National

National

కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలోని సమిష్టి నాయకత్వం

ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలోని సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతుందని, పార్టీ గెలిస్తే, సీఎం పదవికి పరిగణించబడే వరుసలో బఘేల్ మొదటి స్థానంలో ఉంటారని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌ డియో ఆదివారం అన్నారు. ఓ ఇంటర్వ్యూలో టీఎస్ సింగ్‌ డియో మాట్లాడుతూ.. ప్రస్తుత ముఖ్యమంత్రిని తొలగించకపోతే ఆ వ్యక్తి జట్టును విజయపథంలో నడిపించగలడని, గెలిచిన తర్వాత కెప్టెన్‌ను ఎందుకు మార్చాలనే నమ్మకాన్ని పార్టీ కలిగి ఉందన్నారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో…

National

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూడ్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూడ్ ను కేంద్రం ప్రభుత్వం చెప్పింది.. కరువు భత్యం పెంపు బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొన్నీమధ్య జీతాలను పెంచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి పెంపు పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ని ఎంత శాతం పెంచాలనేది నిర్ణయించనున్నారు. అయితే, ఇప్పటి వరకు డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపు ఉండొచ్చని ఏఐసీపీఐ గణాంకాలు చెబుతున్నాయి… ప్రస్తుతం జూలై తర్వాత డీఏ పెంచినట్లయితే,…

National

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.. 26 మంది మృతి, 40 మంది గల్లంతు

సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షం కారణంగా రాత్రిపూట ఆకస్మిక వరదలు సంభవించి మరణించిన వారి సంఖ్య 26కి పెరిగిందని, 40 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు ఆదివారం తెలిపారు. శుక్రవారం నుంచి వరదల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది మరణించారని, ఆస్తినష్టంతో పాటు వ్యవసాయ భూములకు అపార నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫివుల్లా రహీమి తెలిపారు.   మైదాన్ వార్దక్ ప్రావిన్స్‌లోని జల్రెజ్ జిల్లాలో ఉన్న ప్రధాన విపత్తు…

National

‘ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌’ యుద్ధనౌకను వియత్నాంకి ఇండియా బహుమతి

రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న భారత దేశం వియత్నాంకు యుద్ధ నౌకను కానుకగా ఇచ్చింది. భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన ‘ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌’ యుద్ధనౌకను వియత్నాంకి ఇండియా బహుమతిగా అందజేసింది. వియత్నాం పర్యటనలో ఉన్న భారత నౌకాదళం అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ ఈ యుద్ధనౌకను ‘వియత్నాం పీపుల్స్‌ నేవీ’కి అప్పగించారు. సేవలందిస్తున్న ఓ యుద్ధనౌకను భారత్‌ తన మిత్రదేశానికి బహుమతిగా ఇవ్వడం, దేశీయంగా నిర్మించి, ఆయుధాలతో పూర్తి యుద్ధ సన్నద్ధంగా ఉన్న నౌకను భారత్‌ ఇలా…

National

దేశవ్యాప్తంగా 808 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ఏర్పాటు

దేశవ్యాప్తంగా 808 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మూడో విడత ఈ-వేలం నిర్వహించనుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దేశంలోని 284 నగరాల్లో ఈ-వేలం నిర్వహణ ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 113 నగరాల్లో 388 రేడియో స్టేషన్లు ఉండగా.. వాటి సేవలను మారుమూల ప్రాంతాల్లో విస్తృతపరచడానికి 284 నగరాల్లో 808 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కవరేజీ పెంచేందుకు గానూ మారుమూల ప్రాంతాల్లో రేడియో టవర్లు ఏర్పాటు…

National

గుర్తింపు కార్డు చూపకుండా రూ.2000 నోట్ల (2000 Notes)ను మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌

గుర్తింపు కార్డు చూపకుండా రూ.2000 నోట్ల (2000 Notes)ను మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (జూలై 10) కొట్టివేసింది. పిటిషనర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ మాట్లాడుతూ గుర్తింపు కార్డు చూడకుండా నోట్లను మార్చడం ద్వారా అవినీతిపరులు, దేశ వ్యతిరేకులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి.. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం విధానపరమైన అంశమని అన్నారు. ఇందులో మేం జోక్యం చేసుకోమని తెలిపింది. అంతకుముందు మే 29న ఢిల్లీ హైకోర్టు కూడా…

National

కమ్యూనికేషన్ యాప్‌లను నియంత్రించాలని టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) Google Meet, WhatsApp, Telegram, ఇతర ఇంటర్నెట్ ఆధారిత వాయిస్, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి OTT ప్లేయర్‌లను లైసెన్సింగ్ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. OTT కమ్యూనికేషన్ సర్వీస్, OTT సర్వీస్ సెలెక్టివ్ బ్యానింగ్‌కు సంబంధించి రెగ్యులేటరీ మెకానిజంపై చర్చా పత్రంలో TRAI ఈ విషయాన్ని పేర్కొంది. టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి కమ్యూనికేషన్ యాప్‌లను నియంత్రించాలని టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. టెలికాం…

National

భవిష్యత్తులో బయో ఇథనాల్ వాహనాలే.. ఇథనాల్ petrol 60 రూపాయలే..

జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు(Plants) నాటే కార్యక్రమంలో నేడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పాల్గొన్నారు. ఏపీలో తిరుపతి(Tirupati) వద్ద రేణిగుంట నుండి నాయుడుపేట NH71 హైవేపై ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి చొరవతో గ్రీన్ ఇండియా మిషన్ (GIM) భాగస్వామ్యంతో జతకట్టి జాతీయ రహదారులను పర్యావరణపరంగా గ్రీన్ హైవేలుగా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రహదారి ప్రాజెక్టుల సమయంలో నరికివేయబడిన ప్రతి చెట్టుకు రెండింతలు చెట్లను ఈ ప్రాజెక్టులో భాగంగా నాటనున్నారు.…

National

ఎవరీ సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు. జస్టిస్ ఉజ్వల్ భూయాన్, వెంకటనారాయణ భట్టి..?

సుప్రీంకోర్టు (Supreme Court)లో బుధవారం (జూలై 12) మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ ఉజ్వల్ భుయాన్ (Justice Ujjal Bhuyan), జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్టి (Justice S. Venkatanarayana Bhatti)లకు పదోన్నతి కల్పించాలని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఇద్దరు న్యాయమూర్తుల నియామకాన్ని ప్రకటించారు. జూలై 5న జస్టిస్ ఉజ్వల్ భుయాన్, జస్టిస్ భట్టి పేర్లను కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. గతంలో జస్టిస్…

National

చంద్రయాన్‌కి 40 రోజులు ఎందుకు?

జాబిల్లి(Moon)పై అన్వేషణ కోసం ఇస్రో(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3(Chandrayaan 3)ని నేడు లాంచ్ చేశారు. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రుని దిశగా తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 ప్రారంభించింది. చంద్రయాన్ 3 చంద్రుడి వద్దకు వెళ్ళడానికి దాదాపు 40 రోజులు సమయం పడుతుంది. కానీ గతంలో అమెరికా(America) చంద్రుడి మీదకు నాలుగు రోజుల్లో, రష్యా(Russia) రెండు రోజుల్లోనే వెళ్లాయి. మరి మన చంద్రయాన్ కి ఎందుకు అంత ఎక్కువ…