నం 2:35 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్తుందీ రాకెట్.…