TELANGANA

APNationalTELANGANA

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో.. నోయిడా అధికారులు కొత్త మార్గదర్శకాలు తెరపైకి తెచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఉద్యోగులు ఆఫీస్ లకు రావొద్దని హెచ్చరించారు. అలాంటి వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 1,527 కరోనా కేసులు…

APTELANGANA

అల్లదుర్గ్ మెదక్ ప్రతి నిది :అల్లాదుర్గ్ మండల ల కేంద్రంలో ఘనంగా అంబేత్కర్ 132 జయంతి

అల్లదుర్గ్ మెదక్ ప్రతి నిది :అల్లాదుర్గ్ మండల ల కేంద్రంలో ఘనంగా అంబేత్కర్ 132 జయంతి సందర్బంగా అల్లాదుర్గ్ లో ని ఘనంగా అంబేత్కర్ జయంతి జరిపించారు అందులోని బాగంగా ప్రజా నాయకులు దళిత నాయకులు పలుకొనడం జరిగింది దళిత నాయకులు బి బలరాం నక్క సూర్య కుమార్ బండ రాఘవేందర్ నక్క శ్రీనివాస్ బండ ప్రశాంత్ మండల mro గారు తులాషి రామ్ సార్ గారు పాలుగోన్నారు

APTELANGANA

హీరోయిన్ సమంత మరోసారి అస్వస్థత

హీరోయిన్ సమంత మరోసారి అస్వస్థతకు గురైంది. గత కొన్నిరోజుల క్రితమే ఆమె మయోసైటిస్ వ్యాధి బారినుంచి బయటపడింది. ఇక ఆ వ్యాధి నుంచి బయటపడగానే తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. వరుస ఇంటర్వ్యూలు, ప్రయాణాలు చేయడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యింది. “ఈ వారం అంతా నా సినిమాని ప్రమోట్ చేస్తూ, మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దురదృష్టవశాత్తూ తీవ్రమైన షెడ్యూల్‌లు, ప్రమోషన్ల వల్ల ఇబ్బంది పడ్డాను, నేను ప్రస్తుతం జ్వరంతో…

APTELANGANA

ఏప్రిల్ 13న జరిగే జేఈఈ మెయిన్ 2023 (JEE Main) సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) విడుదల

ఏప్రిల్ 13న జరిగే జేఈఈ మెయిన్ 2023 (JEE Main) సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) విడుదల చేసింది. విద్యార్థులు jeemain.nta.nic.in. వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డ్స్ (admit card) ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. JEE Main : ఏప్రిల్ 13 పరీక్షకే.. ఏప్రిల్ 13న జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మాత్రమే jeemain.nta.nic.in. వెబ్ సైట్ నుంచి…

TELANGANA

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అమీర్‌పేట్‌లోని యోద డయాగ్నస్టిక్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన సైక్లోథాన్‌ కార్యక్రమం ఉత్సాహం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అమీర్‌పేట్‌లోని యోద డయాగ్నస్టిక్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన సైక్లోథాన్‌ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ బైస్కిల్‌ క్లబ్‌ సభ్యులతో పాటు సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 22 కిలోమీటర్ల మేర సాగిన ఈ సైక్లోథాన్‌ను డయాగ్నస్టిక్‌ సంస్థ చైర్మన్‌ కంచర్ల సుధాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అమీర్‌పేట్‌ నుంచి ప్రారంభమైన ఈ సైక్లోథాన్, బేగంపేట, సోమాజిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్డు మీదుగా కొనసాగింది. బైస్కిల్‌ క్లబ్‌…

APTELANGANA

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ బుడగ జంగాల కాలనీ లో SC మహిళలతో సహా ఫంక్తి భోజనం

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ బుడగ జంగాల కాలనీ లో SC మహిళలతో సహా ఫంక్తి భోజనం చేసిన బిజెపి యువ మోర్చా ప్రదాన కార్యదర్శి బైరెడ్డి శబరి,మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి గీతా మాధురి,జిల్లా మహిళా అధ్యక్షురాలు శిల్పా శ్రీ జ్యోతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరమ్మ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డోన్ బిజెపి సీనియర్ నాయకుడు సందు వెంకట రమణ, ఆర్మీ రామయ్య,జిల్లా మండల బిజెపి బూత్…

APCINEMATELANGANA

‘విరూపాక్ష’ ట్రైలర్ రిలీజ్ డేట్..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలోనే ‘విరూపాక్ష’ సినిమాతో ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్‌డేట్ అందించారు. విరూపాక్ష ట్రైలర్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.…

APTELANGANA

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్‌ వందల కోట్లు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు. జేడీఎస్‌ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వేలకోట్లు సమకూర్చుతా అని కేసీఆర్ బేరసారాలు మొదలుపెట్టారని ఆరోపించారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తనతో…

APNationalTELANGANA

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కెంటకీలోని లూయిస్‌విల్లే డౌన్‌టౌన్‌లో స్లగ్గర్ ఫీల్డ్‌కు సమీపంలో సోమవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో కాల్పులకు తెగబడిన దుండగుడు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపై ఎలాంటి భయం లేదని చెప్పారు. ఈస్ట్ మెయిన్‌లోని ప్రజలు ప్రశాంతంగా ఉండవచ్చని సూచించారు. కాల్పులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా…

APTELANGANA

గిరిజన క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన పోలీస్ కృష్ణ మూర్తి

పార్వతీపురం, మన్యం జిల్లా : కొమరాడ మండలం, సర్వపాడు గ్రామంలో గోడ కూలి గిరిజన కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పాటుకే.కృష్ణమూర్తి మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మనకు తెలిసిందే. దీనిలో పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న కే.కృష్ణమూర్తి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 5000, క్షతగాత్రుల కుటుంబాలకు మూడు బియ్యం ప్యాకెట్లు గ్రామ పెద్దలు సమక్షంలో అందజేసి వారిని ఆదుకున్నారు.…