TELANGANA

TELANGANA

స్థాయికి మించి భజన చేసినా టికెట్‌ దక్కకపాయే

మా సార్‌ తెలంగాణ బాపు. తెలంగాణ జాతి పిత. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు. చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చిండు. ఆయన చేతిలోనే తెలంగాణ పచ్చగా ఉంటుంది. పదికాలాల పాటు చల్లగా ఉంటుంది. ఈ మాటలన్నది బీఆర్‌ఎస్‌ నాయకుడో, ఎమ్మెల్యేనో, మంత్రో కాదు. సాక్షాత్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక అధికారిగా పని చేస్తున్న ఓ వ్యక్తి. వాస్తవానికి ఆ అధికారి నుంచి ఇలాంటి మాటలు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో ఉత్సాహంగా కేసీఆర్‌…

APNationalTELANGANA

చంద్రయాన్ 3 లో తెలుగు వారి కీర్తి పతాక

చంద్రయాన్ 3 సక్సెస్ తో యావత్ భారతదేశం సంబరాలతో మునిగిపోయింది. ప్రపంచ దేశాల ముందు భారతదేశము గర్వపడేలా చేసింది. ఈ మహత్కార్యంలో తెలుగు వారి భాగస్వామ్యం కీలకంగానే ఉంది. చంద్రయాన్త్రీలో మిషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ మోటమర్రిది విశాఖనగరం. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఒకటి భారీ మిషన్ వెనుక ఉన్న కీలక వ్యక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందులో ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు ఉండడం విశేషం. శ్రీకాంత్ మోటమర్రిది విశాఖలోని సీతమ్మధార. ఆయన…

APTELANGANA

విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం

విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? ఆయన పార్టీ మారడం ఖాయమా? అయితే ఏ పార్టీలో చేరుతారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న నాని టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అడపాదడపా నాయకత్వం పై కామెంట్స్ వినిపిస్తున్నారు. అయినా హై కమాండ్ లైట్ తీసుకుంటూ వస్తోంది. దీంతో తన దారి తాను చూసుకోవాలని కేశినేని నాని తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.…

TELANGANA

అల్లు అర్జున్ కు గాయం చేశారు.. ఖాయంగా జాతీయ ఉత్తమ నటుడయ్యాడు

: ‘గాయంగాని చేశారంటే ఖాయంగా దేవున్నవుతాను’ ఇది పుష్ప సినిమాలో ఏయ్ బిడ్డా అనే పాటలో ఒక చరణం. ఇది అచ్చు గుద్దినట్టు అల్లు అర్జున్ కు సరిపోతుంది. అల్లు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అల్లు అర్జున్ నెగెటివిటీ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి అల్లు అర్జున్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. మరీ ముఖ్యంగా ‘నా పేరు సూర్య’ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. దీంతో విపరీతమైన…

APTELANGANA

కుల, గుల పత్రిక అంటావా కేసీఆర్.. బట్టలు చింపుకున్న ఆర్కే

: ‘మీడియా అంటే న్యూట్రల్ గా ఉండాలి. వార్తలను వార్తలుగా రాయాలి. కేవలం విషం చిమ్మడమే పనిగా పెట్టుకోకూడదు. నేను ఉద్యమ సమయంలో నుంచి చెబుతూనే ఉన్నాను. కొన్ని కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద అవి విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయి. అటువంటి పత్రికలలో పనిచేసే పాత్రికేయులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వబోం. ఇది మా ప్రభుత్వ పాలసీ.” ఇవీ నిన్న భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్…

TELANGANA

కేసీఆర్ ఎంట్రీ.. “కమలం”లో కుదుపు

నిన్న ఒకేసారి 115 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే దూకుడును కొనసాగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం దాకా అభ్యర్థుల పేర్లు ప్రకటించి హడావిడి సృష్టించిన ఆయన.. సాయంత్రం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని తన వద్దకు పిలిపించుకున్నారు. తనదైన ఓటు రాజకీయాలకు తెరదీశారు. అంతేకాదు ఎన్నికలకు ముందు కొత్తగూడెం కమలం పార్టీలో కల్లోలం సృష్టించారు.…

APTELANGANA

తెలుగుదేశం పార్టీలో ఏదీ ‘కమ్మ’దనం

తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే మెయిన్ పిల్లర్ గా భావిస్తున్న వర్గాలే ఇప్పుడు సహాయ నిరాకరణ చేస్తున్నాయి. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. అయితే తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. ఇలా వచ్చిన ప్రతిసారి కిందా..మీదా పడుతూ అధిగమిస్తూ వచ్చింది.అయితే సంక్షోభం వచ్చిన ప్రతిసారి… దాని వెనుక నమ్ముకున్న వర్గమే కారణం కావడం విశేషం. ఆంధ్రుల…

APCINEMATELANGANA

ఎన్నికలకు సిద్ధమైన రాములమ్మ.. అక్కడి నుంచే పోటీ?

తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి.. ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌లో, తర్వాత కాంగ్రెస్‌లో ప్రస్తుతం బీజేపీలో చేరిన విజయశాంతి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు పార్టీలు తిరిగినా ఆమెకు ప్రత్యేకమైన నియోజకవర్గం అంటూ లేదు. తన పూర్వికులది ఏటూరు నాగారం అని చెప్పుకుంటారు.. అదీ కూడా ఓసే..రాములమ్మ సినిమా తర్వాతనే. అయినా ఆమె ఎప్పుడూ వరంగల్‌ జిల్లా వైపు చూడలేదు. ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడే పని చేసుకుందామన్న ఆలోచన చేయలేదు.…

TELANGANA

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ.. ఈ సారి భర్తీ ఎలా అంటే?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. 2017లో టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా రెండేళ్లకు భర్తీ అయ్యాయి. తర్వాత నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ విభాగాల్లో 20 వేల పోస్టులు ఖాళీ అయినట్లు విద్యాశాఖ అధికారులు ప్రభుతావనికి నివేదిక ఇచ్చారు. కానీ, ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. ఎన్నికలు…

TELANGANA

ఏ కులపోళ్లైనా సరే.. మీరు లీడర్లు కాదు.. ఓటర్లు.. కేసీఆర్ చెబుతోంది అర్థమవుతోందా?

అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాశారు? బలహీన వర్గాలు కూడా రాజ్యాన్ని పాలించాలని.. మరి క్షేత్రస్థాయిలో అలా జరుగుతోందా? అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందా? అన్నేసి అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వారు ఆయన బోధించిన విలువలను పాటిస్తున్నారా? ఆయన సూచించిన విషయాలను అమలు చేస్తున్నారా? అంటే వీటికి నో అనే సమాధానం వస్తుంది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార భారత రాష్ట్ర సమితి ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే పై విషయమే…