TELANGANA

APTELANGANA

ఇకపై మహిళలకు ఆ హక్కు..సంచలన నిర్ణయం తీసుకున్న పోప్ ఫ్రాన్సిస్..!

:రానున్న బిషప్ సమావేశాల్లో మహిళలకు ఓటు హక్కును కల్పించాలని పోప్ ఫ్రాన్సిస్ నిర్ణయించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే భావనతో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఓటు హక్కుకల్పించడం ద్వారా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని పోప్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు మహిళలకు మరింత నిర్ణయాధికార బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు. సైనాడ్ ఆఫ్ బిషప్స్‌కు వర్తించే పాలనాపరమైన నిబంధనల్లో చేసిన మార్పులకు పోప్…

NationalPOLITICSTELANGANA

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు బిగిస్తున్నారు. మహారాష్ట్రలో బలంగా పాగా వేయడానికి గట్టిగానే ఫోకస్ చేశారు. ఇప్పటికి మూడు దఫాలుగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన కేసీఆర్, అక్కడ వివిధ పార్టీల నాయకులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.   ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ కు చెందిన నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ రోజు…

TELANGANA

హైదరాబాద్ ప్రజలకు మరో వినూత్న సౌకర్యం.!

హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు మరో అద్బుత సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఆకాశంలో నడిచే భావన కలిగేలా నిర్మించిన వంతెనను నగర వాసులకు అందుబాటులోకి తేనుంది నగర పాలక సంస్ధ. జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ కోసం నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను ప్రజానీకానికి…

TELANGANA

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పొరపాటున కూడా ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, సీఎం అయ్యేది మాత్రం కేసీఆర్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కెసిఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని…

APNationalTELANGANAWorld

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటు

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వేల కోట్లకు సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నాడు. ఆదాయమే పరమావధిగా ముందుకు వెళుతున్నాడు. ట్విట్టర్ ని దక్కించుకున్న వెంటనే కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులను తీసేశాడు. అలాగే వెరిఫైడ్ అకౌంట్ కోసం డబ్బులు చెల్లించాలన్న నిబంధన తెచ్చాడు. దీంతో చాలా మంది వెరిఫైడ్ బ్లూ టిక్ కోసం ఏడాది చందా లేదా నెల నెలకు చందా…

APTELANGANA

దట్టమైన అడవి.. రాళ్లతో కూడిన రహదారి.. మనుషుల వాయిస్ వినిపించని భయంకర ప్రదేశం

దట్టమైన అడవి.. రాళ్లతో కూడిన రహదారి.. మనుషుల వాయిస్ వినిపించని భయంకర ప్రదేశం.. కానీ అక్కడ అందమైన దేవాలయం.. అందులో లక్ష్మీతో కొలువైన నరసింహాస్వామి.. బొమ్మలతో కూడిన ఇటుకలు.. బుద్ధుని చరిత్ర తెలిపే శిల్పాలు.. ఇలాంటి దేవాలయం కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ లో మాత్రమే కనిపిస్తుంది. కానీ తెలంగాణలోనూ 6వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం ఒకటి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఇక్కడి వెళ్లాలంటే సాహసంతో కూడుకున్న పనే. సాధారణ సమయంలో ఇక్కడికి…

TELANGANA

మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు

మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో ఏడాదిలో ఆంధ్రప్రదేశ్, దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.. అయితే ఇందులో ఎవరు అధికారం సాధిస్తారు?. ఎవరు ముఖ్యమంత్రి, ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారు అనే ప్రశ్నలకు కీలకమైన సమాధానం వచ్చింది. టైమ్స్ నౌ నవభారత్, ఈ టీజీ రీసెర్చ్ సర్వే చేయగా.. పలు ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న బిజెపి.. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధిస్తుందని ఆ సంస్థ తెలిపింది.. ఓట్ల…

APNationalTELANGANA

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపు

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (యమ్ .యల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంగం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయతి, శివందొరవలస గ్రామంలో పార్టి జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులైన కామ్రేడ్ చారు మజుందార్,నాగభూషన్ పట్నాయక్ , ఎంపటాపు సత్యం, ఆదిబట్ల కైలాసం, కొరన్న మంగన్నలకు జోహార్లు పలికి నినాదాలు చేశారు. వారి ఆశయాలను కొనసాగించాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఏప్రిల్ 22,…

TELANGANA

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం గా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బీజేపీ.. తాజాగా వ్యూహం మార్చింది. ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ కు ఓటేస్తే అధికారంలోకి వచ్చేది కేసీఆర్ అని…

APTELANGANA

అక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి సాగు భూములకు పట్టాలివ్వాలి

  పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనలు సాగుచేసుకుంటున్న భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎం ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సంఘం లు కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం పెడమరికి పంచాయితీ శివం దొరవలస, చిన మరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కలిసి సమస్యను తెలియజేశారు. గతంలో పట్టణానికి చెందిన మాజీ సైనికడు కి ప్రభుత్వం వారు నిబంధనల…