TELANGANA

TELANGANA

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక అప్‌డేట్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్‌ నెలలో జరగాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్ 4, 5, 6, 8వ తేదీల్లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్‌…

TELANGANA

ఎండకాలంలో ఉన్నట్టుగా వేడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండకాలంలో ఉన్నట్టుగా వేడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 15 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెగడంతో ప్రజలు, ఫ్యాన్లు, ఏసీలను తెగ వాడేశారు. పలు చోట్ల పండలు ఎండిపోయాయి. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శనివారం కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి…

TELANGANA

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

అదివారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎస్సార్ నగర్, అమీర్ పేట, రహమత్ నగర్, మోతి నగర్, బోరబండ, మదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్ లో వాన పడింది. ఉప్పల్, అంబర్ పేట, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, రామంతాపూర్, తర్నాక, సికింద్రబాద్, బేగంపేట, మెహదీపట్నంలో వర్షం కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్ల పైకి నీరు వచ్చింది. అయితే…

TELANGANA

మంచిర్యాల జిల్లాలో దారుణం

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేకను ఎత్తుకెళ్లాడంటూ ఓ దళిత యువకుడిని తలకిందులుగా వేలాడదీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ ఘటన మందమర్రిలో సెప్టెంబర్ 2న జరిగింది. మందమర్రిలోని యాపల్ ప్రాంతానికి చెందిన రాములు, స్వరూప దంపతులకు కొడుకు శ్రీనివాస్ ఉన్నారు. వీరు రైల్వే ట్రాక్ సమీపంలో ఓ షెడ్డు ఏర్పాటు చేసుకుని మేకలను పెంచుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం తమ షెడ్డులో ఉన్న ఓ మేక కనిపించకుండా పోయింది. ఆ…

APTELANGANA

కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె

కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె విరమించారు. సోమవారం నుంచి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల డిమాండ్లు అమలుచేసే అవకాశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించడంతో వారు విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కమిటీని నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం​ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌ హైమావతిని కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీలైనంత త్వరగా రిపోర్ట్‌ ఇవ్వాలని…

APTELANGANA

మైనంపల్లిపై వేటు?!.. ఆ మంత్రి అల్లుడికి ఆ సీటు

సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ రాష్ట్రం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హనుమంతరావు తిరుగులేని స్ట్రోక్ ఇచ్చారు. మీడియా మొత్తం దెబ్బకు నిన్నంతా మైనంపల్లి గురించే మాట్లాడటం మొదలు పెట్టింది. ఒక్క టీ న్యూస్ తప్ప మిగతా చానల్స్ మొత్తం కూడా మైనంపల్లి చేసిన వ్యాఖ్యల మీదనే ప్రధానంగా ఫోకస్ చేశాయి.. మైనంపల్లి హరీష్ రావు మీద తీవ్రాతీతీవ్రంగా ఆరోపణలు చేయడంతో…

TELANGANA

సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ రాష్ట్రం మొత్తం తన వైపు

: సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ రాష్ట్రం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హనుమంతరావు తిరుగులేని స్ట్రోక్ ఇచ్చారు. మీడియా మొత్తం దెబ్బకు నిన్నంతా మైనంపల్లి గురించే మాట్లాడటం మొదలు పెట్టింది. ఒక్క టీ న్యూస్ తప్ప మిగతా చానల్స్ మొత్తం కూడా మైనంపల్లి చేసిన వ్యాఖ్యల మీదనే ప్రధానంగా ఫోకస్ చేశాయి.. మైనంపల్లి హరీష్ రావు మీద తీవ్రాతీతీవ్రంగా ఆరోపణలు…

TELANGANA

స్థాయికి మించి భజన చేసినా టికెట్‌ దక్కకపాయే

మా సార్‌ తెలంగాణ బాపు. తెలంగాణ జాతి పిత. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు. చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చిండు. ఆయన చేతిలోనే తెలంగాణ పచ్చగా ఉంటుంది. పదికాలాల పాటు చల్లగా ఉంటుంది. ఈ మాటలన్నది బీఆర్‌ఎస్‌ నాయకుడో, ఎమ్మెల్యేనో, మంత్రో కాదు. సాక్షాత్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక అధికారిగా పని చేస్తున్న ఓ వ్యక్తి. వాస్తవానికి ఆ అధికారి నుంచి ఇలాంటి మాటలు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో ఉత్సాహంగా కేసీఆర్‌…

APNationalTELANGANA

చంద్రయాన్ 3 లో తెలుగు వారి కీర్తి పతాక

చంద్రయాన్ 3 సక్సెస్ తో యావత్ భారతదేశం సంబరాలతో మునిగిపోయింది. ప్రపంచ దేశాల ముందు భారతదేశము గర్వపడేలా చేసింది. ఈ మహత్కార్యంలో తెలుగు వారి భాగస్వామ్యం కీలకంగానే ఉంది. చంద్రయాన్త్రీలో మిషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ మోటమర్రిది విశాఖనగరం. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఒకటి భారీ మిషన్ వెనుక ఉన్న కీలక వ్యక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందులో ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు ఉండడం విశేషం. శ్రీకాంత్ మోటమర్రిది విశాఖలోని సీతమ్మధార. ఆయన…

APTELANGANA

విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం

విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? ఆయన పార్టీ మారడం ఖాయమా? అయితే ఏ పార్టీలో చేరుతారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న నాని టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అడపాదడపా నాయకత్వం పై కామెంట్స్ వినిపిస్తున్నారు. అయినా హై కమాండ్ లైట్ తీసుకుంటూ వస్తోంది. దీంతో తన దారి తాను చూసుకోవాలని కేశినేని నాని తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.…