TELANGANA

APNationalTELANGANA

జిడిపిలోనే కాదు.. హైస్ట్రీట్ ల్లోనూ ఉత్తరాదిని వెనక్కి నెట్టిన దక్షిణాది..

: ‘సాపాటు ఎటూ లేదు. పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్’ అని ఆకలి రాజ్యం సినిమాలో కమలహాసన్ పాడుతాడు గుర్తుంది కదా! ఒకప్పుడు అంతగా రద్దీగా లేని రాజధాని వీధులు ఇప్పుడు ఏకంగా జనంతో కలకలలాడుతున్నాయి. అంతటితో ఆగలేదు. ఏకంగా హై స్ట్రీట్ జాబితాలోనే సంపాదించుకున్నాయి. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే వచ్చే పది సంవత్సరాలలో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ వీధులను అధిగమించేంత.. ఈ…

NationalTELANGANA

నిన్న అరెస్టైన ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చింది ఓవైసీయే: బండి సంజయ్

హైదరాబాద్: నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బాంబులపైన హైదరాబాద్ ప్రజలు నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, నిన్న అరెస్టయిన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. 2016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను…

TELANGANA

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ రోడ్డు వైపు శిల్పా లేవుట్‌ ఫేజ్‌-2 ఫ్లై ఓవర్‌ పనులు చేపట్టనున్నారు. దీంతో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) నారాయణ్‌ నాయక్‌ వెల్లించారు. ఈ నెల 13 నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 10వ తేదీ వరకు వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు. వాహనదారులు గమనించాలని కోరారు. ఈ ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు…

TELANGANA

మాటలు కోటలు దాటుతాయ్.. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు: బండి సంజయ్

 సీఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంత మంది దరఖాస్తు చేశారు..? ఎంత మందికి ఇళ్లు కేటాయించారో వివరాలు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం అన్నీ నిర్మించినట్లుగా లెక్కలు చూపిందన్నారు. అధికారులను నిలదీస్తే 7 వేల మందికే ఇండ్లను కేటాయించినట్లు తేల్చారన్నారు. పేదలకు ఇండ్లు దక్కకుండా వారి నోట్లో మట్టి…

TELANGANA

తెలంగాణలోని ఈ అందమైన గుహల గురించి మీకు తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి అందాలకు కూడా కొదువ లేదు. ఎత్తైన కొండలు, వాటర్‌ ఫాల్స్‌, పచ్చని అడవులు వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో కళా సంపదతో పాటు అద్భుతమైన శిలా సంపద కూడా ఉంది. ముఖ్యంగా కృష్ణానదీ లోయలో నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న శిలాసంపద ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తుంది. అయితే చందంపేటలో ఉన్న శిలాసంపదైన రంగు గుహలు.. వసతులు లేక సరైన గుర్తింపుకు నోచుకోలేదు.…

TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు, సేవా పతకాలను రేపు ( బుధవారం, మే 10 ) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌ ఈ పతకాలను అందించనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల తరహాలోనే అత్యుత్తమ సర్వీసులు అందించే పోలీసు అధికారులకు సైతం తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా ఈ అవార్డులను…

APTELANGANA

ఉద్యోగాలకు సహాయపడే లింక్డ్‌ఇన్.. తన ఉద్యోగులనే తొలగించింది..

ఉద్యోగాలను కనుగొనడానికి సహాయపడే లింక్డ్‌ఇన్ తన ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చింది. మైక్రోసాఫ్ కు చెందిన లింక్డ్‌ఇన్ గత ఫిబ్రవరిలో మొదటి రౌండ్ లో ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 716 మంది ఉద్యోగులను తొలగి ఉద్యోగాలకు సహాయపడే లింక్డ్‌ఇన్.. తన ఉద్యోగులనే తొలగించింది.. స్తున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్ ఉద్వాసనలో రిక్రూటింగ్ టీం ప్రభావితం అయింది. తాజా తొలగింపుల్లో సెల్స్, ఆపరేషన్స్ టీమ్స్ ప్రభావితం కానున్నాయి.   ఆర్థికమాంద్య పరిస్థితులు, ప్రపంచ…

APTELANGANA

టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలపై సీఎస్ శాంతి కుమారి మీటింగ్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన జరిగిన స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ సమావేశంలో టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇంటర్ డిపార్ట్‌ మెంటల్ సమస్యలపై చర్చించారు. అనేక టెలికాం సూచికలలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుందని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. దాదాపు 3.5 కోట్ల జనాభాకు నాలుగు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లతో టెలి-సాంద్రత (107%) దేశంలోనే అత్యధికం. 97.7 శాతం గ్రామాలు మొబైల్ కనెక్టివిటీతో ఉన్నాయి అని ఆమె…

APTELANGANA

ఆధార్ తో మీ మొబైల్ నంబర్ లింక్ చేశారా..?

మీ మొబైల్ నంబర్‌ ఆధార్‌ కార్డు నంబర్ తో, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కల్పిస్తోంది. మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్(https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ లోకి వెళ్లి ‘వేరిఫై ఈమెయిల్/ మొబైల్ నంబర్ అనే పేరుతో కలిగిన ఫీచర్ ద్వారా ఆధార్‌ తో మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ?…

APTELANGANA

ఇకపై అన్ని మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం ఉండాల్సిందే.. స్పష్టం చేసిన కేంద్రం

మీకు రేడియో (FM Radio) వినడం అంటే ఇష్టమా? మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియో (FM Radio) వినాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ శుభవార్త ఉంది. పరికరాల్లో FM రేడియో (FM Radio)ను యాక్సెస్ చేయడానికి సులభమైన కార్యాచరణను అందించమని మొబైల్ ఫోన్ తయారీదారులను కోరుతూ ప్రభుత్వం ఒక సలహాతో వస్తున్నందున మీరు త్వరలో మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియో యాక్సెస్‌ని ఆస్వాదించగలరు. దీని తర్వాత మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియోను సులభంగా వినగలుగుతారు.…