TELANGANA

TELANGANA

బీఆర్ఎస్ మాజీలకు షాక్‍ల మీద షాక్‍లు..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటంబం సభ్యులకు చెందిన రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీ చేశారు. రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయం చేసినట్లు గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా అధికారులు షాకిచ్చారు.   ర్మూర్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి…

TELANGANA

ఆ విషయంలో రేవంత్‌కు 1000 శాతం సహకరిస్తాం: నిండు సభలో కేటీఆర్ హామీ..

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి సభ్యుల మధ్య అనేక అంశాలపై వాగ్యుద్ధం నడుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయం, ఉచిత విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన.. వంటి రంగాలపై కాంగ్రెస్ సభ్యులు.. గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తోన్నారు. వీటిని బీఆర్ఎస్ సభ్యులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోన్నారు.   డ్రగ్స్ నిర్మూలన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు- మాజీ మంత్రి కేటీఆర్ మధ్య వాగ్వివాదం చోటు…

TELANGANA

మేడిగడ్డ ఏమైనా పర్యాటక ప్రాంతమా.. రేవంత్‍పై కవిత వ్యంగ్యస్త్రాలు.. !

కాళేశ్వరం.. ఒకప్పుడు ఉదయం లేచి మొదలు సాయంత్రం వరకు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం గురించి మాట్లాడేవారు. ప్రపంచం ఇంత గొప్ప ప్రాజెక్టు ఎవరు కట్టలేదని చెప్పారు. కేసీఆర్ ను అపర భగీరథుడిగా కొనియాడేవారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీగా ప్రచారం చేసుకుంది. ఈ ప్రచారం బీఆర్ఎస్ గొప్ప ముంచింది. వీరు ఎంతగా ప్రచారం చేసుకున్నారు.. మేడిగడ్డ కుంగిపోవడం వారికి అంత మైనస్ అయింది. ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకే కుంగిపోవడంతో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాన్వాయ్ పై పోలీసులకు కీలక ఆదేశాలు…

సీఎం రేవంత్ రెడ్డి… అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలకు మెరుగైన పాలన అందించడం తపిస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చిన సీఎం…. ప్రజా దర్బార్ తో వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.   తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ను…

TELANGANA

ఎన్నికల వేళ అధికార దుర్వినియోగం.. ఆ ఆఫీసర్లపై సిఎం రేవంత్ నిఘా!..

సీఎం రేవంత్ రెడ్డి ఒక వైపు సమీక్షలు కొనసాగిస్తూనే ఇంకోవైపు అధికారుల బదిలీలు, నియామకాలపై కసరత్తులో వేగం పెంచేశారు. మరోవైపు ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్న ఆఫీసర్ల పేర్లను రెడ్ డైరీలో రాస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ రెడ్ డైరీలో ఎవరెవరున్నారోనన్న టెన్షన్ చాలా మందిలో పట్టుకుంటోంది.   సీఎం రేవంత్ రెడ్డి రోజుకు ఒకటి రెండు సమీక్షలతో బిజీబిజీగా ఉంటున్నారు. కీలక నిర్ణయాల దిశగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు తన మార్క్…

TELANGANA

ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ లో లోపాలపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ కు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేశారు. ధరణి యాప్ సెక్యూరిటీపైనా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న ఆరోపణలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.   ధరణి పోర్టల్ రూపకల్పన ఎవరికి…

TELANGANA

తెలంగాణ జెన్‌కో పరీక్షలు వాయిదా..!!

తెలంగాణ జెన్‌కో రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీన ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా.. దీన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు ఈ పరీక్షలను నిర్వహిస్తామనేది వెల్లడించలేదు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను సంబంధిత వెబ్‌సైట్ www.tsgenco.co.in లో పొందుపరుస్తామని తెలిపింది.   ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ ఖాళీలు, కెమిస్ట్స్ పోస్టులను భర్తీ చేయడానికి ఇదివరకు నోటిఫికేషన్‌ను జెన్‌కో అధికారులు విడుదల చేసిన విషయం…

TELANGANA

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దుల జాబితా సిద్దం – రేవంత్ ఛాయిస్, లిస్టులో..!!

తెలంగాణలో కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటంతో..ఇప్పుడు లోక్ సభ సీట్ల పైన గురి పెట్టింది. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరనున్నాయి. ముందుగానే అభ్యర్దుల ను ఖరారు చేసి ప్రచారంలోకి దింపాలని భావిస్తోంది. మెజార్టీ సీట్ల గెలుపు బాధ్యత హైకమాండ్ సీఎం రేవంత్ కు అప్పగించింది. 12 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్దుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనుంది.   లోక్ సభ…

TELANGANA

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్: ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.! రేసులో ఆ సీనియర్ నేత..!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రి వర్గం ఏర్పాటైంది. కొత్తగా అసెంబ్లీ ఎన్నికైన వారు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎనిమిది మంది సభ్యులు మినహా మిగిలినవారంతా ప్రమాణం చేశారు.   ఇక- తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. దీనికోసం లెజిస్లేచర్ సెక్రెటేరియట్.. కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఉదయం 10:30…

TELANGANA

రైతుబంధు నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్..

రైతుబంధు ఎప్పడిస్తారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించిన నేపథ్యంలో వరుసగా మంత్రులు స్పందిస్తున్నారు. రైతుకు పెట్టుబడి 100 శాతం ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డిసెంబర్ ఆఖరిలో ఇచ్చేదని.. తాము కూడా అలాగే ఇస్తామని తెలిపారు. ⁠బీఆర్ఎస్ప్రతిపక్షంలోకి రాగానే రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.   మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా గజ్వేల్‌కు వచ్చిన పొన్నం ప్రభాకర్‌కు డీసీసీ అధ్యక్షుడు…