National

National

కమ్యూనికేషన్ యాప్‌లను నియంత్రించాలని టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) Google Meet, WhatsApp, Telegram, ఇతర ఇంటర్నెట్ ఆధారిత వాయిస్, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి OTT ప్లేయర్‌లను లైసెన్సింగ్ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. OTT కమ్యూనికేషన్ సర్వీస్, OTT సర్వీస్ సెలెక్టివ్ బ్యానింగ్‌కు సంబంధించి రెగ్యులేటరీ మెకానిజంపై చర్చా పత్రంలో TRAI ఈ విషయాన్ని పేర్కొంది. టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి కమ్యూనికేషన్ యాప్‌లను నియంత్రించాలని టెలికాం కంపెనీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. టెలికాం…

National

భవిష్యత్తులో బయో ఇథనాల్ వాహనాలే.. ఇథనాల్ petrol 60 రూపాయలే..

జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు(Plants) నాటే కార్యక్రమంలో నేడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పాల్గొన్నారు. ఏపీలో తిరుపతి(Tirupati) వద్ద రేణిగుంట నుండి నాయుడుపేట NH71 హైవేపై ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి చొరవతో గ్రీన్ ఇండియా మిషన్ (GIM) భాగస్వామ్యంతో జతకట్టి జాతీయ రహదారులను పర్యావరణపరంగా గ్రీన్ హైవేలుగా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రహదారి ప్రాజెక్టుల సమయంలో నరికివేయబడిన ప్రతి చెట్టుకు రెండింతలు చెట్లను ఈ ప్రాజెక్టులో భాగంగా నాటనున్నారు.…

National

ఎవరీ సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు. జస్టిస్ ఉజ్వల్ భూయాన్, వెంకటనారాయణ భట్టి..?

సుప్రీంకోర్టు (Supreme Court)లో బుధవారం (జూలై 12) మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ ఉజ్వల్ భుయాన్ (Justice Ujjal Bhuyan), జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్టి (Justice S. Venkatanarayana Bhatti)లకు పదోన్నతి కల్పించాలని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఇద్దరు న్యాయమూర్తుల నియామకాన్ని ప్రకటించారు. జూలై 5న జస్టిస్ ఉజ్వల్ భుయాన్, జస్టిస్ భట్టి పేర్లను కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. గతంలో జస్టిస్…

National

చంద్రయాన్‌కి 40 రోజులు ఎందుకు?

జాబిల్లి(Moon)పై అన్వేషణ కోసం ఇస్రో(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3(Chandrayaan 3)ని నేడు లాంచ్ చేశారు. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రుని దిశగా తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 ప్రారంభించింది. చంద్రయాన్ 3 చంద్రుడి వద్దకు వెళ్ళడానికి దాదాపు 40 రోజులు సమయం పడుతుంది. కానీ గతంలో అమెరికా(America) చంద్రుడి మీదకు నాలుగు రోజుల్లో, రష్యా(Russia) రెండు రోజుల్లోనే వెళ్లాయి. మరి మన చంద్రయాన్ కి ఎందుకు అంత ఎక్కువ…

National

రానున్న రోజుల్లో నెయ్యి, వెన్న (Ghee- Butter) ధరలు గణనీయంగా తగ్గే అవకాశం

: టమాటా, పచ్చి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు రానున్న రోజుల్లో ఉపశమనం కలగనుంది. అది కూడా పండుగల సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఉపశమనం రానున్నట్లు తెలుస్తుంది. రానున్న రోజుల్లో నెయ్యి, వెన్న (Ghee- Butter) ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పండుగల సమయంలో ప్రతి ఇంట్లోనూ ఈ రెండింటినీ వాడుతుంటారు. వాస్తవానికి నెయ్యి, వెన్నపై వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ రేట్లను తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించబోతోంది. మింట్…

National

వేగంగా రైలు ప్రమాద కేసు విచారణ ముగ్గురు రైల్వే అధికారులకు జ్యుడీషియల్ కస్టడీ

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాద కేసు విచారణ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కేసులో జూలై 7న సీబీఐ అరెస్టు చేసిన రైల్వే సిబ్బంది సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌ రిమాండ్ గడువు ముగిసింది. దీంతో వారిని శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. ఆ ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ…

National

గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత జులైలో ఒకే రోజులో అత్యధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేశారు. ఢిల్లీలో నిన్న 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మొత్తం వర్షపాతంలో 15% కేవలం 12 గంటల్లోనే కురిసింది. వరద నీరు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.…

National

ఉత్తర భారతంలో తెంపు లేకుండా వర్షాలు

ఉత్తర భారతంలో తెంపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ వాతావరణశాఖ ప్రకటించింది. మెరుపు వరదలు, కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు నీట మునిగాయి. వీటిల్లో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌ నగర్‌లో భారీవర్షానికి ఓ ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 40 సంవత్సరాల్లో…

National

స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీ..

టమాటా ధరలు రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్నాయి. టమాటా ధరలు చూసిన సామాన్యులు హడలెత్తిపోతున్నారు. దేశంలో టమాటా గరిష్ఠంగా రూ. 250 పలుకుతుండగా.. కనిష్ఠంగా రూ.100 గా ఉంది. హైదరాబాద్ లో కిలో టమాటా రూ.90 నుంచి రూ130 వరకు పలుకుతోంది. బెంగళూరులో కిలో టమాటా రూ.101 నుంచి రూ.130 పలుకుతుండగా.. కోల్ కత్తాలో రూ.150, ఢిల్లీలో రూ.120, ముంబైలో రూ.120 గా ఉంది. టమాటా ధరలు భారీగా పెరగడంతో రెస్టారెంట్ లు టమాటా వినియోగాన్ని తగ్గిస్తున్నాయి.…

National

జీఎస్టీపై కేంద్రం సంచలన నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్నితీసుకుంది. వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీఎస్టీలో చోటు చేసుకుంటోన్న అక్రమాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై జీఎస్టీలో అవకతవకలకు గానీ, అక్రమాలకు గానీ పాల్పడితే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు చర్యలు తీసుకుంటారు. వారిపై…