కేఏ పాల్-లక్ష్మినారాయణ. ఇదేం కాంబినేషన్?
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కరలేని వ్యక్తి. ఆయన చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నప్పటికీ రాణించలేకపోయారు. కారణం అందరికీ తెలుసు. ఇక ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో కూర్చోబెట్టిన వ్యక్తి సీబీఐ మాజీ జేడీ లక్షినారాయణ. మితభాషి, మంచి సమర్దుడు, నిజాయతీపరుడు, రాష్ట్రం బాగుకోసం పరితపిస్తున్న వ్యక్తిగా ఆంధ్రా ప్రజలకు తెలుసు. ఏ విషయంలోనైనా వీరిద్దరూ తూర్పు పడమరవంటివారే. కానీ వైజాగ్…

