బీఆర్ఎస్ మాజీలకు షాక్ల మీద షాక్లు..
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటంబం సభ్యులకు చెందిన రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీ చేశారు. రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయం చేసినట్లు గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా అధికారులు షాకిచ్చారు. ర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి…

