TELANGANA

TELANGANA

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ

ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది. పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఖమ్మం జిల్లా వేదికగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది

ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది. పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఖమ్మం జిల్లా వేదికగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. సహా పలువురు…

TELANGANA

గురువారం నాడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

గురువారం నాడు బక్రీద్ సందర్భంగా జూన్ 29న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు జరగనున్న మీరాలం ట్యాంక్ ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వెహికల్‌ పార్కింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్​ను సిటీ సీపీ ఆనంద్ విడుదల చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ప్రార్థనల కోసం ఈద్గాకు వచ్చే వారి…

TELANGANA

సిగరెట్ అలవాటు కూడా లేదు.. డ్రగ్స్ తీసుకుంటా అంటున్నారు: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో దిగజారిన, దిక్కుమాలిన ప్రతిపక్షాలతో కొట్లాడటం మా దురదృష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు కేటీఆర్. అనడం పెద్ద సమస్య కాదని.. నేను కూడా అనగలనని అన్నారు. జీవితంలో సిగరెట్ కూడా తాగలేదని.. అలాంటిది తనకు డ్రగ్స్ తో లింక్స్ ఉన్నాయని అంటున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రతి పక్షాలు దమ్ముంటే సిద్ధాంతాలు, విధానాల మీద మాట్లాడాలని.. అంతేకానీ తండ్రి తాగుబోతు, కొడుకు…

TELANGANA

అల్లదుర్గం మెదక్ జిల్లా ప్రతినిధి అల్లదుర్గoమండల కేంద్రం.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్

అల్లదుర్గం మెదక్ జిల్లా ప్రతినిధి అల్లదుర్గoమండల కేంద్రం.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్.త్రాగడానికి నీళ్లు లేకా ఇబ్బందులు మెదక్ జిల్లా అళ్లాదుర్గం మండలం లోని మాందాపూర్, చిల్వేర్, ముప్పారం. తో పాటు 3 తాండలకి కలిపి ఒకే ఫిడర్ ఉండటం వలన ప్రతిరోజు విద్యుత్ అంతరాయం రావడంతో అధికారుల నిర్లక్ష్యం తో మండి పడిన ఆ గ్రామాల ప్రజలు మండల కేంద్రం లో గల 33 కెవి సబిస్టేషన్…

TELANGANA

మోడీకి స్టాలిన్ దిమ్మతిరిగే కౌంటర్-ముందు హిందువులకే సివిల్ కోడ్ ! గుళ్లలో పూజలకు అనుమతి..

దేశంలో ఉమ్మడి పౌరస్మతి (కామన్ సివిల్ కోడ్) అమలు చేయాల్సిన అవసరాన్ని ఇవాళ ప్రధాని మోడీ గుర్తుచేశారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో రెండు చట్టాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యల్ని కాంగ్రెస్, డీఎంకే, ఎంఐఎం సహా పలు పార్టీలు ఖండించాయి. ప్రధాని వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయా పార్టీల నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్.. ఉమ్మడి…

TELANGANA

తెలంగాణ సెంటిమెంట్‌తో కొట్టిన వైఎస్ షర్మిల

హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. బీఆర్ఎస్ పెద్దలపై విరుచుకుపడ్డారు. ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేకించి- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. బీఆర్ఎస్‌ను బందిపోట్ల రాష్ట్ర సమితిగా అభివర్ణించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో కొట్టారు. తండ్రి పేరు చెప్పుకొని పదవులను అనుభవిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేశారామె. తన రాజకీయ ఎదుగుదలను చూసి కేటీఆర్‌కు భయం పట్టుకుందని షర్మిల ఎద్దేవా…

APTELANGANA

రైల్వేలో ఇంతకంటే అన్యాయం మరొకటుంటుందా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇతర జోన్లు ఈ ప్రతిపాదనలను అడ్డుకుంటున్నాయి. వాటికి అవి చెప్పే కారణం ఒకటే.. ట్రాక్ రద్దీ అని. 21 రైళ్లను ప్రవేశపెట్టాలని, వీటిల్లో కొన్ని రోజువారీ, మరికొన్నింటినీ వారానికి రెండు సార్లు, కొన్నింటిని వారానికోసారి నడిపేలా అధికారులు ప్రణాళికలు రచించారు. కొన్నింటిని జోన్లు అడ్డుకుంటుంటే మరికొన్నింటినీ రైల్వే బోర్డు పక్కన పెట్టింది. జోన్ల మధ్య సమన్వయం…

APTELANGANA

నక్కతోకను తొక్కిన హీరోయిన్ శ్రీలీల

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రీకరణ కోసం రంగంలోకి దిగారు. శనివారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటివారంలో ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా సుదీర్ఘ విరామం తర్వాత పట్టాలెక్కడం గమనార్హం. మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికో రూపొందుతోన్న మూడో సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలందిస్తున్నారు. ఆసక్తికరమైన కాంబినేషన్ లో…