National

National

బీజేపీలో క్యాసినో కింగ్‌పిన్ చీకోటి ప్రవీణ్- బండి సంజయ్‌ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చికోటి ప్రవీణ్.. రాజకీయ ఆరంగేట్రం దాదాపు ఖరారైనట్టే. భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. తాను రాజకీయాల్లో ప్రవేశిస్తానంటూ గతంలో స్వయంగా ప్రకటించిన చీకోటి.. ఈ దిశగా తన చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఉదయం దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ పెద్దలను కలుసుకున్నారు. వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు,…

National

రంగంలోకి సోనియా – తెలంగాణపై సెంటిమెంట్ అస్త్రం..!!

తెలంగాణపై కాంగ్రెస్ నాయకత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇందు కోసం కొత్త వ్యూహాలను సిద్దం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం వరుసగా తెలంగాణ లో బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ సిద్దమైంది. ఇక, సోనియా గాంధీ రంగంలోకి దిగుతున్నారు. సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసారు. మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు. సోనియాతో సభ..మేనిఫెస్టో:తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఈ…

National

మణిపూర్‌లో రాజుకుంటున్న అగ్గిరవ్వలు..

మణిపూర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలతో మండుతున్న మణిపూర్‌లో వెలుగులోకి వస్తున్న దారుణాలు ప్రజలని భయకంపితుల్ని చేస్తున్నాయి. మే 4న రాష్ట్రంలో ఘర్షణలు ప్రారంభం కాగా, అంతకు కొన్ని రోజుల ముందు అంటే ఏప్రిల్ 30న హంగ్లాల్‌మౌన్ వైఫీ (21) అనే యువకుడిని పోలీసులు చుర్‌చాంద్‌పూర్‌లోని అతడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, మెయిటీ కమ్యూనిటీపై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినందుకు…

National

తన బైక్ చక్రాల కింద ఎలుకను నలిపి చంపిన వ్యక్తి..

ముగజీవాలు అంటే కొంతమంది అమితంగా ప్రేమిస్తారు. మరికొంతమంది మాకెందుకులే అని వాటి గురించి పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం వాటిమీద ఎదో పగ ఉన్నట్టుగా కసీగా చంపుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వ్యక్తి ఓ ఎలుకను తన బైక్‌ కింద తొక్కి చంపిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎలుకను తన బైక్ చక్రాల కింద పదేపదే నలిపి చంపేశాడు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూగ జీవిపై…

National

తాగిన మైకంలో పలువురిని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని చెప్పుతో కొట్టిన కానిస్టేబుల్

మాములుగా తాగుబోతులు అంటే వారికి పికలదాక తాగి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు అనేది అందరికి తెలిసిన విషయమే అయినా ఉత్తరప్రదేశ్‌ కానిస్టేబుల్ ఒకరు ఓ తాగుబోతు వ్యక్తిపై రెచ్చిపోయాడు. ఏకంగా 61 సార్లు అతడిని చెప్పుతో కొట్టాడు. హర్దోయ్ జిల్లాలో ఈ దారుణం జరగ్గా ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కానీస్టేబుల్ దాష్టీకానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. శనివారం దినేశ్ ఆత్రీ అనే కానిస్టేబుల్ సాధారణ దుస్తుల్లో మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ…

National

ఇంతమంది ఎదురుచూస్తున్న ‘బేబీ’ సినిమా ఎలా ఉందంటే?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘బేబీ’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మాణ సారథ్యంలో సాయిరాజేశ్ దర్శకత్వంలో ‘బేబీ’ తెరకెక్కింది. ఈ చిత్రం (జులై 14) గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. బేబీ సినిమాని చాలా పచ్చిగా ఈ సినిమా తీసాడు దర్శకుడు సాయి రాజేష్.బయట పరిస్థితులు ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్స్ మాత్రం అదిరిపోయాయి.ఈ క్రమంలో కొన్ని సీన్స్ సూపర్…

National

సరైన మాస్ పల్స్ పట్టుకుంటున్న చిరు!

మెగాస్టార్ చిరంజీవి తన బహుముఖ ప్రజ్ఞకు మరియు మారుతున్న కాలానికి అనుగుణంగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. సోషల్ మీడియాలో ఏమి జరుగుతుందో మరియు వైరల్ అవుతున్న వాటి గురించి తనను తాను ఆసక్తిగా నవీకరించడం ద్వారా అతను ఇప్పుడు తన విధానాన్ని కొత్త స్థాయికి తీసుకువెళుతున్నట్లు కనిపిస్తోంది. తన ఇటీవలి చిత్రాలలో, అతను ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను వ్యూహాత్మకంగా పొందుపరిచాడు, బజ్ సృష్టించడం మరియు యువ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం…

National

థర్డ్ పార్టీ యాప్‌కు వెళ్లకుండానే అమెజాన్‌, స్విగ్గీ వంటి యాప్‌లలో ట్రాన్సాక్షన్లు

థర్డ్ పార్టీ యాప్‌కు వెళ్లకుండానే అమెజాన్‌, స్విగ్గీ వంటి యాప్‌లలో ట్రాన్సాక్షన్లు యూపీఐ ప్లగ్‌ఇన్‌తో పెద్దగా బెనిఫిట్స్ ఉండవంటున్న ఫోన్‌పే మర్చంట్లపై మరింత భారం పడుతుందని వెల్లడి న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్‌పీసీఐ) వ్యాపారుల కోసం తీసుకొచ్చిన కొత్త ఇన్నోవేషన్ ఫీచర్ యూపీఐ ప్లగ్‌ఇన్‌ ఫోన్‌పే, గూగుల్ పే వంటి కంపెనీలను ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారులు ఈ ఫీచర్‌ ద్వారా డైరెక్ట్‌గా పేమెంట్స్ సేకరించడానికి వీలుంటుంది. థర్డ్ పార్టీ యాప్‌లను వాడాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు స్విగ్గీ…

National

నమస్తే అనగానే కరిగిపోయాడు.. మోడీ చిన్నపిల్లాడయ్యాడు

పూబాలలు, బాలలు.. ఎవరినైనా ఆకర్షిస్తారు. ఎంతటి వారైనా తన్మయత్వం చెందుతారు. అందుకే శైశవగీతిలో బాల్యాన్ని పూలతో పోల్చాడు మహాకవి శ్రీశ్రీ. చిన్నపిల్లలను చూస్తే, వారి ముద్దు ముద్దు మాటలు వింటూ ముద్దు చేయాలనిపిస్తుంది. వారితో సరదాగా సంభాషించాలని అనిపిస్తుంది. ఈ కోవలో ముందు వరుసలో ఉంటారు ప్రధాని నరేంద్రమోడీ. చిన్న పిల్లలో ఆడతారు. వారు పాడుతుంటే భుజం తట్టి బడియా అంటారు. ఆయన తన విదేశీ పర్యటనల్లోనూ చిన్నపిల్లలతో సంభాషిస్తారు. మోడీ చిన్నపిల్లలతో సందడి చేసిన వీడియోలు…

National

భారత సరిహద్దుల్లోకి పాక్ విమానం ప్రవేశించిన ఘటన సంచలనం

భారత సరిహద్దుల్లోకి పాక్ విమానం ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది. ఈ విమానం 1 గంటకు పైగా భారత గగనతలంపై ఎగురుతూనే ఉంది. రాజస్థాన్‌తో సహా 3 రాష్ట్రాల్లోని భారత గగనతలంలో పాకిస్థాన్ విమానం ఎగురుతూనే ఉంది. ఈ రాష్ట్రాలు ఏవీ కూడా దాని గురించి తెలుసుకోలేదు. సాయంత్రం 4.31 గంటలకు పాకిస్తాన్ ప్యాసింజర్ విమానం PIA-308 కరాచీ నుండి ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో…