TELANGANA

APTELANGANA

పవన్ కళ్యాణ్ పై బర్రెలక్క హాట్ కామెంట్స్..

ఏపీ సీఎం జగన్ ఆ తరహా ఆరోపణలు చేసేసరికి జనసేన సైతం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 2014 తెలంగాణ ఎన్నికలను ప్రస్తావిస్తూ.. అప్పుడు వైసీపీ నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్లను గణాంకాలతో సహా జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.   అయితే తాజాగా ఈ ఘటనపై బర్రెలక్క స్పందించారు. ఓ ప్రైవేటు…

TELANGANA

అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క..

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో నిమగ్నమైంది. తాజాగా, తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే అంగన్వాడీ సిబ్బందికి తీపి కబురు చెప్పారు. అంగన్వాడీలకు సంబంధించిన ఫైల్ మీద మంత్రిగా తొలి సంతకం చేశారు సీతక్క.   ఇప్పటివరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రూపొందించిన…

TELANGANA

హెచ్ఎండీఏ జేసీగా ఆమ్రపాలి బాధ్యతలు..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి కాటా (Amrapali kata) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బీ ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్ లతోపాటు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి అభినందించారు.   ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ…

TELANGANA

ప్రజా భవన్ ముట్టడిస్తాం: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం!!

తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి దూకుడుగా పరిపాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆటోడ్రైవర్లతో నిరసన సెగ తగులుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు నిర్ణయించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని అందిస్తున్నారు.   ఈ క్రమంలో ఆటోలకు ఊహించని విధంగా గిరాకీ తగ్గింది. దీంతో ఈ పథకం ప్రారంభం…

TELANGANA

పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ మాస్టర్ ప్లాన్.. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర!!

2024 సంవత్సరంలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపి మాస్టర్ ప్లాన్ వేసింది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో నేటి నుండి యాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ఈ కార్యక్రమం జనవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, రాజ‌స్థాన్,…

TELANGANA

20 లక్షల రేషన్ కార్డుల తొలగింపు.. విచారణ చేయాలని డిమాండ్..

తెలంగాణలో వివిధ కారణాలతో ఏకపక్షంగా 20 లక్షల రేషన్‌కార్డుల తొలగింపుపై అధ్యయనం చేసేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న అసీమ్‌ అనే ఎన్‌జీవో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద డేటా డిజిటలైజేషన్ తర్వాత, సాంకేతికత ఆధారిత గుర్తింపుతో కలిపి దాదాపు 2 లక్షల రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని తెలిపింది.   క్షేత్ర…

TELANGANA

బీజేపీ ఎంపీగా బరిలో మందకృష్ణ – నియోజకవర్గం ఫిక్స్..!?

తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో నూ పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ తిరిగి కోలుకొనే విధంగా కార్యాచరణ ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్లు..సీట్లతో బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా సీట్ల ఖరారులో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.   బీజేపీ కొత్త లెక్కలు :…

TELANGANA

బీఆర్ఎస్ మాజీలకు షాక్‍ల మీద షాక్‍లు..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటంబం సభ్యులకు చెందిన రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీ చేశారు. రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయం చేసినట్లు గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా అధికారులు షాకిచ్చారు.   ర్మూర్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి…

TELANGANA

ఆ విషయంలో రేవంత్‌కు 1000 శాతం సహకరిస్తాం: నిండు సభలో కేటీఆర్ హామీ..

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి సభ్యుల మధ్య అనేక అంశాలపై వాగ్యుద్ధం నడుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయం, ఉచిత విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన.. వంటి రంగాలపై కాంగ్రెస్ సభ్యులు.. గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తోన్నారు. వీటిని బీఆర్ఎస్ సభ్యులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోన్నారు.   డ్రగ్స్ నిర్మూలన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు- మాజీ మంత్రి కేటీఆర్ మధ్య వాగ్వివాదం చోటు…

TELANGANA

మేడిగడ్డ ఏమైనా పర్యాటక ప్రాంతమా.. రేవంత్‍పై కవిత వ్యంగ్యస్త్రాలు.. !

కాళేశ్వరం.. ఒకప్పుడు ఉదయం లేచి మొదలు సాయంత్రం వరకు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం గురించి మాట్లాడేవారు. ప్రపంచం ఇంత గొప్ప ప్రాజెక్టు ఎవరు కట్టలేదని చెప్పారు. కేసీఆర్ ను అపర భగీరథుడిగా కొనియాడేవారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీగా ప్రచారం చేసుకుంది. ఈ ప్రచారం బీఆర్ఎస్ గొప్ప ముంచింది. వీరు ఎంతగా ప్రచారం చేసుకున్నారు.. మేడిగడ్డ కుంగిపోవడం వారికి అంత మైనస్ అయింది. ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకే కుంగిపోవడంతో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.…