మనీ లాండరింగ్పై ఈడీ ఎందుకు మౌనం
ఏడాది క్రితం ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రశ్నించారు. మనీ లాండరింగ్పై ఈడీ ఎందుకు మౌనంగా ఉందని నిలదీసారు.రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుంటే..మనీలాండరింగ్ జరిగిందని క్లియర్గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని కేంద్రం బట్టబయలు చేయాలని సజ్జల డిమాండ్ చేసారు. మనీలాండరింగ్ : చంద్రబాబు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని క్లియర్గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా…

