TELANGANA

APTELANGANA

ఆదిలాబాద్ జిల్లాలో ఎండిపోయిన ఆకులు కొన్ని రాలినప్పటికీ.. కొత్త చిగురులు

ఆదిలాబాద్ జిల్లాలో ఎండిపోయిన ఆకులు కొన్ని రాలినప్పటికీ.. కొత్త చిగురులు వస్తూనే ఉంటాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపిలో చేరిన నేపథ్యంలో ఆయన పార్టీని వీడినంత మాత్రాన్నే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి…

APTELANGANA

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఏప్రిల్ 06న ప్రారంభమైన చివరి విడత మెయిన్ పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి. జనవరిలో జరిగిన మెుదట విడత మెయిన్‌, తాజా పరీక్షల్లో సాధించిన బెస్ట్ స్కోర్‌ను (రెండు సార్లు రాసి ఉంటే) పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ర్యాంకులు ఇవ్వనుంది. కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తంహా 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. జూన్ 04వ తేదీన ఈ…

APTELANGANA

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించే స్థాయి పార్వతీపురం కమ్యూనిస్టు పార్టీలకు ఉందా అని

పార్వతీపురం మన్యం జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీ పరిపాలన ఎంత దారుణంగా ఉన్న మీకు కనిపించడం లేదా అని అన్నారు. మీరు వాళ్లతో చేతులు కలిపి పార్టీని నడిపిస్తున్నారా అని ఆరోపించారు. ప్రధానమంత్రిని విమర్శించేవాళ్లు వాళ్ళు ధైర్యం ఉంటే స్థానిక ఎమ్మెల్యే పై మాట్లాడాలని తెలిపారు. బిజెపితో అభివృద్ధి జరుగుతుందని, పార్వతిపురం చుట్టూ…

APTELANGANA

ఏజెంట్ నుంచి ‘ది గాడ్’ గా డినో మోరియా పరిచయం

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ‘ఏజెంట్’ లో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా కనిపిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు, ఏజెంట్ నుంచి డినో మోరియాను ‘ది గాడ్’ గా పరిచయం చేశారు. రాజ్, అక్సర్, జూలీ మొదలైన చిత్రాలలో తన పాత్రలకు పేరుపొందిన బాలీవుడ్…

APTELANGANA

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, నేను మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను అడ్డికి పావు షేరు లెక్క అమ్ముతున్నారు. 27 వేల మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మాట్లాడాం. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడటం కోసం బిఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుందని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్…

APCINEMATELANGANA

‘ప్రభాస్-మారుతీ’ సినిమా నుంచి ఫోటో లీక్..

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K, సలార్, మారుతీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ గ్యాప్ లేకుండా ఉంటున్నాడు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే మరో మూవీ షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా మారుతీ డైరెక్షన్‌ లో చేస్తున్న సినిమాకు ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఇక ఈ మూవీని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్‌ చేస్తున్న విషయం తెలిసిందే. హారర్‌ టచ్‌ ఇస్తూ, మారుతీ మార్క్‌ ఫన్‌ కూడా ఉండేలా తెరకెక్కుతున్న…

APTELANGANA

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు జరిగాయి. సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం జిల్లా కేంద్రంలోని బెలగాం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.జై భీమ్.. జై భీమ్ అంటే నినాదాలు చేశారు. అంబేద్కర్ బాట అనుసరణీయమని, అతని అడుగుజాడల్లో యువత నడవాలని ఆయన పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గొప్ప స్ఫూర్తి ప్రదాత…

APTELANGANA

బిజెపి కార్యాలయం అల్లాధుర్గం లో అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఈరోజు అల్లాదుర్గంలో బిజెపి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు కే, బ్రహ్మం మరియు కాల రాములు తదితరులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు గొప్ప మహనీయుడుగా అభివర్ణిస్తూ, భారతదేశానికి గర్వకారణంగా భావిచాలి. ఆయన ఎల్లప్పుడూ అందరివాడే గాని కొందరు వాడు కాదని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు, బీజేపీ నాయకులు…

APCINEMATELANGANA

హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటన్నరలో, తిరుపతికి 3 గంటల్లో…

1. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. భోపాల్-ఢిల్లీ రూట్‌లో తాజాగా లాంఛ్ అయిన వందే భారత్ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మొదటి రైలు కావడం విశేషం. రాబోయే రోజుల్లో ఇంతకన్నా వేగంతో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. (image: Indian Railways) 2. భారతీయ రైల్వే హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌ను నిర్మిస్తోంది. హైస్పీడ్ రైళ్లను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ట్రాక్ రూపొందిస్తోంది. ఈ ట్రాక్‌పై…

APNationalTELANGANAWorld

మయన్మార్‌లో సైన్యం అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

మయన్మార్‌లో సైన్యం అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిరాయుధ ప్రజలను కాల్చి చంపడం , వారి పై బాంబుదాడులకు పాల్పడటం, వైమానిక దాడులు చేయడం జరుగుతూనే ఉంది. నిన్న ప్రజలపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో 100 మందికి పైగా ప్రజలు మరణించారు. కాన్బాలు టౌన్‌షిప్‌లోని పజిగీ గ్రామం వెలుపల, దేశంలో సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఐక్య సంఘటన స్థానిక కార్యాలయం ప్రారంభోత్సవం కోసం ఉదయం 8 గంటలకు గుమిగూడిన ప్రజల పైకి సైనిక ఫైటర్…