National

National

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్క నిర్ణయం 43 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. నిత్యం 45 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తున్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏటా రూ 3 వేల కోట్ల భారం పడనుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు కార్మికుల మనోభీష్టం నెరవేరింది. విలీనం బిల్లుకు…

NationalTELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. మరి కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా అన్ని వర్గాలను ఆకట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాల ప్రకటను సిద్దమయ్యారు. ఈ రోజు అసెంబ్లీలో ఉద్యోగుల పీఆర్సీ తో పాటుగా మధ్యంతర భృతి (ఐఆర్‌)ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. దీంతో పాటుగా మరిన్ని కీలక ప్రకటనలు చేయనున్నారు. నేటితో సమావేశాల ముగింపు: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఎన్నికల…

National

రైల్వే స్టేషన్లు భవిష్యత్‌లో ఇలా ఉండబోతోన్నాయ్..!!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతోన్నారు. ఒకేసారి దేశంలో 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మొత్తంగా 24,470 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఆయా రైల్వే స్టేషన్లన్నీ కూడా మల్టీ పర్పస్ సెంటర్లుగా ఆవిర్భవించనున్నాయి. సిటీ సెంటర్స్‌గా అభివృద్ధి చెందనున్నాయి. దీనికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రైల్వే శాఖ ఇదివరకే సిద్ధం…

National

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి.

హైదరాబాద్ : తెలంగాణ బీజేపి కార్యక్రమాల రూపకల్పనలో వేగం పెంచింది. అన్ని రంగాల్లో పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్ షాప్ కొనసాగుతోంది. వర్క్ షాప్ లో బీజేపీ శ్రేణులకు ఎంపి, బీజేపి రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాష్ జవదేకర్, బీజేపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్…

National

కేటీఆర్ వ్యాఖ్యలకు పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

తెలంగాణ శాసన సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అమెరికాలో తాను విద్యత్ గురించి ఏం మాట్లాడాను, ఆ వ్యాఖ్యలను ఎలా వక్రీకరిస్తున్నారో శాసనసభలో శ్రీధర్ బాబు వివరణ ఇస్తుంటే మంత్రులు అడ్డుకుంటున్నారనన్నారు రేవంత్ రెడ్డి. సభలో వాస్తవాలు చెప్పే అవకాశం ఇవ్వనంత మాత్రాన ప్రజలకు నిజాలు తెలియకుండా ఉంటాయా అని రేవంత్ ప్రశ్నించారు. సీతక్క ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది : వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుని ఉంటే సీతక్క…

National

ఎన్నికల బరిలో రాహుల్ సిప్లిగంజ్

రాహుల్ సిప్లిగంజ్ ఎన్నికల బరిలోకి దిగనున్నారా. బిగ్‌ బాస్ విన్నర్‌గా, ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌గా పేరొందిన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల బరిలో రాహుల్ పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇందు కోసం ముందుగానే పార్టీతో పాటుగా నియోజకవర్గం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ పైన అధికార ప్రకటనకు రాహుల్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మంగళహాట్ ప్రాంతానికి చెందిన రాహుల్ సిప్లిగంజ్ రాజకీయంగా వార్తల్లో నిలుస్తున్నారు.…

National

ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ అడ్వైజరీ- విజ్ఞప్తి

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరిగింది. రద్దీ అసాధారణ స్థాయిలో ఉంటోంది. కొద్దిరోజులుగా ఇవే పరిస్థితులు నెలకొంటోన్నాయి. విమానం ఎక్కే తమ ఆప్తులకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఖ్య భారీగా ఉంటోంది. ఫలితంగా- వాహనాల రాకపోకలు తరచూ స్తంభిస్తోన్నాయి. ప్రత్యేకించి- ఈ మధ్యకాలంలో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల రద్దీ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పెద్ద సంఖ్యలో ఉంటోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, న్యూజిలాండ్, ఇటలీల్లో సాధారణంగా ఆగస్టు/సెప్టెంబర్ నెలల్లో…

National

జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు..?

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి 65.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అత్యంత రద్దీ రోడ్డు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా మారుస్తున్నారని తెలిపారు. ఎల్బీనగర్…

National

కాంగ్రెస్ అభ్యర్థిని కూడా తానే నిర్ణయిస్తానంటూ మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే మంత్రి మల్లారెడ్డి.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. సమావేశాల అనంతరం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరుండాలో తానే నిర్ణయిస్తానంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.…

National

కళ్ల పీకేసే సమర్థుడు: ఆ ముగ్గురు నేతలపై లోక్‌సభ బండి సంజయ్ సంచలనం

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై లోక్‌సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యఖ్యలపై తీవ్రస్థాయిోల ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ గజినీలా మారాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్. అవిశ్వాసం ఎందుకు పెట్టారో ప్రతిపక్ష నేతలకే తెలియదని అన్నారు. రాహుల్ వ్యవహారశైలి చూసి ప్రపంచం నవ్వుకుంటోందని అన్నారు బండి సంజయ్. భారతమాత హత్య ఎప్పటికీ జరగదని.. భారతదేశంవైపు కన్నెత్తి చూస్తే…