TELANGANA

TELANGANA

ఈ వీకెండ్ హైదరాబాద్‌లో మస్త్ మజా.. ప్రోగ్రామ్స్ ఇవే..!

హైదరాబాద్: నగరంలో ఈ వారంతంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. వారం మొత్తం తమ పనుల్లో బిజీగా గడిపే నగరవాసులు ఈ కార్యక్రమాల్లో తమ అలసటను దూరం చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. సంగీత కచేరీలు, ఫ్లీ మార్కెట్‌ల నుంచి థెరపీ వర్క్‌షాప్‌ల వరకు అనేక కార్యకలాపాలు ఈ వారాంతం సిద్ధంగా ఉన్నాయి. హరిహరణ్‌తో గజల్ ఈవినింగ్: దిగ్గజ గాయకుడు హరిహరన్ తన మనోహరమైన శ్రావ్యమైన స్వరాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మంత్రముగ్ధులను చేసే గజల్…

TELANGANA

నాకు నా భర్తకు మధ్య ఎమ్మెల్యే రాజయ్య చిచ్చు పెడుతున్నాడు: జానకీపురం సర్పంచ్ నవ్య!!

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోమారు టార్గెట్ చేశారు. తనను మళ్ళీ ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆమె రచ్చ మొదలుపెట్టారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి ఆపై ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మేమంతా ఒకటే అని చెప్పిన జానకీపురం మహిళా సర్పంచ్ మళ్ళీ రాజయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. గత మార్చినెలలో తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని జానకిపురం మహిళా సర్పంచ్ నవ్య తాటికొండ రాజయ్యపై తీవ్రస్థాయిలో…

TELANGANA

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలో భాగంగా నేడు తెలంగాణ విద్య దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలో భాగంగా నేడు తెలంగాణ విద్య దినోత్సవం సందర్బంగా అల్లాదుర్గం zphs పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ మరియు పాఠ్య పుస్తకలు అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజి యాదవ్ మరియు ఎంపీటీసీల ఫోరం మండలఅధ్యక్షులు దశరథ్ గారు పాఠశాల ప్రాథనోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

TELANGANA

తెలంగాణకు నైరుతి రుతుపవనాల చల్లని సంకేతాలు: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు నైరుతి రుతుపవనాలు చల్లటి సంకేతాలిచ్చాయి. జూన్ 11 నుంచి కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది.

TELANGANA

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: 26 నుంచి రైతుబంధు నిధులు జమ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. జూన్ 26 నుంచి రైతుబంధు నిధులు విడుదల చేయనున్నట్లు కేసీఆర్ నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతుబంధు సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు…

APCINEMATELANGANA

కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

టాలీవుడ్ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ కు వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. రాకేష్ మాస్టర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ముఖ్యంగా యూట్యూబ్ లో ప్రేక్షకులను అలరిస్తు వస్తున్నారు. ఆట డ్యాన్స్ షోతో డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన…

APTELANGANA

ఆర్టీసీ బస్సులకు మహిళల పోటు- బస్సు డోర్ విరిచి కండక్టర్ చేతిలో పెట్టారు

బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ వసతిని కల్పిస్తామంటూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.…

TELANGANA

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం ఏజెన్సీలో గల బబ్బిడి గిరిజన గ్రామంలో ప్రబలిన డయేరియా 25మంది కడుపునొప్పి,వాంతులు, విరోచనాలు, జ్వరంతో దుడ్డుఖళ్లు ఆసుపత్రిలో చేరిక…

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం ఏజెన్సీలో గల బబ్బిడి గిరిజన గ్రామంలో ప్రబలిన డయేరియా 25మంది కడుపునొప్పి,వాంతులు, విరోచనాలు, జ్వరంతో దుడ్డుఖళ్లు ఆసుపత్రిలో చేరిక… వివరాల్లోకి వెళితే : కురుపాం ఏజెన్సీలో గుమ్మలక్ష్మీపురం మండలం, లోవముటా ప్రాంతమైన బబ్బిడి గ్రామానికి చెందిన పలువురికి నిన్ను అర్దరాత్రి నుండి తీవ్ర కడుపునొప్పి, వాంతులు,విరోచనాలు,జ్వరం వచ్చి తీవ్రం గా బాధపడుతూ ఈరోజు ఉదయం సమీప దుడ్డుఖళ్లు ప్రాథమిక ఆసుపత్రిలో చేరారు వారిలో పలువురు చిన్నారులు ,మహిళలు ఉన్నారు వీరిలో కొందరి…

APCINEMANationalTELANGANA

ప్రొఫెసర్ హరగోపాల్ సహా వీరిపై దేశద్రోహం కేసు ఎత్తివేత: ములుగు ఎస్పీ కీలక ప్రకటన

హైదరాబాద్: ప్రొఫెసర్ హరగోపాల్‌పై నమోదైన దేశ ద్రోహం(యూఏపీఏ) కేసు విషయంలో ములుగు ఎస్పీ గౌష్ ఆలం కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. హరగోపాల్ తోపాటు ఐదుగురిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు తెలతిపారు. కేసులు ఎత్తివేస్తూ న్యాయపరంగా మెమో దాఖలు చేస్తామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్‌, పద్మజాషా, అడ్వొకేట్‌ రఘునాథ్.. గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రపై కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే దివంగత జడ్జి…

APCINEMATELANGANA

వ్యూహం నుంచి కొత్త క్యారెక్టర్- పరిచయం అక్కర్లేదుగా

అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తోన్న పాత్రధారుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశఆరు. తుఫాన్ నష్టంపై అమిత్ షా కీలక ప్రకటన- గుజరాత్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి పాత్రల…