TELANGANA

APTELANGANA

ఆటోలో తీసుకెళ్లి.. అత్యాచారం

ఓ గుర్తుతెలియని వ్యక్తి గాయాలతో ఉన్న మహిళను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించగా సాయంత్రం ఆమె మృతి చెందింది.   Khammam Crime : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన అత్తకు సహాయకురాలిగా వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాష్టీకానికి ఒడిగట్టారు. కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసి.. మరుసటి రోజు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేశారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన సదరు మహిళ చికిత్సపొందుతూ…

APTELANGANA

బాబాయ్ హత్య కేసు నుంచి దృష్టి మరల్చలేరు : టీడీపీ ఎంపీ

సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నేతలపై పోలీసులను ఏపీ ప్రభుత్వం ఉసిగొల్పిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా, జగత్ జనని చిట్ ఫండ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన తనయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్‌(వాసు)లను ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ…

TELANGANA

మండు వేసవిలో అకాల వర్షాలు

మండు వేసవిలో అకాల వర్షాలు భయపెడుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని మరోమారు ఈ అకాల వర్షాలు కుమ్మేశాయి. దీంతో నగరం మరోమారు తడిసి ముద్దయింది. ఈ వర్షం కారణంగా రోడ్లపై భారీగా నీరు చేయడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. ఈదురు గాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. అకాల వర్షాల సమయంలో నగర వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ నగర మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా,…

APTELANGANA

మే ఒకటో తేదీన సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పునఃసమీక్ష

మే ఒకటో తేదీన సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పునఃసమీక్షించాయి. ఇందులోభాగంగా, వ్యాపార అవసరాల నిమిత్తం వినియోగించే వాణిజ్య సిలిండర్ ధర తగ్గింది 19 కేజీల సిలిండర్ ధరను రూ.171.50 మేరకు తగ్గించినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సోమవారం వెల్లడించాయి. ఈ సవరణ తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.1856.50కు చేరుకుంది. ఈ తగ్గిన ధర సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. అలాగే, ముంబైలో రూ.1808.50గాను కోల్‌కతాలో రూ.1960.50కు…

TELANGANA

అల్లదుర్గ్ మెదక్ జిల్లా ప్రతినిది :అల్లదుర్గ్ గ్రామం లోని యస్సి కాలనీ లో కుల నిర్ములన పై అవగాహనా సదస్సు

అల్లదుర్గ్ మెదక్ జిల్లా ప్రతినిది :అల్లదుర్గ్ గ్రామం లోని యస్సి కాలనీ లో కుల నిర్ములన పై అవగాహనా సదస్సు Si ప్రవీణ్ రెడ్డి నిర్వహించడం జరిగింది ఇందులోని బాగంగా కాలనీ వాసులు అనేక సంకెలో అజర్ కావడం మరియు యస్సి నాయకులు బి బలరాం బి రాఘవేంద్ర బి బాలయ్య బి సాయిలు టీ అశోక్ పోలీస్ బృందం పాల్గున్నారు

TELANGANA

: కెసిఆర్ మెచ్చిన అధికారి వెయిటింగ్ ఇక్కడ

బీహార్ రాష్ట్రానికి చెందిన సోమేష్ కుమార్ మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షపాతిగా ఉన్నారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సుదీర్ఘ కాలం తెలంగాణలో పనిచేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈయనను ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించారు. Somesh Kumar: తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో చేరడం ఇక లాంచనమే. నిబంధనలు తుంగలో తొక్కి…

APTELANGANA

సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రాలది!

ఢిల్లీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ప్రాపర్టీ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఫేస్‌లెస్‌ ఎన్‌డీఆర్‌ఎస్‌ని అమలు చేస్తుంది. ఇది సేల్‌ డీడ్, లీజు రెంట్‌ డీడ్‌ మరియు ఇతర భూ పత్రాలు వంటి వివిధ రకాల ఆస్తి సంబంధిత పత్రాలకు సంబంధించిన పత్రాలను పొందడం అధికారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.   Bhu Raksha Scheme: జగనన్న భూ రక్ష పథకం.. ఈ పేరు మనకు ఆంధ్రప్రదేశ్‌లో వినిపిస్తుంది. భూరికార్డులు పటిష్టం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ప్రవేశపెట్టిన పథకంగా…

APTELANGANA

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో కటువైన నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీలో ఎంత సీనియర్ నాయకుడైనప్పటికీ గెలుపునకు అవకాశాలు లేకపోతే రానున్న ఎన్నికల్లో పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈకోవలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం చేరుతోంది. నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదంటూ.. : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 1999 నుంచి చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యలో 2004, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజాగా…

NationalTELANGANA

సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి.. ఛీఫ్ జస్టిస్‍ను అభ్యర్థించిన స్మితా సబర్వాల్..

బీహార్‌లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ప్రమేయం ఉన్న దోషుల విడుదలపై జోక్యం చేసుకోవాలని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) సీనియర్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabharwal) సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు. కృష్ణయ్య కుటుంబానికి స్మిత బుధవారం సంఘీభావం తెలిపారు. గోపాల్‌గంజ్ మాజీ జిల్లా మేజిస్ట్రేట్ జి. కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో దోషులను విడుదల చేయాలనే బీహార్ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సెంట్రల్ ఐఎఎస్…

TELANGANA

విశాఖలో గర్భణీ అనుమానాస్పదస్థితిలో మృతి..

భర్త చనిపోయాడు.. ఉన్న ఒక్కగానొక కూతుర్ని అన్ని తానై చూసుకుంది. పెంచింది.. పెద్ద చేసింది. చదివించింది. అమ్మ నేను సివిల్స్ ప్రిపేర్ అవుతా అని అడిగింది. కానీ.. ఆ అమ్మ.. బిడ్డకు పెళ్లి చేయాలనే అతృతలో పెళ్లైయక చదువుకోవచ్చు అంటూ సద్దిచెప్పింది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని చూసి పెళ్లి చేసింది. వివాహం అయిన నెల రోజులకే అసలు కథ మొదలైంది. భర్తతో పాటు అత్తమామలు ఆమెను వేధించారు. అయినా భరించింది. ఇంతలో ఆమె గర్భం దాల్చింది.…