TELANGANA

TELANGANA

షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్- సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు: తేదీలు ఇవే

సికింద్రాబాద్: సాయినాథుణ్ని దర్శించుకోవడానికి షిర్డీ వెళ్లే భక్తుల రద్దీ భారీగా ఉంటోంది. రోజువారీ రైళ్లల్లో వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి నాగర్‌సోల్‌కు ఆరు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సీహెచ్ రాకేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్…

TELANGANA

ఖమ్మంలో బీజేపీ లేదంటున్నారు: 15న అమిత్ షా సభతో తేల్చాద్దామంటూ బండి సంజయ్

ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో కమలం వికసిస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో పర్యటించిన ఆయన.. బీజేపీ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీకి అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారన్నారు. ఖమ్మంలో బీజేపీ లేదని కొందరు అవమానిస్తున్నారన్న బండి సంజయ్.. జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూన్…

TELANGANA

భర్తను ఇనుప రాడ్ తో కొట్టి, అతని ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన గర్బిణి భార్య, క్లైమాక్స్ లో!

చెన్నై/కాంచీపురం: వివాహం చేసుకున్న మహిళ భర్త తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్యను ఆమె భర్త వదిలేశాడు. భర్త చనిపోయిన మహిళను భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే రెండో భార్యకు కూతురు ఉంది. రెండో భర్తతో కాపురం చేస్తున్న భార్య చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగింది. ఇదే సమయంలో రెండో భార్య గర్బవతి అయ్యింది. నీ కడుపులో బిడ్డకు తండ్రి నేను కాదు అంటూ రెండో భర్త గొడవకు దిగాడు. రెండో భార్య ఆమె…

TELANGANA

మార్కెట్ లో కాసులు కురిపిస్తున్న ఈ పనుల ముందు ఉద్యోగాలు వేస్ట్!!

చాలామంది డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా చిన్నపాటి ఉద్యోగం వస్తే చాలు జీవితంలో సెటిల్ అయిపోతుందని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న వాళ్ళు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అయితే జాబ్ కోసం నిరీక్షణ వేస్ట్ అని తాజాగా ఉన్న అనేక పనులు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం అయినా, ప్రైవేటు ఉద్యోగమైనా మనకంటూ స్వేచ్ఛ లేకుండా పని చేయాల్సి వస్తుంది. కానీ…

APNationalTELANGANA

వృద్ధురాలిని మోసం చేసిన నకిలీ డాక్టర్.. మత్తుమందు ఇచ్చి ఆపై అలా?

సమాజంలో రోజురోజుకీ నకిలీ డాక్టర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకమైన ప్రజల జీవితాలతో ఆటాడుతున్నారు. కొందరు డాక్టర్లు అనే పేరు చెప్పుకుంటూ నకిలీ డాక్టర్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే గతంలో చాలామంది నకిలీ డాక్టర్లు బాగోతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా కూడా వ్యక్తి డాక్టర్ ని అని నమ్మించి వృద్ధురాలిని…

TELANGANA

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: ఎండలు కూడా తీవ్రమే, వడగాలుల అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆవర్తనం ఇవాళ దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియన్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు తెలిపింది. రాగల మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి…

NationalTELANGANA

వారందరికీ రూ. లక్ష సాయం: అర్హులైన వారు అప్లై చేసుకోండిలా, 9 నుంచే

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో ప్రతిష్టాత్మక పథకం అమల్లోకి వస్తోంది. రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతి వృత్తిపదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కుల వృత్తులు, చేతి వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్నవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని మే నెలలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు విధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం…

TELANGANA

30 సంవత్సరాల తర్వాత శని శశ రాజయోగం

శనిదేవుడు వ్యక్తులు చేసే కర్మలను బట్టి ఫలితాలను నిర్థారిస్తాడు. శని రాశుల్లో సంచరించడంవల్ల అన్ని రాశులవారిపై ప్రభావం ఉంటుంది. ఈ నెలలో 17న శని గ్రహం కుంభరాశిలో తిరోగమిస్తుంది. రాత్రి 10:48 గంటలకు సంచారం ఉంటుంది. ఇది శుభ సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివల్ల శని శశ రాజయోగం ఏర్పడుతుందని, అన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయని వెల్లడించారు. ఏయే రాశులవారికి ఈ మిశ్రమ ఫలితాలుంటాయో తెలుసుకుందాం. సింహ రాశి : 30 సంవత్సరాల తర్వాత శని…

TELANGANA

రహస్య ఒప్పందాలపై బిజెపి నోరు విప్పాలి: షర్మిల

హైదరాబాద్: రహస్య రాజకీయ ఒప్పందాలు ఎ పార్టీతో కుదుర్చుకున్నదో బిజెపి ప్రజలకు నోరు విప్పి చెప్పాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా.. ప్రీ పోల్ ఒప్పందమా.. పోస్ట్ పోల్ ఒప్పందమా.. అని ప్రశ్నించారు.రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు తెలపడమే బిజెపి రహస్య ఒప్పందమా అని ప్రశ్నించారు. తక్షణం బిజెపి నోరు విప్పాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల ఈ మేరకు ఒక…

TELANGANA

వాతావరణ సమస్యను లేవనెత్తుతున్నాం : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని, అందువల్ల ఆయా పెద్ద దేశాల ముందు వాతావరణ న్యాయ సమస్యను భారత్ గట్టిగా లేవనెత్తుతోందని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. ప్రపంచ వాతావరణ దినం సందర్భంగా వీడియో సందేశాన్ని ఆయన సోమవారం వినిపించారు. ప్రపంచ వాతావరణ పరిరక్షణ కోసం అన్ని దేశాలూ తమ స్వార్థపర ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించడం ముఖ్యమని పేర్కొన్నారు. అగ్రదేశాలు, అభివృద్ధి…