అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి.. విజయవంతం
అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని గురువారం నాడు రాత్రి భారత్ విజయవంతంగా ప్రయోగించింది.డీఆర్డీఓ రూపొందించిన ఈ క్షిపణినిఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి పరీక్షించారు. ఇంతకుముందు డిజైన్ చేసిన వాటికంటే కూడా అగ్ని-5 మిస్సైల్ బాగా తేలికగా ఉందని నిపుణులు చెప్పారు. భారత్ సామర్ధ్యాన్ని తిరిగి మరొక్కసారి అగ్ని-5 మిస్సైల్ రుజువు చేసిందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రయోగానికి ముందు మరియు ప్రయోగ సమయంలో బంగాళాఖాతం ప్రాంతాన్ని నోఫ్లైజోన్ గా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నెల…

