TELANGANA

TELANGANA

అల్లు అర్జున్ కు గాయం చేశారు.. ఖాయంగా జాతీయ ఉత్తమ నటుడయ్యాడు

: ‘గాయంగాని చేశారంటే ఖాయంగా దేవున్నవుతాను’ ఇది పుష్ప సినిమాలో ఏయ్ బిడ్డా అనే పాటలో ఒక చరణం. ఇది అచ్చు గుద్దినట్టు అల్లు అర్జున్ కు సరిపోతుంది. అల్లు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అల్లు అర్జున్ నెగెటివిటీ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి అల్లు అర్జున్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. మరీ ముఖ్యంగా ‘నా పేరు సూర్య’ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. దీంతో విపరీతమైన…

APTELANGANA

కుల, గుల పత్రిక అంటావా కేసీఆర్.. బట్టలు చింపుకున్న ఆర్కే

: ‘మీడియా అంటే న్యూట్రల్ గా ఉండాలి. వార్తలను వార్తలుగా రాయాలి. కేవలం విషం చిమ్మడమే పనిగా పెట్టుకోకూడదు. నేను ఉద్యమ సమయంలో నుంచి చెబుతూనే ఉన్నాను. కొన్ని కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద అవి విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయి. అటువంటి పత్రికలలో పనిచేసే పాత్రికేయులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వబోం. ఇది మా ప్రభుత్వ పాలసీ.” ఇవీ నిన్న భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్…

TELANGANA

కేసీఆర్ ఎంట్రీ.. “కమలం”లో కుదుపు

నిన్న ఒకేసారి 115 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే దూకుడును కొనసాగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం దాకా అభ్యర్థుల పేర్లు ప్రకటించి హడావిడి సృష్టించిన ఆయన.. సాయంత్రం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని తన వద్దకు పిలిపించుకున్నారు. తనదైన ఓటు రాజకీయాలకు తెరదీశారు. అంతేకాదు ఎన్నికలకు ముందు కొత్తగూడెం కమలం పార్టీలో కల్లోలం సృష్టించారు.…

APTELANGANA

తెలుగుదేశం పార్టీలో ఏదీ ‘కమ్మ’దనం

తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే మెయిన్ పిల్లర్ గా భావిస్తున్న వర్గాలే ఇప్పుడు సహాయ నిరాకరణ చేస్తున్నాయి. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. అయితే తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. ఇలా వచ్చిన ప్రతిసారి కిందా..మీదా పడుతూ అధిగమిస్తూ వచ్చింది.అయితే సంక్షోభం వచ్చిన ప్రతిసారి… దాని వెనుక నమ్ముకున్న వర్గమే కారణం కావడం విశేషం. ఆంధ్రుల…

APCINEMATELANGANA

ఎన్నికలకు సిద్ధమైన రాములమ్మ.. అక్కడి నుంచే పోటీ?

తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి.. ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌లో, తర్వాత కాంగ్రెస్‌లో ప్రస్తుతం బీజేపీలో చేరిన విజయశాంతి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు పార్టీలు తిరిగినా ఆమెకు ప్రత్యేకమైన నియోజకవర్గం అంటూ లేదు. తన పూర్వికులది ఏటూరు నాగారం అని చెప్పుకుంటారు.. అదీ కూడా ఓసే..రాములమ్మ సినిమా తర్వాతనే. అయినా ఆమె ఎప్పుడూ వరంగల్‌ జిల్లా వైపు చూడలేదు. ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడే పని చేసుకుందామన్న ఆలోచన చేయలేదు.…

TELANGANA

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ.. ఈ సారి భర్తీ ఎలా అంటే?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. 2017లో టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా రెండేళ్లకు భర్తీ అయ్యాయి. తర్వాత నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ విభాగాల్లో 20 వేల పోస్టులు ఖాళీ అయినట్లు విద్యాశాఖ అధికారులు ప్రభుతావనికి నివేదిక ఇచ్చారు. కానీ, ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. ఎన్నికలు…

TELANGANA

ఏ కులపోళ్లైనా సరే.. మీరు లీడర్లు కాదు.. ఓటర్లు.. కేసీఆర్ చెబుతోంది అర్థమవుతోందా?

అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాశారు? బలహీన వర్గాలు కూడా రాజ్యాన్ని పాలించాలని.. మరి క్షేత్రస్థాయిలో అలా జరుగుతోందా? అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందా? అన్నేసి అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వారు ఆయన బోధించిన విలువలను పాటిస్తున్నారా? ఆయన సూచించిన విషయాలను అమలు చేస్తున్నారా? అంటే వీటికి నో అనే సమాధానం వస్తుంది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార భారత రాష్ట్ర సమితి ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే పై విషయమే…

TELANGANA

కెసిఆర్ రాజకీయానికి తుమ్మల బలయ్యారా?

అది 2014. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. కాకపోతే అనుకునేంత స్థాయిలో మెజారిటీ రాలేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒకే ఒక సీటు దక్కించుకోవలసి వచ్చింది. దీంతో పార్టీని విస్తరించుకునే పనిలో పడ్డారు కేసీఆర్. 2014 ఎన్నికల్లో పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించారు. పాత పరిచయాల నేపథ్యంలో ఎమ్మెల్సీని చేశారు. ఆ తర్వాత రోడ్డు భవనాల శాఖను కట్టబెట్టారు. ఈలోగా పాలేరు…

NationalTELANGANA

బీఆర్‌ఎస్‌లో అసమ్మతి రాజేసిన మైనంపల్లి!

బీఆర్‌ఎస్‌లో కొన్ని రోజులుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న అసమ్మతి తిరుమల వేదికగా సోమవారం బ్లాస్ట్‌ అయింది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దీనిని బ్లాస్ట్‌ చేశారు. ఆయన బ్లాస్ట్‌ చేసింది.. టార్గెట్‌ చేసింది కూడా సాదాసీదా నేత కాదు. స్వయానా బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావునే. సిద్ధిపేటను భార్యలా.. మెదక్‌ను కీప్‌లా.. తిరుమల దైవదర్శనానికి వెళ్లిన మైనంపల్లి హన్మంతరావు తెలంగాణలో రాజకీయాలపై మాట్లాడారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు…

TELANGANA

రెండు చోట్ల కేసీఆర్‌ పోటీ కవిత కోసమేనా? వ్యూహాత్మకమా? రక్షణాత్మకమా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న గజ్వేల్‌తోపాటు నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతానని ప్రకటించారు. ప్రగతి భవన్‌లో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమావేశంలో 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఖానాపూర్, బోథ్, స్టేషన్‌ ఘన్‌పూర్, భద్రాచలం, ఉప్పల్, వైరా, వేములవాడలో అభ్యర్థులను మార్చారు. భయమా.. జాగ్రత్తా..? గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తామని ప్రతిపక్షాలు బలంగా చెబుతున్నాయి. గత ఎన్నికల్లో కేసీఆర్‌ టీడీపీ…