TELANGANA

APTELANGANA

కేఏ పాల్-లక్ష్మినారాయణ. ఇదేం కాంబినేషన్‌?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కరలేని వ్యక్తి. ఆయన చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నప్పటికీ రాణించలేకపోయారు. కారణం అందరికీ తెలుసు. ఇక ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో కూర్చోబెట్టిన వ్యక్తి సీబీఐ మాజీ జేడీ లక్షినారాయణ. మితభాషి, మంచి సమర్దుడు, నిజాయతీపరుడు, రాష్ట్రం బాగుకోసం పరితపిస్తున్న వ్యక్తిగా ఆంధ్రా ప్రజలకు తెలుసు. ఏ విషయంలోనైనా వీరిద్దరూ తూర్పు పడమరవంటివారే. కానీ వైజాగ్‌…

APTELANGANA

ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు

ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు నిక్ పామ్ స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవీపట్నం మండలం ఎంపీపీ కుంజం మురళి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థుల విన్యాసాలు ఆటపాటలు డాన్స్ పోటీలు క్విజ్ పోటీలు అనేక రకములైన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు తల్లిదండ్రులని ఎంతో ఆకట్టుకున్నాయి వీరి…

APCINEMATELANGANA

: 2 లక్షల పెట్టుబడి తో 10 లక్షల ఆదాయం వచ్చే వ్యాపారం ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలామంది చదువుకున్న యువత ఎంత చదివినా ఫలితం లేదు అని జాబ్స్ కేవలం అదృష్టం డబ్బులు ఉన్నవాళ్లకే వస్తాయని చెప్పుకుంటూ ఏదైనా ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి వాళ్ళు కొన్ని బిజినెస్ (Business Idea) లు చేస్తూ జాబ్ చేసే వాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అయితే మరికొంతమంది వాణిజ్య వ్యాపారం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. కొంతమంది రైతులుగా మారి తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక…

APCINEMAPOLITICSTELANGANA

అధికార పార్టీలకి కష్టం వస్తే ప్రజలు కన్నీళ్ళు కార్చాలా?

ఒకప్పుడు అధికార పార్టీలు రాష్ట్రాన్ని ప్రజలను ప్రభావితం చేసే వివిద అంశాలపై ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు ఓసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకొంటుండేవి. ఇటువంటి మంచి సాంప్రదాయాన్ని దాదాపు అన్ని పార్టీలు ఎప్పుడో మర్చిపోయాయి. కనీసం రాష్ట్రానికి సంబందించిన సమస్యల పరిష్కారానికి కూడా ప్రతిపక్షాలను కలుపుకుపోయేందుకు ప్రయత్నించడం లేదు. కానీ అధికార పార్టీల నేతలు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు లేదా హత్యనేరాలలో దర్యాప్తు సంస్థలకు అడ్డంగా దొరికిపోయినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ…

APTELANGANA

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ..

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయం వద్దకు వచ్చారు. కానీ అంతకు ముందే హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. కనుక హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డిని విచారించాలనే ఉద్దేశ్యంతో సీబీఐ విచారణను మంగళవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసిన్నట్లు సాక్షితో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ హైకోర్టులో వాదనలు ముగిసిన…

APTELANGANA

యజ్ఞ సినిమా షూటింగ్ మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బేతాళ స్వామి జాతర

యజ్ఞ సినిమా షూటింగ్ మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బేతాళ స్వామి జాతరలో ఈరోజు తీయడం జరిగింది నటీనటులు హీరో శివాజీ, హీరోయిన్ జ్యోతిక, మరోక ఇద్దరూ నూతన నటీనటులు హీరో హీరోయిన్ బేతాళ స్వామి మందిరం వద్ద మరియు జాతరలో సినిమా షూటింగ్ తీయడం జరిగింది అల్లాదుర్గం మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు డి. సుభాష్ రావు గారి ఆధ్వర్యంలో సినిమా చిత్రీకరణ లోకేషన్లో ఫైట్ సీన్లు…

CINEMANationalTELANGANAWorld

లాటరీలో హైదరాబాద్ మహిళకు రూ.2.2 కోట్లు.. ఎంత అదృష్టం అంటున్న నెటిజెన్స్!

ఒక్కోసారి జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన వారి లైఫ్ ను పూర్తిగా మార్చేస్తుంది.. అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు.. మన లైఫ్ లో ఒక్క సంఘటన చాలు మనం పైకి లేవాలన్న లేదంటే పాతాళం లోకి కూరుకు పోవాలన్నా.. మరి అలాంటి సంఘటన ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు జరిగింది.. ఈమె లైఫ్ ను మార్చేసే అదృష్టం ఇది. ఈ మధ్యకాలంలో వారు లాటరీ గెలిచారు.. వీరు లాటరీ గెలిచారు.. అని ఎక్కడో ఒక…

APCINEMANationalTELANGANA

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలను హిందీలో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అందుకే ఆ హీరోలను హిందీ సినిమాల్లో నటింపజేసేందుకు కొందరు స్టార్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఒక బాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ లను గెస్ట్ పాత్రలో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు…

TELANGANA

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రయాణం సంచలనం రేపుతోంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ కు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఇప్పటికే అక్కడ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పుడు సంజయ్ కూడా వెళ్తుండంతో.. శ్రీనివాస్ రెడ్డిని, మహేశ్వర్…

APTELANGANA

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనం

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నేను మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను అడ్డికి పావు షేరు లెక్క అమ్ముతున్నారు. 27 వేల మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడటం కోసం బిఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుందని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్…