TELANGANA

APTELANGANA

ప్రయాణికులు జాగ్రత్త! స్లీపర్ కోచ్ బస్సుల్లో సెక్స్ – మూసి తలుపుల వెనుక వ్యభిచారం!

చెన్నై మే 20: ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టారు. ఇంతకీ ఈ బస్సులు ఎంత వరకు సేఫ్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెన్నైలోని ఉలుందూర్‌పేట టోల్ సమీపంలో స్లీపర్ కోచ్ బస్సులో అత్యాచారం ఘటన ప్రయాణికులను కలచివేసింది. అందువల్ల లాడ్జీల్లో దాడులు చేస్తున్నట్లే ఓమ్నీ స్లీపర్ కోచ్ బస్సులపై కూడా దాడులు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆర్డినరీ బస్సుల కంటే ఇప్పుడు ఆమ్నీ బస్సులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి…

APTELANGANA

నా డబ్బులు నాకు వొచ్చాయి.. ఇక పోయివొస్తా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో కష్టపడకుండా అధికంగా లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ అని చెప్పొచ్చు.. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్‌ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు కూడా 16 మాత్రమే. అంటే ఒక్కో పరుగుకు సీఎస్కే యాజమాన్యం కోటి రూపాయలపైగానే చెల్లించింది అన్న మాట. ఇంత ఘనకార్యం వెలగబెట్టిన ఈ ఇంగ్లీష్‌ ఆల్‌రౌండర్‌ ఇప్పుడు…

TELANGANA

కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాల ఆట సాగుతుంది

ప్రభుత్వ కార్యాలయాలకు పేదోళ్ళ భూములను లాకుంటున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్. 33 జిల్లాల్లో ప్రభుత్వ భూములు రూపాయి లీజ్ పేరిట తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్ తరువాత మంత్రి అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు. కోకాపేటలో 11 ఎకరాల విలువైన స్థలాన్ని ఓ సంస్థ పేరుమీద తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోకాపేట భూముల మీద కేబినెట్ మీటింగ్ జరిగింది.. కానీ అది చెప్పలేదని, బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాలకు కేవలం 40…

APNationalTELANGANA

ఏపీకి మరో వందేభారత్?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు పట్టాలపై శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. ప్రతి ప్రయాణికుడికి ఒకసారి వందే భారత్ ఎక్కాలనే యోచనను కల్పిస్తున్నారు. ఏపీ, తెలంగాణకు కలిపి ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టారు. ఒకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, మరొకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు తిరుగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్ కేటాయించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ లో వందే భారత్ 10 నిముషాలు ఆగింది. రాత్రి…

APTELANGANA

ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు

ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. రెండోది, చివరిది అయిన గ్రహణాలు అక్టోబరులో రాబోతున్నాయి. ఈ రెండు గ్రహణాల మధ్య 15 రోజుల అంతరం ఉంటుంది. అశ్వినీ అమావాస్య రోజు సూర్యగ్రహణం, అశ్వినీ పూర్ణిమ రోజు చంద్ర గ్రహణం కనిపించనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14వ తేదీ రాత్రి 8.34 గంటలకు ప్రారంభమవుతుంది. కన్యా రాశి, చిత్తా నక్షత్రంలో : అక్టోబర్ 15వ తేదీ తెల్లవారుజామున 2.25 గంటలకు…

APTELANGANA

జ్ఞానవాపి మసీదు: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షలకు అలహాబాద్ హైకోర్టు ఇటీవల అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, అలహాబాద్ హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు విభేధించింది. ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కార్బన్ డేటింగ్ నిర్వహించొద్దంటూ హైకోర్టు తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం…

TELANGANA

ఇవేం ఉత్తర్వులు- వివేకా కేసులో తెలంగాణ హైకోర్టు తీరుపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం..

ఏపీలో తీవ్ర సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో సంచలనం నమోదవుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఓవైపు సీబీఐ వరుసగా అరెస్టులు చేస్తూ నిందితుల్ని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో నిందితులు కోర్టుల్ని ఆశ్రయించే బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలూ చేస్తున్నారు. గతంలో బెయిల్ పై బయటికి వచ్చిన మరికొందరు నిందితుల్ని తిరిగి జైల్లో పెట్టించేందుకు సీబీఐ కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తీసుకున్న ఓ నిర్ణయంపై సుప్రీంకోర్టు సీజే ఆశ్చర్యం వ్యక్తం…

NationalTELANGANA

కరెంట్ బిల్లులు చెల్లించబోమంటున్న కర్ణాటక ప్రజలు.. తలలు పట్టుకుంటున్న విద్యుత్ సిబ్బంది

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించాక ఇంకా ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించమంటున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు తమ బిల్లులు చెల్లిస్తారని విద్యుత్‌ అధికారులకు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో కొప్పల్, చిత్రదుర్గ కలబురగి వంటి జిల్లాల్లోని పలు…

APTELANGANA

విలీనం దిశగా వైఎస్ షర్మిల రాజకీయం.?

వైఎస్సార్ తెలంగాణ పార్టీని నడపడం కష్టమవుతోందిట.! కోట్లు ఖర్చువుతున్నాయ్‌గానీ, ఫలితాలు ఆశాజనకంగా కనిపించడంలేదు. ఫలితాలెలా వస్తాయ్.? అసలంటూ ఏ ఉప ఎన్నికలో అయినా పోటీ చేస్తే కదా.? ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తారట. ఇంకెవరైనా నాయకులున్నారా ఆ పార్టీలో పోటీ చేయడానికి.? ప్చ్.. ఎవరూ కనిపించడంలేదు. ఇంతమాత్రందానికి తాను మాత్రం పార్టీని నడపడమెందుకు.? అని షర్మిల అనుకుంటున్నారన్నది తెలంగాణ…

APTELANGANA

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులు పూర్తి

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా డోన్ నియోజ కవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి లోకేష్ యువగలళం పాదయాత్రకు సంఘీభావంగా డోన్ నియోజకవర్గ పరిధిలోని రంగాపురం నుండి ప్రముఖ శైవ క్షేత్రం మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం వరకు వందలాది మంది తెలుగు దేశం కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు…