యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వాసులకు గుడ్ న్యూస్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా నోయిడా ప్రాంతంలో నివసిస్తున్న వారికి యోగీ సర్కార్ శుభవార్త చెప్పింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మూడో దశ భూసేకరణ కోసం త్వరలో సామాజిక ప్రభావ సర్వే నిర్వహించేందుకు వీలుగా యోగీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. జెవార్ లో నిర్మించబోతున్న ఈ ఎయిర్ పోర్టు కారణంగా ఈ ప్రాంతం రూపు రేఖలు మారిపోనున్నాయి. యూపీలోని గౌతమబుద్ధనగర్…

