TELANGANA

TELANGANA

కేంద్రంతో కేసీఆర్‌ పోరాటాలు దేని కోసం?

తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లేదా కేంద్రమంత్రులు ఎవరైనా పర్యటనకు వచ్చిన ప్రతీసారి సిఎం కేసీఆర్‌ ఏదో ఓ రూపంలో వ్యతిరేకత తెలియజేస్తుంటారు. శనివారం ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వచ్చినప్పుడు కూడా మంత్రులు, బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, సింగరేణి బొగ్గుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి పరిధిలో ధర్నాలు చేశారు. “మోడీ హటావో సింగరేణి బచావో” (మోడీని తొలగించి సింగరేణిని కాపాడుకొందాము) అంటూ నినాదాలు చేశారు.…

APCINEMATELANGANA

పార్టీ లేదా పుష్ప?.. వస్తున్నా బావ.. బన్నీ- తారక్ మధ్య ఫన్నీ చాట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun) కి ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం ట్విట్టర్ వేదికగా బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. వీళ్ళిద్దరి మధ్య కాసేపు ఫన్నీ చాట్ నడిచింది. ఒకరినొకరు ‘బావ’ అని పిలుచుకుంటూ సందడి చేశారు. ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొలుత ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బావ’ అని తారక్ ట్వీట్ చేయగా..…

APCINEMATELANGANA

నంది అవార్డులపై పోసాని కృష్ణ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు..

పోసాని కృష్ణమురళి అంటే తెలియను తెలుగు ప్రేక్షకులు లేరు. ఐలవ్యూ రాజా అంటూ ఆయన పలికే డైలాగ్ ఇప్పటికీ పాపులరే. రైటర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన నటుడిగా, డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సీరియస్, నెగెటివ్ పాత్రలతో మెప్పించిన ఆయన తర్వాతి కాలంలో కమెడియన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆపరేషన్ దుర్యోధన సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించారు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులపై…

APCINEMATELANGANA

షణ్ముఖ్‌తో మళ్లీ కలుస్తున్న దీప్తి సునైనా: నువ్వు సింగిలేనా అన్న నెటిజన్‌కు ఊహించని రిప్లై

అప్పట్లో అంటే టాలెంట్ ఉన్నా సరిగా అవకాశాలు దొరికేవి కాదు. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది వెలుగులోకి వచ్చి తమ సత్తాను నిరూపించుకుంటోన్నారు. తద్వారా చాలా ఆఫర్లను అందుకుంటోన్నారు. అందులో క్యూట్ లేడీ దీప్తి సునైనా ఒకరు. చాలా కాలం క్రితమే యూట్యూబర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. షణ్ముఖ్‌ జస్మంత్‌తో లవ్ ట్రాకుతో మరింత హైలైట్ అయింది. అయితే, గత ఏడాదే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ…

APCINEMATELANGANA

సమంత ఖాతాలో మరో ప్రెస్టీజియస్ బ్రాండ్

టామీ హిల్‌ఫిగర్ సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది టామీ హిల్‌ఫిగర్. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ల ప్రకటనల్లో సామ్ కనిపించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా ఏప్రిల్ నెలలో టామీ హిల్‌ఫిగర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత దర్శనమివ్వనున్నారు. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. అయితే…

APNationalTELANGANA

ప్రధాని మోడీ రాక నేపథ్యంలో బీఆర్‌ ఎస్ నేతల వెరైటీ నిరసన..!

: ఈ మధ్య బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ ఎస్ నేతలు గట్టిగా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి బీఆర్‌ ఎస్ నేతలు వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నారు. ఇక తాజాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను సికింద్రా బాద్ నుంచి తిరుపతికి కేటాయించిన సంగతి తెలిసిందే. నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ట్రైన్ ను ప్రారంభించనున్నారు. అయితే మోడీ వస్తున్న నేపత్యంలో బీఆర్‌ ఎస్ నేతలు వెరైటీ…

APNationalTELANGANA

ముగిసిన బడ్జెట్ సమావేశాలు; నిరాశాజనకంగా సభాకార్యక్రమాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Budget Session) జనవరి 31 వ తేదీన ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ( Budget) ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13 వరకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు బడ్జెట్ ను అధ్యయనం చేయడం కోసం బడ్జెట్ సమావేశాలకు (Budget Session) విరామం ప్రకటించారు.   ఈ బడ్జెట్ సమావేశాల (Budget Session) ఉత్పాదకత (productivity) చాలా…

APCINEMATELANGANA

శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్

శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 సినిమాలు సమాంతరంగా తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు శంకర్. అయితే శంకర్ తన గేమ్ చేంజర్ కథను ముందుగా దిల్ రాజుకు వినిపించిన తరువాత.. పవన్ కళ్యాణ్‌ లాంటి హీరో అయితే బాగుంటుందని అన్నాడట. కానీ దిల్ రాజు మాత్రం పవన్ కళ్యాణ్‌ కంటే రామ్ చరణ్‌కి కథ బాగుంటుందని అన్నాడట.…

APTELANGANA

మెరుగైన స్థితిలో మన్యం జిల్లా

పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో మన్యం జిల్లా అభివృద్ధి పరిపాలన పరంగా ఇతర జిల్లా తో పోలిస్తే పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో ఉందని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ఆయన ప్రారంభించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవ అభినందనీయమన్నారు గృహ నిర్మాణాల కోసం వేల ఎకరాలు కొనుగోలు చేసి అలాగే వైద్య కళాశాలకు ప్రభుత్వం 600కోట్లు…

TELANGANA

బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలని అల్లాదుర్గంలో ధర్నా, రాస్తారోకో.

అల్లాదుర్గం మండల కేంద్రంలో బిజెపి జిల్లా నాయకులు. కంచరి బ్రహ్మం ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, అనంతరం ఐబి చౌరస్తా వద్ద అక్రమంగా అరెస్టు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని, డిమాండ్ చేశారు. కెసిఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. పోలీస్ లు కూడా ఒక ఎంపీ అనే గౌరవం లేకుండా ప్రవర్తించడం ప్రదర్శించడం కరెక్ట్ కాదు. రాష్ట్ర…