TELANGANA

TELANGANA

ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (Indo Tibetan Border Police ITBP) ఫోర్స్ లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. జూన్ 27వ తేదీ నుంచి ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 458 పోస్ట్ (డ్రైవర్) లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో అప్లికేషన్ ఈ పోస్ట్ లకు అర్హులైన అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్ సైట్ recruitment.itbpolice.nic.in. ద్వారా ఆన్ లైన్ లో అప్లై…

TELANGANA

చెరకు పంట ఎఫ్ఆర్పీ పెంపునకు కేంద్ర కేబినెట్ నిర్ణయం

చెరకు పంట న్యాయమైన గిట్టుబాటు ధర (fair and remunerative price FRP) ని క్వింటాల్ కు రూ. 10 పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. తాజా పెంపుతో చెరకు పంట ఎఫ్ఆర్పీ క్వింటాల్ కు రూ. 315 కు చేరింది. ఈ ధర ఈ అక్టోబర్ నెల నుంచి ప్రారంభమయ్యే 2023-24 మార్కెటింగ్ సీజన్ నుంచి అమల్లోకి వస్తుంది. 2023-24 మార్కెటింగ్…

CINEMANationalTELANGANA

ప్రెషర్ స్పీడ్‌ల్లో మార్పు.. ఇస్రో ఇంజిన్ టెస్టు నిలిపివేత

వెల్కమ్ టు డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు అంటూ ఫ్లెక్సీలు విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సగర్వంగా నగరానికి వస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘన స్వాగతం పలుకుతూ ఓఆర్ఆర్ పై స్వాగత బ్యానర్లు వెలిశాయి. వెల్కమ్ టు డైనమిక్ లీడర్ కేసీఆర్ అంటూ ఆ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్ ఔటర్ రింగ్ రోడ్డుపై బ్యానర్లను ఏర్పాటు చేయించారు. లండన్ అమెరికా దేశాలలో పర్యటించి 42 వేలకు పైగా ఉద్యోగ కల్పన…

CINEMATELANGANA

ఘనంగా ‘కర్ణ’ ప్రీ రిలీజ్ వేడుక. ..ఈ నెల 23న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, అజయ్, దిల్ రమేష్ నటీ నటులుగా కళాధర్ కొక్కొండ స్వీయ దర్శకత్వంలో తనే హీరో గా నటిస్తున్న చిత్రం ‘కర్ణ’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 23న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్న సందర్భంగా శనివారం…

TELANGANA

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ

ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది. పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఖమ్మం జిల్లా వేదికగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది

ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది. పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఖమ్మం జిల్లా వేదికగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. సహా పలువురు…

TELANGANA

గురువారం నాడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

గురువారం నాడు బక్రీద్ సందర్భంగా జూన్ 29న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు జరగనున్న మీరాలం ట్యాంక్ ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వెహికల్‌ పార్కింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్​ను సిటీ సీపీ ఆనంద్ విడుదల చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ప్రార్థనల కోసం ఈద్గాకు వచ్చే వారి…

TELANGANA

సిగరెట్ అలవాటు కూడా లేదు.. డ్రగ్స్ తీసుకుంటా అంటున్నారు: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో దిగజారిన, దిక్కుమాలిన ప్రతిపక్షాలతో కొట్లాడటం మా దురదృష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు కేటీఆర్. అనడం పెద్ద సమస్య కాదని.. నేను కూడా అనగలనని అన్నారు. జీవితంలో సిగరెట్ కూడా తాగలేదని.. అలాంటిది తనకు డ్రగ్స్ తో లింక్స్ ఉన్నాయని అంటున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రతి పక్షాలు దమ్ముంటే సిద్ధాంతాలు, విధానాల మీద మాట్లాడాలని.. అంతేకానీ తండ్రి తాగుబోతు, కొడుకు…

TELANGANA

అల్లదుర్గం మెదక్ జిల్లా ప్రతినిధి అల్లదుర్గoమండల కేంద్రం.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్

అల్లదుర్గం మెదక్ జిల్లా ప్రతినిధి అల్లదుర్గoమండల కేంద్రం.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్.త్రాగడానికి నీళ్లు లేకా ఇబ్బందులు మెదక్ జిల్లా అళ్లాదుర్గం మండలం లోని మాందాపూర్, చిల్వేర్, ముప్పారం. తో పాటు 3 తాండలకి కలిపి ఒకే ఫిడర్ ఉండటం వలన ప్రతిరోజు విద్యుత్ అంతరాయం రావడంతో అధికారుల నిర్లక్ష్యం తో మండి పడిన ఆ గ్రామాల ప్రజలు మండల కేంద్రం లో గల 33 కెవి సబిస్టేషన్…