TELANGANA

TELANGANA

కేసీఆర్ తో ఆగవ్వ కటీఫ్.. బీజేపీలో చేరిన సీఎం దోస్తు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ సీఎం దత్తత గ్రామం వాసాలమర్రికి చెందిన కెసిఆర్ దోస్తు ఆగవ్వ బీజేపీలో చేరింది. భువనగిరి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకుంది. ఆకుల ఆగవ్వ, గ్రామ ఉపసర్పంచ్ మధు, గ్రామస్తులకు శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న నాటి నుంచి నేటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా కేసిఆర్ గ్రామస్తులను ఆగం చేశాడని అన్నారు. తన…

TELANGANA

కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థి ఎవరు..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోలింగ్ తేదీకి సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. రాజకీయ విమర్శలతో నాయకులు కాక మీద ఉన్నారు. తెలంగాణలో ప్రధాన పోటీ అధికార బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే ఉంది. అయితే బీజేపీ కూడా తామే అధికారంలోకి వస్తామని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నప్పటికీ గ్రౌండ్ రియాల్టీ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బీజేపీ – జనసేన ద్వయం మూడో స్థానానికే పరిమితమవుతాయంటూ సర్వేలు ఘోషిస్తున్నాయి. రెండు సార్లు బీఆర్ఎస్‌కు పట్టం కట్టిన…

TELANGANA

కేసీఆర్ సర్కారు అన్ని రంగాల్లో విఫలం: లెక్కలు చెప్పిన చిదంబరం..

తనకు తెలంగాణతో 2008 నుంచి అనుబంధం ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం. ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన తనకు బాగా గుర్తుందన్నారు. మరోవైపు, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.   Advertisement తెలంగాణలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని చిదంబరం ఆరోపించారు. దేశంలోని అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణేనని అన్నారు.…

TELANGANA

కాంగ్రెస్ వస్తే రైతులు అరేబియా సముద్రంలోకే: కేసీఆర్ హెచ్చరిక

ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ (KCR).. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.   Advertisement విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని.. అభ్యర్థుల గుణగణాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్కృషి…

TELANGANA

కాంగ్రెస్ నేతల మంత్రాంగం సక్సెస్ – నో రెబల్స్…!!

తెలంగాణలో కాంగ్రెస్ కు కలిసొచ్చే సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలతో సీట్ల కోసం భారీగా పోటీ కొనసాగింది. టికెట్ రాక పోటీలో నిలిచిన రెబల్స్ పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్దుల విజయానికి సహకరించేందుకు అంగీకరించారు. పార్టీ అధికారంలోకి రావటం కోసం పని చేస్తామని వెల్లడించారు. వీరితో పార్టీ ముఖ్య నేతలు చేసిన మంత్రాంగం ఫలిచింది. దీంతో, ఇక..గెలుపే లక్ష్యంగా ప్రచారం స్థాయిని పెంచేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది.   Advertisement కాంగ్రెస్ ముఖ్య నేతల…

TELANGANA

మూన్నూరు కాపు కులస్తుల ఫైట్‌.. ఓటర్లు ఎవరు పక్షాన!

అసెంబ్లీ ఎన్నికల్లో కుల రాజకీయాలు పీక్స్‌కి చేరుతున్నాయి. కులాల ఓట్లు రాబట్టేందుకు అదే సామాజికవర్గం అభ్యర్థులను పార్టీలు బరిలో దింపడం కామన్‌ అయిపోయింది. అభ్యర్థి గుణగణాల కంటే కులగణానాలకే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే అన్ని చోట్లా ఇదే ఫార్మూలా కాకుండా డిఫరెంట్‌ వ్యూహాలు రచిస్తున్నాయి. కొన్నిచోట్ల బలమైన అభ్యర్థులను పోటీలో దింపుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం మూడు ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గం నాయకులను రంగంలోకి దింపాయి.   మున్నూరు కాపు సామజిక వర్గానికి…

TELANGANA

బీజేపీతో ఓవైసీ సోదరుల రహస్య బంధం.. అక్బరుద్దీన్‌కి లాయర్‌గా రఘునందన్‌రావు..

ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అంటారు. అవును ఇప్పుడు ఓవైసీ సోదరులు కూడా ఇలాగే ఎగిరిపడుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ-మజ్లిస్‌ మధ్య ఉన్న రహస్యం బంధాన్ని నిలదీస్తుండగా రేవంత్‌పై భగ్గుమంటున్నారు. మైనార్టీల మనోభావాలతో ఆటలాడుతున్న అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ని…. రేవంత్‌ నిలదీస్తుండగా.. ఆయన్ని కొరకరాని కొయ్యగా భావిస్తున్నారు. అడిగిన ప్రశ్నలకి జవాబివ్వకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. చీప్‌ కామెంట్స్‌ చేస్తూ మైనార్టీలని తప్పుదోవ పట్టిస్తున్నారు.   రేవంత్‌ విసిరిన సవాల్‌కి.. ఓవైసీ సోదరులు ఆన్సర్‌ చేయకుండా.. గతంలో RSSలో పనిచేశానని క్లారిటీ…

TELANGANA

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి..

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లోని రసాయన గిడ్డంగిలో ప్రమాదం జరిగింది. మంటలు నాలుగో అంతస్థు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారని ఉస్మానియా హాస్పటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ నాగేందర్ తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. నాలుగు రోజుల పసికందుతో పాటు మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 18 ఏళ్ల దలహర్ కండిషన్ సీరియస్ గా ఉందని ఆయన తెలిపారు. ప్రత్యేక…

TELANGANA

నాంపల్లి అగ్నిప్రమాదంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి : గవర్నర్

నాంపల్లిలో సోమవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు సూచించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.   ప్రభుత్వ వైఫల్యం వల్లే నాంపల్లి అగ్నిప్రమాదం : రేవంత్ రెడ్డి అగ్నిప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదాలకు హైదరాబాద్ నిలయంగా మారిపోయిందన్నారు. నగరంలో…

TELANGANA

అఫిడవిట్‌తో ఎన్నికల కమీషన్‌కే షాకిచ్చిన మంత్రి మల్లారెడ్డి..!

మల్లారెడ్డి అంటే మామూలు మనిషి కాదు. విద్యాసంస్థల అధినేత. మామూలు ఇన్‌స్టిట్యూట్స్ కావు. ఎంబీబీఎస్, ఎంబీయే, ఎంటెక్ వంటి కాస్ట్‌లీ కోర్సులు కూడా నేర్పిస్తారక్కడ. పైగా మంత్రి. కార్మిక శాఖను ఉద్దరించే బాధ్యత చూసిన మల్లారెడ్డి. అలాంటి మంత్రి తాను ఎక్కడ చదివానో మర్చిపోయినట్టున్నారు. అందుకే ఆయన అఫిడవిట్ చూసి ఎన్నికల సంఘానికే దిమ్మ తిరిగింది. కళ్లు బైర్లు కమ్మిన పరిస్థితి.   ఎందుకంటారా.. ఒక వ్యక్తి ఒకేసారి మూడు చోట్ల ఇంటర్ చదవడం సాధ్యమా? 9…