మెదీ ప్రభుత్వం పోతే మనం హ్యాపీగా ఉంటాము, ఆ పని చెయ్యాలని సీఎం పిలుపు!
చెన్నై/ తిరువారూరు: తమిళనాడులో లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, విజయాన్ని జాతీయ స్థాయిలో ప్రతిబింబించి కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దింపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ తిరువారూరులో అన్నారు. తిరువారూరులో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి స్మారక చిహ్నం కలైంజర్ కొట్టం ప్రారంభోత్సవంలో స్టాలిన్ మాట్లాడారు. వివాహిత మహిళతో లస్క్ టపా, ఇంకా ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్, ప్రియుడి ప్లాన్ బి! మనం ఇప్పుడు చాలా క్లిష్టపరిస్థితిలో ఉన్నామని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని…

