National

National

షాబాద్‌ ప్లాట్ల ఇ-వేలం.. డిజప్పాయింట్ చేశాయిగా

హైదరాబాద్ నగర శివార్లల్లో నిర్వహిస్తోన్న భూముల ఇ-వేలంపాటలు తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. మొన్నటి మొన్న కోకాపేట్‌, మోకిలల్లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఇ-వేలంలో ఎకరం కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అందాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట్‌ భూముల ధరలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. ఈ- ఆక్షన్‌లో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు స్థలాలను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర గరిష్ఠంగా 100 కోట్ల రూపాయలను అందుకుంది.…

NationalTELANGANA

మైనార్టీలకు గుడ్‌న్యూస్: 16 నుంచి రూ. లక్ష సాయం చెక్కుల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీలకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపికైన పది వేల మంది లబ్ధిదారులకు ఆగస్టు 16 నుంచి లక్షల రూపాయల చెక్కుల పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై…

National

తండ్రి ఎంట్రీతో ఘోరం జరిగిపోయింది

ఉన్నత చదువులపై దృష్టి సారించాల్సిన వయస్సులో ప్రేమ వ్యవహారాలతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తొందరపాటు పనులు చేసి తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తూ.. వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ప్రేమించిన యువతికి పిజ్జా ఇచ్చేందుకు వెళ్లి.. అనుకోని పరిణామం ఎదురుకావడంతో భవనంపైనుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ షోయబ్(19) అనే యువకుడు…

National

65 స్థానాలు గెలిస్తే కేంద్రంలో మనదే సర్కార్ అంటున్న కేసీఆర్..

65 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం సాయంత్రం మహారాష్ట్రకు చెందిన కొంత మంది సర్పంచ్, ఉప సర్పుంచులు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. మహారాష్ట్రలో 48 స్థానాలు, తెలంగాణలో 17 సీట్లలలో విజయం సాధిస్తే బీఆర్ఎస్ చక్రం తిప్పొచ్చని చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన 65 మంది ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వమూ రాదన్నారు. తెలంగాణలో…

National

దిగొచ్చిన టమాటా ధరలు.. ఇక డొంట్ వర్రీ..

రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న టమాటా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. భారీగా పెరిగిన ధరలతో కొంత మంది టమాటాలు వాడడమే మానేశారు. కానీ గత మూడు రోజులు టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిగుబడి పెరగడంతోనే టమాటా ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు టమాటా రాక పెరగడంతో ధరలు తగ్గాయి. హైదరాబాద్ లోని పలు రైతు బజారుల్లో కిలో టమాటా రూ.63 నుంచి రూ.70 పలుకుతోంది. ఇక రిటైల్ లో కిలో రూ.120 నుంచి రూ.140…

National

అడుగు రూ.లక్ష పైనే: అమ్ముడుపోని ఆ రెండు ప్లాట్లు

హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లల్లో నిర్వహిస్తోన్న భూముల ఇ-వేలంపాటలు తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. మొన్నటి మొన్న కోకాపేట్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఇ-వేలంలో ఎకరం 100 కోట్ల రూపాయలను అధిగమించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట్‌ భూముల ధరలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. ఈ- ఆక్షన్‌లో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు స్థలాలను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర గరిష్ఠంగా 100 కోట్ల రూపాయలను అందుకుంది.…

NationalTELANGANA

కేంద్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వమే

కేంద్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని.. ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 75 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని కేటీఆర్ తెలిపారు. కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టామన్నారు. నేతన్నలకు 16 వేలకుపైగా…

National

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్క నిర్ణయం 43 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. నిత్యం 45 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తున్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏటా రూ 3 వేల కోట్ల భారం పడనుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు కార్మికుల మనోభీష్టం నెరవేరింది. విలీనం బిల్లుకు…

NationalTELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. మరి కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా అన్ని వర్గాలను ఆకట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాల ప్రకటను సిద్దమయ్యారు. ఈ రోజు అసెంబ్లీలో ఉద్యోగుల పీఆర్సీ తో పాటుగా మధ్యంతర భృతి (ఐఆర్‌)ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. దీంతో పాటుగా మరిన్ని కీలక ప్రకటనలు చేయనున్నారు. నేటితో సమావేశాల ముగింపు: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఎన్నికల…

National

రైల్వే స్టేషన్లు భవిష్యత్‌లో ఇలా ఉండబోతోన్నాయ్..!!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతోన్నారు. ఒకేసారి దేశంలో 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మొత్తంగా 24,470 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఆయా రైల్వే స్టేషన్లన్నీ కూడా మల్టీ పర్పస్ సెంటర్లుగా ఆవిర్భవించనున్నాయి. సిటీ సెంటర్స్‌గా అభివృద్ధి చెందనున్నాయి. దీనికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రైల్వే శాఖ ఇదివరకే సిద్ధం…