TELANGANA

APTELANGANA

ఆధార్ తో మీ మొబైల్ నంబర్ లింక్ చేశారా..?

మీ మొబైల్ నంబర్‌ ఆధార్‌ కార్డు నంబర్ తో, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కల్పిస్తోంది. మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్(https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ లోకి వెళ్లి ‘వేరిఫై ఈమెయిల్/ మొబైల్ నంబర్ అనే పేరుతో కలిగిన ఫీచర్ ద్వారా ఆధార్‌ తో మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ?…

APTELANGANA

ఇకపై అన్ని మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం ఉండాల్సిందే.. స్పష్టం చేసిన కేంద్రం

మీకు రేడియో (FM Radio) వినడం అంటే ఇష్టమా? మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియో (FM Radio) వినాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ శుభవార్త ఉంది. పరికరాల్లో FM రేడియో (FM Radio)ను యాక్సెస్ చేయడానికి సులభమైన కార్యాచరణను అందించమని మొబైల్ ఫోన్ తయారీదారులను కోరుతూ ప్రభుత్వం ఒక సలహాతో వస్తున్నందున మీరు త్వరలో మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియో యాక్సెస్‌ని ఆస్వాదించగలరు. దీని తర్వాత మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియోను సులభంగా వినగలుగుతారు.…

APTELANGANA

భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల

భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తూనే ఉంది. కంపెనీ తన వినియోగదారుల కోసం 1 సంవత్సరం రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో, కస్టమర్‌లు అపరిమిత కాలింగ్‌తో అపరిమిత డేటాను పొందుతారు.ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు రూ.2,999 మరియు రూ.3,359 రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లలో 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, రోజువారీ డేటా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్…

APTELANGANA

హోం గ్రౌండ్ లో అదరగొట్టిన ఢిల్లీ. కీలక మ్యాచ్ లో బెంగుళూరుపై గెలుపు

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.   మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ధాటిగా ఆడింది. ఓపెనర్లు డుప్లేసిస్, విరాట్ కోహ్లీ తొలి వికెట్ కు 82 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ…

APTELANGANA

నేడు బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు తగ్గాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.82,400కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి. బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు…

APTELANGANA

నేడే నీట్ ప్రవేశ పరీక్ష.. ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఇవి మర్చిపోకండి..!

వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం దేశంలోనే అతిపెద్ద జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET UG 2023) నేడు (మే 7) దేశంలోని 499 నగరాల్లోని 4000 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఇందులో 20 లక్షల 86 వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. మహారాష్ట్రలో గరిష్టంగా 582, యూపీలో 451 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. రాజస్థాన్‌లోని 24 నగరాల్లో 354 పరీక్షా…

APTELANGANA

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు అంతకంతకూ దిగజారుతుండగా, టాప్ ఎగ్జిక్యూటివ్ లు పైపైకి ఎగబాకుతున్నారు. కార్మికుల వేతనాలు తగ్గుతుండగా టాప్ ఎగ్జిక్యూటివ్ ల జీతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత దేశంలో ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ నాలుగు గంటలు చేసే పనికి సంపాదించే వేతనం సగటు కార్మికుడు సంవత్సరమంతా చేసినపనికి పొందే వేతనం కన్నా ఎక్కువగా ఉంది. భారతదేశం, యుకె, యుఎస్, దక్షిణాఫ్రికాలో 2022లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు 9% పెరగగా, అదే…

APSPORTSTELANGANA

చెన్నై జట్టుకు తలనొప్పిగా ఆ బౌలర్.. పక్కన పెట్టకపోతే ప్రమాదమే..!

తుషార్ దేశ్ పాండే బౌలింగ్ కు వస్తే కనీసం రెండు వైడ్లు వేస్తాడు అన్న భావన ప్రతి బ్యాటర్ లోను ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ బౌలర్ వైడ్లు వేస్తున్నాడు. గతంలో ధోని దీనిపై బహిరంగంగానే వార్నింగ్ కూడా ఇచ్చాడు. IPL 2023 – CSK : ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్రయాణం ఆశించిన స్థాయిలో సాఫీగా జరగడం లేదు. ఒడిదుడుకుల మధ్య ఈ సీజన్ కొనసాగిస్తోంది ఆ జట్టు. ఇప్పటి వరకు…

APTELANGANA

ఆటోలో తీసుకెళ్లి.. అత్యాచారం

ఓ గుర్తుతెలియని వ్యక్తి గాయాలతో ఉన్న మహిళను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించగా సాయంత్రం ఆమె మృతి చెందింది.   Khammam Crime : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన అత్తకు సహాయకురాలిగా వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాష్టీకానికి ఒడిగట్టారు. కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసి.. మరుసటి రోజు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేశారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన సదరు మహిళ చికిత్సపొందుతూ…

APTELANGANA

బాబాయ్ హత్య కేసు నుంచి దృష్టి మరల్చలేరు : టీడీపీ ఎంపీ

సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నేతలపై పోలీసులను ఏపీ ప్రభుత్వం ఉసిగొల్పిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా, జగత్ జనని చిట్ ఫండ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన తనయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్‌(వాసు)లను ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ…