దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో.. నోయిడా అధికారులు కొత్త మార్గదర్శకాలు తెరపైకి తెచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఉద్యోగులు ఆఫీస్ లకు రావొద్దని హెచ్చరించారు. అలాంటి వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 1,527 కరోనా కేసులు…

