తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి.
హైదరాబాద్ : తెలంగాణ బీజేపి కార్యక్రమాల రూపకల్పనలో వేగం పెంచింది. అన్ని రంగాల్లో పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్ షాప్ కొనసాగుతోంది. వర్క్ షాప్ లో బీజేపీ శ్రేణులకు ఎంపి, బీజేపి రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాష్ జవదేకర్, బీజేపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్…

