National

NationalWorld

అమెరికా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం.. ఈ అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 గంటలకు వాషింగ్టన్‌కు చేరుకోనున్నారు. ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ కానున్నారు. పలువురు ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మోదీ రాకకోసం ఎన్నారైలు ఉత్సాహంగా ఎదురు చూస్తోన్నారు. బుధవారం 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే…

National

పోయిన ఫోన్లు దొరికాయి.. అందులో మీ మొబైల్ ఉందో తెలుసుకోండి..!

గత రెండు నెలల్లో తెలంగాణ పోలీసులు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) సమన్వయంతో దొంగలు దొంగిలించ మొత్తం 2219 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 19, 2023 నుంచి మొబైల్ దొంగతనాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ని ఉపయోగించి పోయిన సెల్ ఫోన్లు పట్టుకుని బాధితులకు అందించారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న లేదా దొంగలించబడినా బాధితులు ఫిర్యాదుల నమోదు కోసం తెలంగాణ పోలీసులు DoT సహకారంతో CEIRని ప్రవేశపెట్టారు. ఫిర్యాదు…

NationalUncategorized

నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న హిందుస్థానీ అవామ్‌ మోర్చా

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) సోమవారం నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మద్దతు ఉపసంహరణ లేఖను అందజేసేందుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌తో అపాయింట్‌మెంట్ కోరినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాంఝీ కుమారుడు సంతోష్ సుమన్ తెలిపారు.జేడీయూలో తమ పార్టీని విలీనం చేయబోమని సంతోష్ స్పష్టం చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన సుమన్, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి హెచ్‌ఏఎంజాతీయ కార్యవర్గం సమావేశం అవుతుందని చెప్పారు.…

National

RTC బస్సుల్లో ఫ్రీ ఫ్రీ ఫ్రీ, వారంలో ఎన్ని లక్షల మంది లేడీఎస్ ఫ్రీగా తిరిగేశారంటే?

బెంగళూరు/మంగళూరు/బళ్లారి: కర్ణాటక ప్రభుత్వం కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళల నుంచి విశేషమైన మద్దతు లభించింది. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రైళ్లు, ప్రైవేట్ బస్సుల్లో కాకుండా కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. జూన్ 11వ తేదీ నుండి జూన్ 18వ తేదీ వరకు మంగళూరు డివిజన్ లో మాత్రమే ఎంత మంది మహిళలు ప్రయాణించారు అనే విషయం వెలుగు చూసింది. కర్ణాటక ప్రభుత్వ కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో…

National

మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం..

మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం చేసిన భారత సంతతికి చెందిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. గత ఏడాది క్లబ్‌లో కలిసిన మహిళపై అత్యాచారం చేసినందుకు భారత సంతతికి చెందిన విద్యార్థిని UKలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రీత్ వికల్ (20) అనే వ్యక్తి గత ఏడాది జూన్‌లో మద్యం మత్తులో ఉన్న మహిళను UKలోని కార్డిఫ్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ప్రీత్ వికల్ కు న్యాయస్థానం ఏడేళ్ల…

National

ధర్మవరం టీడీపీ అభ్యర్ధి ఖరారు – హోరా హోరీ..!!

రానున్న ఎన్నికలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నవ్ ఆర్ నెవర్ గా ప్రకటించారు. ప్రతీ సీటు కీలకంగా మారుతోంది. ఇప్పటికే కొన్ని సీట్లకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ..మరి కొన్ని నియోజకవర్గాల్లో ఆచి తూచి వ్యవహరిస్తోంది. జనసేనతో పొత్తు వేళ సీట్ల కేటాయింపు పైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అనంతపురం జిల్లా నుంచి ఈ సారి పరిటాల కుటుంబం రెండు సీట్లపైన ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలో ధర్మవరం సీటు పైన నిర్ణయం జరిగింది. టీడీపీ అభ్యర్ధి ఖరారయ్యారు. ధర్మవరం…

National

పీఎస్‍యూలో 2 లక్షల ఉద్యోగాలు మాయం చేశారు.. రాహుల్ ఆరోపణ..

ప్రభుత్వ రంగ సంస్థల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు తొలగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పెట్టుబడిదారుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ఆరోపించారు. బడా వ్యాపారుల ప్రయోజనం కోసం లక్షలాది మంది యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు. ఒకప్పడు ప్రభుత్వ రంగ సంస్థలు (PSU) భారతదేశానికి గర్వకారణంగా ఉండేవని చెప్పారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. “దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగాలు…

APCINEMANationalTELANGANA

ప్రొఫెసర్ హరగోపాల్ సహా వీరిపై దేశద్రోహం కేసు ఎత్తివేత: ములుగు ఎస్పీ కీలక ప్రకటన

హైదరాబాద్: ప్రొఫెసర్ హరగోపాల్‌పై నమోదైన దేశ ద్రోహం(యూఏపీఏ) కేసు విషయంలో ములుగు ఎస్పీ గౌష్ ఆలం కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. హరగోపాల్ తోపాటు ఐదుగురిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు తెలతిపారు. కేసులు ఎత్తివేస్తూ న్యాయపరంగా మెమో దాఖలు చేస్తామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్‌, పద్మజాషా, అడ్వొకేట్‌ రఘునాథ్.. గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రపై కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే దివంగత జడ్జి…

National

ప్రొఫెసర్ హరగోపాల్‌ తోపాటు 152 మందిపై దేశ ద్రోహం కేసు: ఆయన ఏమన్నారంటే.?

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన ఘాటుగా స్పందించారు. తనతోపాటు 152 మందిపై ఉపా చట్టం కింద కేసు పెట్టడం దుర్మార్గమన్నారు హరగోపాల్. ‘పోలీసుల అత్యుత్సాహంతోనే నాపై ఉపా చట్టం కింద కేసు పెట్టారు. ప్రభుత్వ పెద్దలకు తెలిసి నాపై కేసు నమోదైందని అనుకోవడం లేదు’ అని హరగోపాల్ తెలిపారు. అంతేగాక, ‘నేను ఏ మావోయిస్టును కలిశానో.. ఎక్కడ సమావేశమయ్యానో డీజీపీ చెప్పాలి. తెలంగాణలో…

National

Jawaharlal Nehru : నెహ్రూ జీవించిన ఇంటి పేరే మార్చేశారు- కేంద్రం షాకింగ్ నిర్ణయం…

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకాల్ని తుడిచేసేందుకు ఇప్పటికే పలు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఇవాళ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా ఉన్న తీన్ మూర్తి భవన్ ప్రాంగణం పేరును మారుస్తూ ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. ద నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీగా ఉన్న ఈ ప్రాంగణం పేరును ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీగా పేరు మార్చింది.…