Technology

Technology

ట్సాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ భద్రత

  ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వాట్సాప్ లో మునిగితేలుతుంటారు. అందుకే వాట్సాప్ సంస్థ యూజర్ల అందుబాటులోకి మరో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతుంది. వాట్సాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారిపోయింది. ఇక వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ను యూజర్ల అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ డెస్క్ టాప్ యూజర్లకు ఉపయోగపడుతుంది. స్క్రీన్ లాక్ పేరుతో ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్…

BusinessTechnology

టెలికం అన్ని కంపెనీలు కూడా బడ్జెట్ ధరలోనే మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్

యూజర్లకు తక్కువ ధరలో కూడా టెలికం కంపెనీలు తగిన లాభాలతో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్నాయి. అంటే, జియో, ఎయిర్టెల్, BSNL మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం అన్ని కంపెనీలు కూడా బడ్జెట్ ధరలోనే మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందిస్తున్నాయి. తద్వారా, కస్టమర్లకు తక్కువ ఖర్చుతో కూడా వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ఈరోజు మనం జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం కంపెనీలు అఫర్ చేస్తున్న బెస్ట్…

TechnologyTRENDINGWorld

చౌకైన ఫారిన్ ట్రిప్

ఇటీవల, సోషల్ మీడియా లో, భారతదేశం నుండి ఏ దేశాలకు విదేశీ ప్రయాణం చౌకగా ఉంటుందని ప్రజలు ప్రశ్నించారు. ప్రయాణం చౌకగా ఉన్న ఆ 10 దేశాల గురించి (భారతదేశం నుండి 10 చౌకైన విదేశీ పర్యటనలు) గురించి మేము చెప్పబోతున్నాము. దాదాపు అందరికీ ఫారిన్ ట్రిప్ వెళ్లడం హాబీ. కొత్త దేశాన్ని చూడడం, కొత్త వ్యక్తులను కలవడం, వారి సంస్కృతిని తెలుసుకోవడం చాలా ఉత్తేజకరమైన అనుభవం, కానీ ఖర్చుల సమస్య విదేశాలకు వెళ్లకుండా చేస్తుంది. ఇండియా…

Technology

స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ మరియు టాప్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్స్ మీకు తెలుసా?

ఇండియాలో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ మరియు టాప్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్స్ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈరోజు బెస్ట్ 5 వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లు కేవలం నేల మీద మాత్రమే కాదు నీటిలో ముగినా కూడా ఎటువంటి నష్టం వాటిళ్లకుండా తట్టుకొని నిలబడగలవు. అంతేకాదు, కొన్ని ఫోన్స్ అయితే స్విమ్మింగ్ ఫుల్ లో కూడా ఫోటో లను చిత్రించగలిగిన సత్తాను కలిగి…

TechnologyWorld

పబ్లక్‌ ఆఫర్‌కు కళామందిర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

దుస్తుల రీటైల్‌ వ్యాపారం చేసే సాయి సిల్క్స్ కళామందిర్‌ లిమిటెడ్‌ పబ్లిక్ ఇష్యూకు స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ .1200 కోట్లు సమీకరించాలనేది ఈ సంస్థ భావిస్తోంది. ఇందులో రూ.600 కోట్ల విలువైన కొత్తగా షేర్లు జారీ చేస్తారు. 1.80 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు సంస్థలు ఈ ఆఫర్‌ ద్వారా అమ్ముకుంటాయి. ప్రస్తుతం ఆంధ్ర , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు…

Technology

అదిరిపోయే డిజైన్ తో వస్తున్న మోటరోలా ఫోన్లు

మోటరోలా ఎడ్జ్ సీరిస్ నుంచి రెండు కొత్త ఫోన్లను ఈ నెల 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. చైనాకు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో చురుకైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. పలు ధరల శ్రేణిలో వరుసగా స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తూ, మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఖరీదైన శ్రేణిలో ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజర్ ఫోన్లను 13వ తేదీన విడుదల చేయనుంది.…

Technology

వేరొకరికి కనిపించకుండా వాట్సాప్ మెస్సేజ్ లు ఫీచర్

వాట్సాప్ మరో ఫీచర్ పై పనిచేస్తోంది. వాబీటా ఇన్ఫో సమాచారం మేరకు.. ‘కెప్ట్ మెస్సేజెస్’ అనే ఫీచర్ ను అభివృద్ది చేస్తోంది. వాట్సాప్ ‘డిసప్పియరింగ్ మెస్సేజెస్’ అనే ఫీచర్ ను ఎప్పుడో తీసుకొచ్చింది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే.. నిర్దేశించిన సమయం తర్వాత మెస్సేజెస్ కనిపించకుండా పోతాయి. కానీ, ఇలా మెస్సేజ్ లు కొంత సమయం తర్వాత కనిపించకుండా పోవడం నచ్చని వారి కోసం ‘కెప్ట్ మెస్సేజెస్’ అనే ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఇది అందుబాటులోకి…

Technology

స్మార్ట్ ఫోన్ బాక్స్ లో చార్జర్ కనిపించదు ఇక..! అమలు చేయనున్న ఒప్పో

ఒప్పో ఫోన్లలో చార్జర్లు మాయమవుతున్నాయి..! ఆశ్చర్యపోకండి. కంపెనీలే చార్జర్లను ఇవ్వడం లేదు. ఇప్పటికే శామ్ సంగ్ ప్రీమియం ఫోన్లలో కొన్నింటికి చార్జర్లను జోడించడం లేదు. కావాలంటే వాటిని విడిగా కొనుక్కోవాల్సిందే. యాపిల్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల కంపెనీలపై చార్జర్ల వ్యయ భారం పడదు. పైగా పర్యావరణ వ్యర్థాలు కూడా తగ్గుతాయన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే అప్పటికే పాత ఫోన్ కు సంబంధించి చార్జర్ ఉన్నప్పుడు కొత్త ఫోన్ తో వచ్చే చార్జర్ ను ఏం…

Technology

వాట్సాప్ కొత్త ఫీచర్ … డిలీట్ కొట్టిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చు!

వాట్సాప్ లో డిలీట్ చేసిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చా! అని ఆశ్చర్యపోతున్నారా?. అవును మీరు వింటున్నది నిజమే. వాట్సాప్ ఈ ఫీచర్ పై పనిచేస్తోంది. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుందని తెలిసిందే. అందులో భాగంగానే డిలీట్ చేసిన మెస్సేజ్ లను తిరిగి పొందే ఫీచర్ ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ బీటా అప్ డేట్ లో ఈ ఫీచర్ దర్శనమిచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ లో ఒక సందేశాన్ని చెరిపేస్తే తిరిగి పొందే సదుపాయం…

Technology

వాట్సాప్ … త్వరలో కొత్త ఫీచర్

వాట్సాప్ లోనూ కొన్నిసార్లు గ్రూపుల్లో కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు గ్రూప్ నుంచి నిష్క్రమించడం తప్ప యూజర్లకు మరో మార్గం ఉండదు. ఒకవేళ ఆ గ్రూప్ లో తమ బంధుమిత్రులు కూడా ఉంటే, యూజర్ల బాధ వర్ణనాతీతం. గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోతే బంధుమిత్రులు ఏమనుకుంటారోన్న బాధ పట్టిపీడిస్తుంటుంది. ఎందుకంటే, సదరు యూజర్ గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఆ విషయం గ్రూప్ లో బట్టబయలవుతుంది. యూజర్ గ్రూప్ ను వీడినట్టు ఫోన్ నెంబర్ తో కూడిన మెసేజ్…