National

National

టీడీపీ, జనసేన పొత్తుతో జరిగేదిదే – తేల్చేసిన లగడపాటి..!!

ఏపీలో పొత్తుల రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలో ఆంధ్రా అక్టోపస్ గా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వచ్చే ఎన్నికల్లో…

National

సొంత రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం: అశ్వి

భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. ఈ ఘటన నేపథ్యంలో- రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన పదవికి రాజీనామా…

National

సంఘటన స్థలంలో మోదీ- సహాయక చర్యల్లో..!!

భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా…

National

ఐటీ హబ్ లో ప్రత్యేక హెల్ప్ లైన్, పిన్ టూ పిన్ మ్యాటర్ !

బెంగళూరు/యశవంతపురం: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో బాధితులను ఆదుకునేందుకు బెంగళూరులోని యశ్వంత్‌పూరం రైల్వే స్టేషన్‌లో శనివారం సహాయ కేంద్రాన్ని (హెల్ప్ లైన్) ప్రారంభించారు. అంతేకాకుండా ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో కన్నడిగులకు అవసరమైన సహాయం మరియు భద్రతా సమాచారాన్ని అందించడానికి స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సెంటర్ (SEOC) వద్ద పౌరుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో కన్నడిగుల భద్రత కోసం మంత్రి సంతోష్ లాడ్…

CINEMANational

ఒడిశా రైలు ప్రమాదం: చిరంజీవి దిగ్భ్రాంతి

ఎవరూ ఊహించని ఘోర రైలు ప్రమాదం భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్న రాత్రి ఒడిశాలో క్షణాల వ్యవధిలో చోటుచేసుకున్న మూడు రైళ్ళు ఢీకొన్న ఘటన దేశాన్ని షాక్ కి గురి చేసింది. ఈ రైలు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 278 మంది మృతి చెందినట్టు నిర్ధారించారు. వెయ్యికి పైగా ప్రయాణికులు గాయాలపాలైనట్టు పేర్కొన్నారు. గాయపడినవారిని వివిధ ఆస్పత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ ఫెయిల్యూర్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చెన్నై…

National

అల్లాదుర్గంలోతెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన మాజీ ZPTC మమతా బ్రహ్మం.

అల్లాదుర్గంలోతెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన మాజీ ZPTC మమతా బ్రహ్మం. ఈ రోజు 10 వ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా అల్లాదుర్గం మాజీ ZPTC కె. మమత బ్రహ్మం అల్లాదుర్గం మండలంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవ సూచకంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి అన్ని విధాల అండగా ఉండాలని కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులు వారి కుటుంబాలను సైతం పక్కన…

National

ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: తెలంగాణ భవన్ ప్రాంగణంలో మంచిర్యాలకు చెందిన ఆరిజిన్ డెయిర్ సీఈవో బోడపాటి శేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆమెను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉన్నట్లు తెలిసింది. శేజల్ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మానసికంగా, లైంగికంగా ఎమ్మెల్యే చిన్నయ్య వేధిస్తున్నాడని ఆరోపించింది.రెండ్రోజుల…

APNationalTELANGANA

టీడీపీ ఆధ్వర్యంలో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్రని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారం అవ్వడానికి అసెంబ్లీ నుంచి మొట్టమొదటి ప్రతిపాదనలు ఇచ్చింది చంద్రబాబునాయుడు అని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, యువత కలలుగన్న తెలంగాణ రాలేదని, నీళ్లు, నిధులు, నియామకాల…

National

ఆర్గానిక్ ఫుడ్స్‌పై ప్రజలకు పెరుగుతున్న ఆసక్తి.. భవిష్యత్తులో ఫుడ్ క్లీనింగ్ ఇండస్ట్రీదే హవా..!

భారతీయుల ఆహారపు అలవాట్లను కరోనా పూర్తిగా మార్చేసింది. కరోనాకు ముందు చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌పై మక్కువ చూపిన వారు ఇప్పుడు సహజంగా పండించిన ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారు. దేశంలో ‘క్లీన్ ఫుడ్'(పరిశుభ్రమైన ఆహారం)పై ప్రజలకు అవగాహన పెరిగిపోయింది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాల్సిందేనని నిశ్చయానికి వస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా రానున్న కాలంలో క్లీన్ ఫుడ్ ఇండస్ట్రీ(Clean food industry) ఓ వెలుగు వెలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.…

National

తిరుపతిలో అపశృతి.. గోవిందరాజస్వామి ఆలయం ముందు ప్రమాదం.. ఒకరి మృతి

తిరుపతిలో(Tirupati) ఊహించని అపశృతి చోటు చేసుకుంది. తిరుపతిలోని గోవిందరాజస్వామి (Govindaraja Swamy Temple) ఆలయం ముందు ఉన్న పెద్ద మర్రి చెట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వందల ఏళ్ల నాటి మర్రి చెట్టు కూలిపోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇది ఊహించని ప్రమాదం కావడంతో ప్రాణనష్టం సంభవించినట్టు తెలుస్తోంది.…