Technology

NationalTechnology

ISRO సైంటిస్ట్ నంబి నారాయణన్ న్యాయ పోరాటం.. సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు

ఇస్రో(Indian Space Research Organisation – ISRO) లో దేశీయంగా క్రయోజెనిక్ ఇంజిన్ ను రూపొందించడానికి కృషి చేసిన కేరళకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్.. ఇస్రోకు సంబంధించిన కీలక రహస్య పత్రాలను విదేశాలకు అమ్మేశాడనే ఆరోపణలపై ఆయనను 1994 నవంబర్ లో అరెస్ట్ చేశారు. నంబి నారాయణన్ తో పాటు మరో ఇద్దరు శాస్త్రవేత్తలను కూడా ఇవే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. 1994 డిసెంబర్ లో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. Nambi Narayanan…

Technology

YouTube 36% వీడియోలను వెంటనే తొలగించినట్లు నివేదిక

జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలో 17 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ఈ విషయాన్ని గూగుల్ యాజమాన్యంలోని సంస్థ మంగళవారం తెలిపింది. 2022 మూడవ త్రైమాసికానికి సంబంధించిన యూట్యూబ్ అమలు నివేదిక ప్రకారం, జూలై – సెప్టెంబర్ 2022 మధ్య యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 17 లక్షల వీడియోలు తొలగించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా, ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్ నుండి 56 లక్షల వీడియోలను తొలగించింది. యంత్రం…

Technology

ఫేస్ బుక్, ట్విట్టర్ కథ ముగిసినట్టేనా

రెండు దశాబ్దల క్రితం మై స్పేస్ . కామ్ అని ఒక సైట్ ఉండేది.. దీనికి 30 కోట్ల మంది వినియోగదారులు ఉండేవారు.. అయితే, ఫేస్ బుక్ రాకతో ఇది మరుగున పడింది. ఇప్పుడు ఇది ఆన్ లైన్ కమ్యూనిటీ గ్రూపులు, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ గా మాత్రమే పనిచేస్తోంది. ప్రస్తుతం దీనికి 60 లక్షల మంది వినియోగదారులు మాత్రమే ఉన్నారు. గతంలో ఆర్కుట్ అనే పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఉండేది.. గూగుల్ మద్దతుతో…

Technology

ట్సాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ భద్రత

  ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వాట్సాప్ లో మునిగితేలుతుంటారు. అందుకే వాట్సాప్ సంస్థ యూజర్ల అందుబాటులోకి మరో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతుంది. వాట్సాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారిపోయింది. ఇక వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ను యూజర్ల అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ డెస్క్ టాప్ యూజర్లకు ఉపయోగపడుతుంది. స్క్రీన్ లాక్ పేరుతో ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్…

BusinessTechnology

టెలికం అన్ని కంపెనీలు కూడా బడ్జెట్ ధరలోనే మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్

యూజర్లకు తక్కువ ధరలో కూడా టెలికం కంపెనీలు తగిన లాభాలతో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్నాయి. అంటే, జియో, ఎయిర్టెల్, BSNL మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం అన్ని కంపెనీలు కూడా బడ్జెట్ ధరలోనే మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందిస్తున్నాయి. తద్వారా, కస్టమర్లకు తక్కువ ఖర్చుతో కూడా వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ఈరోజు మనం జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం కంపెనీలు అఫర్ చేస్తున్న బెస్ట్…

TechnologyTRENDINGWorld

చౌకైన ఫారిన్ ట్రిప్

ఇటీవల, సోషల్ మీడియా లో, భారతదేశం నుండి ఏ దేశాలకు విదేశీ ప్రయాణం చౌకగా ఉంటుందని ప్రజలు ప్రశ్నించారు. ప్రయాణం చౌకగా ఉన్న ఆ 10 దేశాల గురించి (భారతదేశం నుండి 10 చౌకైన విదేశీ పర్యటనలు) గురించి మేము చెప్పబోతున్నాము. దాదాపు అందరికీ ఫారిన్ ట్రిప్ వెళ్లడం హాబీ. కొత్త దేశాన్ని చూడడం, కొత్త వ్యక్తులను కలవడం, వారి సంస్కృతిని తెలుసుకోవడం చాలా ఉత్తేజకరమైన అనుభవం, కానీ ఖర్చుల సమస్య విదేశాలకు వెళ్లకుండా చేస్తుంది. ఇండియా…

Technology

స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ మరియు టాప్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్స్ మీకు తెలుసా?

ఇండియాలో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ మరియు టాప్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్స్ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈరోజు బెస్ట్ 5 వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లు కేవలం నేల మీద మాత్రమే కాదు నీటిలో ముగినా కూడా ఎటువంటి నష్టం వాటిళ్లకుండా తట్టుకొని నిలబడగలవు. అంతేకాదు, కొన్ని ఫోన్స్ అయితే స్విమ్మింగ్ ఫుల్ లో కూడా ఫోటో లను చిత్రించగలిగిన సత్తాను కలిగి…

TechnologyWorld

పబ్లక్‌ ఆఫర్‌కు కళామందిర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

దుస్తుల రీటైల్‌ వ్యాపారం చేసే సాయి సిల్క్స్ కళామందిర్‌ లిమిటెడ్‌ పబ్లిక్ ఇష్యూకు స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ .1200 కోట్లు సమీకరించాలనేది ఈ సంస్థ భావిస్తోంది. ఇందులో రూ.600 కోట్ల విలువైన కొత్తగా షేర్లు జారీ చేస్తారు. 1.80 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు సంస్థలు ఈ ఆఫర్‌ ద్వారా అమ్ముకుంటాయి. ప్రస్తుతం ఆంధ్ర , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు…

Technology

అదిరిపోయే డిజైన్ తో వస్తున్న మోటరోలా ఫోన్లు

మోటరోలా ఎడ్జ్ సీరిస్ నుంచి రెండు కొత్త ఫోన్లను ఈ నెల 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. చైనాకు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో చురుకైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. పలు ధరల శ్రేణిలో వరుసగా స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తూ, మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఖరీదైన శ్రేణిలో ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజర్ ఫోన్లను 13వ తేదీన విడుదల చేయనుంది.…

Technology

వేరొకరికి కనిపించకుండా వాట్సాప్ మెస్సేజ్ లు ఫీచర్

వాట్సాప్ మరో ఫీచర్ పై పనిచేస్తోంది. వాబీటా ఇన్ఫో సమాచారం మేరకు.. ‘కెప్ట్ మెస్సేజెస్’ అనే ఫీచర్ ను అభివృద్ది చేస్తోంది. వాట్సాప్ ‘డిసప్పియరింగ్ మెస్సేజెస్’ అనే ఫీచర్ ను ఎప్పుడో తీసుకొచ్చింది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే.. నిర్దేశించిన సమయం తర్వాత మెస్సేజెస్ కనిపించకుండా పోతాయి. కానీ, ఇలా మెస్సేజ్ లు కొంత సమయం తర్వాత కనిపించకుండా పోవడం నచ్చని వారి కోసం ‘కెప్ట్ మెస్సేజెస్’ అనే ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఇది అందుబాటులోకి…