TELANGANA

APTELANGANA

ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు

ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. రెండోది, చివరిది అయిన గ్రహణాలు అక్టోబరులో రాబోతున్నాయి. ఈ రెండు గ్రహణాల మధ్య 15 రోజుల అంతరం ఉంటుంది. అశ్వినీ అమావాస్య రోజు సూర్యగ్రహణం, అశ్వినీ పూర్ణిమ రోజు చంద్ర గ్రహణం కనిపించనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14వ తేదీ రాత్రి 8.34 గంటలకు ప్రారంభమవుతుంది. కన్యా రాశి, చిత్తా నక్షత్రంలో : అక్టోబర్ 15వ తేదీ తెల్లవారుజామున 2.25 గంటలకు…

APTELANGANA

జ్ఞానవాపి మసీదు: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షలకు అలహాబాద్ హైకోర్టు ఇటీవల అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, అలహాబాద్ హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు విభేధించింది. ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కార్బన్ డేటింగ్ నిర్వహించొద్దంటూ హైకోర్టు తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం…

TELANGANA

ఇవేం ఉత్తర్వులు- వివేకా కేసులో తెలంగాణ హైకోర్టు తీరుపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం..

ఏపీలో తీవ్ర సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో సంచలనం నమోదవుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఓవైపు సీబీఐ వరుసగా అరెస్టులు చేస్తూ నిందితుల్ని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో నిందితులు కోర్టుల్ని ఆశ్రయించే బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలూ చేస్తున్నారు. గతంలో బెయిల్ పై బయటికి వచ్చిన మరికొందరు నిందితుల్ని తిరిగి జైల్లో పెట్టించేందుకు సీబీఐ కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తీసుకున్న ఓ నిర్ణయంపై సుప్రీంకోర్టు సీజే ఆశ్చర్యం వ్యక్తం…

NationalTELANGANA

కరెంట్ బిల్లులు చెల్లించబోమంటున్న కర్ణాటక ప్రజలు.. తలలు పట్టుకుంటున్న విద్యుత్ సిబ్బంది

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించాక ఇంకా ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించమంటున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు తమ బిల్లులు చెల్లిస్తారని విద్యుత్‌ అధికారులకు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో కొప్పల్, చిత్రదుర్గ కలబురగి వంటి జిల్లాల్లోని పలు…

APTELANGANA

విలీనం దిశగా వైఎస్ షర్మిల రాజకీయం.?

వైఎస్సార్ తెలంగాణ పార్టీని నడపడం కష్టమవుతోందిట.! కోట్లు ఖర్చువుతున్నాయ్‌గానీ, ఫలితాలు ఆశాజనకంగా కనిపించడంలేదు. ఫలితాలెలా వస్తాయ్.? అసలంటూ ఏ ఉప ఎన్నికలో అయినా పోటీ చేస్తే కదా.? ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తారట. ఇంకెవరైనా నాయకులున్నారా ఆ పార్టీలో పోటీ చేయడానికి.? ప్చ్.. ఎవరూ కనిపించడంలేదు. ఇంతమాత్రందానికి తాను మాత్రం పార్టీని నడపడమెందుకు.? అని షర్మిల అనుకుంటున్నారన్నది తెలంగాణ…

APTELANGANA

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులు పూర్తి

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా డోన్ నియోజ కవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి లోకేష్ యువగలళం పాదయాత్రకు సంఘీభావంగా డోన్ నియోజకవర్గ పరిధిలోని రంగాపురం నుండి ప్రముఖ శైవ క్షేత్రం మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం వరకు వందలాది మంది తెలుగు దేశం కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు…

APTELANGANA

టీడీపీతో పొత్తు తేలేది అక్కడే- సోము వీర్రాజు క్లారిటీ..

ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీని కూడా కలుపుకోవాలంటూ తమ భాగస్వామిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని బీజేపీని కోరుతున్నారు. దీంతో టీడీపీని కలుపుకోవాలా వద్దా అనే దానిపై నిర్ణయాన్ని ఏపీ బీజేపీ తీసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి ప్రతిపాదనలు పంపి వదిలేసింది. ఇప్పటికే పవన్ తో టచ్ లో ఉన్న అధిష్టానం పెద్దలు దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్దితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీతో…

APTELANGANA

హైదరాబాద్ – విజయవాడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రెడీ, ప్రతీ 20 నిమిషాలకు..!!

ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు: పర్యావరణ హితం..మెరుగైన వసతులతో సిద్దమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు…

APCINEMATELANGANA

జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరికి చంద్రబాబు ఆహ్వానం..

ఏపీలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న గ్యాప్ అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల సభ్యులు ఒక్క చోట హాజరైనా, కాకపోయినా అది వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఎక్కువగా కనిపించలేదు. రజనీకాంత్ ను కూడా ఆహ్వానించిన ఈ వేడుకలకు బాలకృష్ణ మినహా నందమూరి కుటుంబ సభ్యులు కనిపించలేదు. దీనిపై పెద్ద చర్చే…

TELANGANA

పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..

హైదరాబాద్‌లోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వారు గూగుల్ మ్యాప్ లో లోకేషన్ వెతికే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన పోచారంలోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఎంహెచ్‌ఎన్‌వీఎస్‌ చరణ్‌ గా గుర్తించారు. చరణ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద కాసేపు గడిపిన తర్వాత కేబుల్ బ్రిడ్జికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.…