National

National

పీఎం మోడీని పొగిడి.. వారికి 10కోట్ల విరాళం: మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్!!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒడిశాలోని బాలాసోర్ లో తాజాగా జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు 10 కోట్ల రూపాయలను విరాళంగా పంపించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు తన లాయరు ద్వారా సుఖేష్ చంద్ర శేఖర్ ఈ చెక్కును పంపించారు. తాను…

National

గుజరాత్, రాజస్థాన్‍లో భారీ వర్షాలు.. ఢిల్లీలో చల్లబడిన వాతావరణం

బిపార్జోయ్ తుఫాన్ కారణంగా శుక్రవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీలో నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. “దక్షిణ ఢిల్లీ (వసంత్‌కుంజ్, మాల్వియా నగర్, కల్కాజీ, తుగ్లకాబాద్, ఛత్తర్‌పూర్, ఇగ్నో, దేరమండి)లోని ప్రాంతాలలో 30-40 కిమీ/గం వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం, ఉరుములతో కూడిన ఈదురు గాలులు సంభవించే అవకాశం…

National

గుడ్‌న్యూస్: ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు, ఎప్పటి వరకంటే?

న్యూఢిల్లీ: ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలనుకునే వినియోగదారులకు శుభవార్త. ఆధార్ వివరాలను ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం మరింత గడువు ఇచ్చింది. జూన్ 14 వరకే చివరి తేదీ ఉండగా.. ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఈ తేదీని సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. 14 తర్వాత డబ్బులు చెల్లించి అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ'(UIDAI) మార్చి 15 నుంచి…

National

పేర్ని నాని కౌంటర్ లు కరక్ట్ గా తగిలయా నడ్డా జీ..

ఇటీవల శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ జరిగిన విషయం తెలుసు కదా. ఆ మీటింగ్ లో బీజేపీ జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లు వైసీపీ పాలనపై ఎక్కు పెట్టారు. ముఖ్యంగా జేపీ నడ్డా మాత్రం వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై మండిపడ్డారు. దీంతో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.. జేపీ నడ్డాపై కౌంటర్స్ వేశారు. జేపీ నడ్డాతో పాటు తెలంగాణ మినిస్టర్ పేర్ని నానిపై కూడా తనదైన శైలిలో పేర్ని నాని…

National

ఓ ఇదా అసలు ప్లానింగ్, అమిత్ షా జగన్ మీద ఓపెన్ గా సీరియస్ అవడం వెనక స్కెచ్ !

ఏంటో ఈ మధ్య బీజేపీ జాతీయ నేతలకు ఏపీపై తెగ ప్రేమ పుట్టుకొచ్చింది. బీజేపీ జాతీయ నేతలు ఏపీ మీద తెగ ప్రేమ కురిపిస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తున్నారు. వరుసగా మీటింగ్ లు పెడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఏకంగా ఏపీని టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఏపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న శ్రీకాళహస్తిలో.. బీజేపీ నేతలు మీటింగ్ పెట్టిన విషయం తెలుసు కదా. శ్రీకాళహస్తిలో బీజేపీ నేతలు ఏపీ…

National

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. త్వరలోనే వాళ్లకు మళ్లీ జీతం పెరగనుంది. అంటే మళ్లీ డీఏ పెరగనుందన్నమాట. అవును.. గత మార్చిలోనే వాళ్లకు డీఏ పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ డీఏను పెంచబోతున్నారట. డీఏ పెంపు విషయంపై త్వరలోనే అప్ డేట్ రానుంది. వచ్చే నెల జులైలోనే వాళ్లకు డీఏ పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి సంవత్సరానికి రెండు సార్లు డీఏను పెంచాలి. ఇప్పటికే గత మార్చిలో పెరిగింది. ఇప్పుడు…

National

రాయలసీమలోని ఆ జిల్లాలలో మొదలైన వజ్రాల వేట!!

తొలకరి వర్షాలు కురిశాయి అంటే ఆ ప్రాంత ప్రజలకు సంబరంగా ఉంటుంది..అది ఏరువాక సాగటానికి అనుకుంటే పొరపాటే. తొలకరి జల్లులు కురిస్తే రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలో రైతులు, ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. ఈ సీజన్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో అని ఆశగా వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ఈ సీజన్లో వజ్రాలు దొరికే అనంతపురం, కర్నూలు జిల్లాలలో ప్రజలు చాలా మంది పిల్లాపాపలతో వజ్రాల కోసం అన్వేషణ పెడతారు. ఈ రెండు…

National

వాస్తవాలు అడిగితే లీగల్ నోటీసులా.?

హైదరాబాద్ : ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మే 25న తనకు ఇచ్చిన లీగల్‌ నోటీసులను వెనక్కి తీసుకోకుంటే ఆయనపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసుకు రేవంత్‌ తన అడ్వకేట్ ద్వారా మంగళవారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు…

National

ఆహార భద్రత,సుస్థిర వ్యవసాయం లక్ష్యంగా జీ20 సమావేశాలు.!వివరాలు వెల్లడించిన కిషన్ రెడ్డి.!

హైదరాబాద్ : జీ20 సమావేశాలకు సంబంధించి హైదరాబాద్ లో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారన్నారు. జీ20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, వ్యవసాయ శాఖ మంత్రులు ఈ సమ్మిట్ లో పాల్గొంటారన్నారని…

National

ఆగిపోయిన మహేష్ బాబు ‘గుంటూరు కారం’?

ఏ ముహూర్తాన గుంటూరు కారం సినిమాను ప్రారంభించారోకానీ అప్పటి నుంచి వాయిదాలు పడుతూనే ఉంది. అసలు పూర్తవుతుందో? లేదో? అనే సందేహాన్ని మహేష్ బాబు అభిమానులే వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వాయిదాలు పడుతూ, పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం షూటింగ్ మరోసారి వాయిదా పడింది. సహ నటుల కాల్షీట్లు ఇబ్బందికరంగా మారడంతో జూన్ మొదటివారంలోనే జరగాల్సిన షూటింగ్ 12వ తేదీకి వాయిదా పడింది. అయితే తాజాగా…