TELANGANA

APTELANGANA

టీడీపీతో పొత్తు తేలేది అక్కడే- సోము వీర్రాజు క్లారిటీ..

ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీని కూడా కలుపుకోవాలంటూ తమ భాగస్వామిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని బీజేపీని కోరుతున్నారు. దీంతో టీడీపీని కలుపుకోవాలా వద్దా అనే దానిపై నిర్ణయాన్ని ఏపీ బీజేపీ తీసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి ప్రతిపాదనలు పంపి వదిలేసింది. ఇప్పటికే పవన్ తో టచ్ లో ఉన్న అధిష్టానం పెద్దలు దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్దితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీతో…

APTELANGANA

హైదరాబాద్ – విజయవాడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రెడీ, ప్రతీ 20 నిమిషాలకు..!!

ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు: పర్యావరణ హితం..మెరుగైన వసతులతో సిద్దమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు…

APCINEMATELANGANA

జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరికి చంద్రబాబు ఆహ్వానం..

ఏపీలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న గ్యాప్ అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల సభ్యులు ఒక్క చోట హాజరైనా, కాకపోయినా అది వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఎక్కువగా కనిపించలేదు. రజనీకాంత్ ను కూడా ఆహ్వానించిన ఈ వేడుకలకు బాలకృష్ణ మినహా నందమూరి కుటుంబ సభ్యులు కనిపించలేదు. దీనిపై పెద్ద చర్చే…

TELANGANA

పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..

హైదరాబాద్‌లోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వారు గూగుల్ మ్యాప్ లో లోకేషన్ వెతికే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన పోచారంలోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఎంహెచ్‌ఎన్‌వీఎస్‌ చరణ్‌ గా గుర్తించారు. చరణ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద కాసేపు గడిపిన తర్వాత కేబుల్ బ్రిడ్జికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.…

APNationalTELANGANA

జిడిపిలోనే కాదు.. హైస్ట్రీట్ ల్లోనూ ఉత్తరాదిని వెనక్కి నెట్టిన దక్షిణాది..

: ‘సాపాటు ఎటూ లేదు. పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్’ అని ఆకలి రాజ్యం సినిమాలో కమలహాసన్ పాడుతాడు గుర్తుంది కదా! ఒకప్పుడు అంతగా రద్దీగా లేని రాజధాని వీధులు ఇప్పుడు ఏకంగా జనంతో కలకలలాడుతున్నాయి. అంతటితో ఆగలేదు. ఏకంగా హై స్ట్రీట్ జాబితాలోనే సంపాదించుకున్నాయి. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే వచ్చే పది సంవత్సరాలలో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ వీధులను అధిగమించేంత.. ఈ…

NationalTELANGANA

నిన్న అరెస్టైన ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చింది ఓవైసీయే: బండి సంజయ్

హైదరాబాద్: నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బాంబులపైన హైదరాబాద్ ప్రజలు నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, నిన్న అరెస్టయిన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. 2016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను…

TELANGANA

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ రోడ్డు వైపు శిల్పా లేవుట్‌ ఫేజ్‌-2 ఫ్లై ఓవర్‌ పనులు చేపట్టనున్నారు. దీంతో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) నారాయణ్‌ నాయక్‌ వెల్లించారు. ఈ నెల 13 నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 10వ తేదీ వరకు వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు. వాహనదారులు గమనించాలని కోరారు. ఈ ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు…

TELANGANA

మాటలు కోటలు దాటుతాయ్.. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు: బండి సంజయ్

 సీఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంత మంది దరఖాస్తు చేశారు..? ఎంత మందికి ఇళ్లు కేటాయించారో వివరాలు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం అన్నీ నిర్మించినట్లుగా లెక్కలు చూపిందన్నారు. అధికారులను నిలదీస్తే 7 వేల మందికే ఇండ్లను కేటాయించినట్లు తేల్చారన్నారు. పేదలకు ఇండ్లు దక్కకుండా వారి నోట్లో మట్టి…

TELANGANA

తెలంగాణలోని ఈ అందమైన గుహల గురించి మీకు తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి అందాలకు కూడా కొదువ లేదు. ఎత్తైన కొండలు, వాటర్‌ ఫాల్స్‌, పచ్చని అడవులు వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో కళా సంపదతో పాటు అద్భుతమైన శిలా సంపద కూడా ఉంది. ముఖ్యంగా కృష్ణానదీ లోయలో నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న శిలాసంపద ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తుంది. అయితే చందంపేటలో ఉన్న శిలాసంపదైన రంగు గుహలు.. వసతులు లేక సరైన గుర్తింపుకు నోచుకోలేదు.…

TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు, సేవా పతకాలను రేపు ( బుధవారం, మే 10 ) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌ ఈ పతకాలను అందించనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల తరహాలోనే అత్యుత్తమ సర్వీసులు అందించే పోలీసు అధికారులకు సైతం తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా ఈ అవార్డులను…