TELANGANA

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాన్వాయ్ పై పోలీసులకు కీలక ఆదేశాలు…

సీఎం రేవంత్ రెడ్డి… అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలకు మెరుగైన పాలన అందించడం తపిస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చిన సీఎం…. ప్రజా దర్బార్ తో వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.   తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ను…

TELANGANA

ఎన్నికల వేళ అధికార దుర్వినియోగం.. ఆ ఆఫీసర్లపై సిఎం రేవంత్ నిఘా!..

సీఎం రేవంత్ రెడ్డి ఒక వైపు సమీక్షలు కొనసాగిస్తూనే ఇంకోవైపు అధికారుల బదిలీలు, నియామకాలపై కసరత్తులో వేగం పెంచేశారు. మరోవైపు ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్న ఆఫీసర్ల పేర్లను రెడ్ డైరీలో రాస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ రెడ్ డైరీలో ఎవరెవరున్నారోనన్న టెన్షన్ చాలా మందిలో పట్టుకుంటోంది.   సీఎం రేవంత్ రెడ్డి రోజుకు ఒకటి రెండు సమీక్షలతో బిజీబిజీగా ఉంటున్నారు. కీలక నిర్ణయాల దిశగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు తన మార్క్…

TELANGANA

ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ లో లోపాలపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ కు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేశారు. ధరణి యాప్ సెక్యూరిటీపైనా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న ఆరోపణలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.   ధరణి పోర్టల్ రూపకల్పన ఎవరికి…

TELANGANA

తెలంగాణ జెన్‌కో పరీక్షలు వాయిదా..!!

తెలంగాణ జెన్‌కో రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీన ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా.. దీన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు ఈ పరీక్షలను నిర్వహిస్తామనేది వెల్లడించలేదు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను సంబంధిత వెబ్‌సైట్ www.tsgenco.co.in లో పొందుపరుస్తామని తెలిపింది.   ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ ఖాళీలు, కెమిస్ట్స్ పోస్టులను భర్తీ చేయడానికి ఇదివరకు నోటిఫికేషన్‌ను జెన్‌కో అధికారులు విడుదల చేసిన విషయం…

TELANGANA

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దుల జాబితా సిద్దం – రేవంత్ ఛాయిస్, లిస్టులో..!!

తెలంగాణలో కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటంతో..ఇప్పుడు లోక్ సభ సీట్ల పైన గురి పెట్టింది. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరనున్నాయి. ముందుగానే అభ్యర్దుల ను ఖరారు చేసి ప్రచారంలోకి దింపాలని భావిస్తోంది. మెజార్టీ సీట్ల గెలుపు బాధ్యత హైకమాండ్ సీఎం రేవంత్ కు అప్పగించింది. 12 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్దుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనుంది.   లోక్ సభ…

TELANGANA

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్: ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.! రేసులో ఆ సీనియర్ నేత..!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రి వర్గం ఏర్పాటైంది. కొత్తగా అసెంబ్లీ ఎన్నికైన వారు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎనిమిది మంది సభ్యులు మినహా మిగిలినవారంతా ప్రమాణం చేశారు.   ఇక- తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. దీనికోసం లెజిస్లేచర్ సెక్రెటేరియట్.. కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఉదయం 10:30…

TELANGANA

రైతుబంధు నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్..

రైతుబంధు ఎప్పడిస్తారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించిన నేపథ్యంలో వరుసగా మంత్రులు స్పందిస్తున్నారు. రైతుకు పెట్టుబడి 100 శాతం ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డిసెంబర్ ఆఖరిలో ఇచ్చేదని.. తాము కూడా అలాగే ఇస్తామని తెలిపారు. ⁠బీఆర్ఎస్ప్రతిపక్షంలోకి రాగానే రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.   మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా గజ్వేల్‌కు వచ్చిన పొన్నం ప్రభాకర్‌కు డీసీసీ అధ్యక్షుడు…

TELANGANA

రేవంత్ మంత్రివర్గంలోకి మరో ఆరుగురు…

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సీఎం రేవంత్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గంలో 11 మంది మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. కేబినెట్ లో మరో ఆరు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు రేవంత్ సిద్దంగా ఉన్నారు. జాబితా సిద్దం చేసుకున్నారు. హైకమాండ్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా మంత్రి వర్గ విస్తరణకు ఛాన్స్ కనిపిస్తోంది.   కేబినెట్ విస్తరణ :…

TELANGANA

ఆస్పత్రిలో కేసీఆర్ కు సీఎం రేవంత్ పరామర్శ..

తెలంగాణ సీఎం రేవంత్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రేవంత్ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ఆరోగ్యం పై ఆరా తీసారు. కొద్ది సేపు కేసీఆర్ తో ముచ్చటించారు. కేసీఆర్ కు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను ఆరా తీసారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆకాంక్షించారు. ఆస్పత్రికి సీఎం రేవంత్ : సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన మార్క్…

TELANGANA

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సిఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్

ఆడబిడ్డల ముఖంలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నేపథ్యంలో ఇవాళ ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.   “తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం కార్యాచరణ మొదలైంది. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి…