TELANGANA

TELANGANA

మండు వేసవిలో అకాల వర్షాలు

మండు వేసవిలో అకాల వర్షాలు భయపెడుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని మరోమారు ఈ అకాల వర్షాలు కుమ్మేశాయి. దీంతో నగరం మరోమారు తడిసి ముద్దయింది. ఈ వర్షం కారణంగా రోడ్లపై భారీగా నీరు చేయడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. ఈదురు గాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. అకాల వర్షాల సమయంలో నగర వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ నగర మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా,…

APTELANGANA

మే ఒకటో తేదీన సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పునఃసమీక్ష

మే ఒకటో తేదీన సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పునఃసమీక్షించాయి. ఇందులోభాగంగా, వ్యాపార అవసరాల నిమిత్తం వినియోగించే వాణిజ్య సిలిండర్ ధర తగ్గింది 19 కేజీల సిలిండర్ ధరను రూ.171.50 మేరకు తగ్గించినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సోమవారం వెల్లడించాయి. ఈ సవరణ తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.1856.50కు చేరుకుంది. ఈ తగ్గిన ధర సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. అలాగే, ముంబైలో రూ.1808.50గాను కోల్‌కతాలో రూ.1960.50కు…

TELANGANA

అల్లదుర్గ్ మెదక్ జిల్లా ప్రతినిది :అల్లదుర్గ్ గ్రామం లోని యస్సి కాలనీ లో కుల నిర్ములన పై అవగాహనా సదస్సు

అల్లదుర్గ్ మెదక్ జిల్లా ప్రతినిది :అల్లదుర్గ్ గ్రామం లోని యస్సి కాలనీ లో కుల నిర్ములన పై అవగాహనా సదస్సు Si ప్రవీణ్ రెడ్డి నిర్వహించడం జరిగింది ఇందులోని బాగంగా కాలనీ వాసులు అనేక సంకెలో అజర్ కావడం మరియు యస్సి నాయకులు బి బలరాం బి రాఘవేంద్ర బి బాలయ్య బి సాయిలు టీ అశోక్ పోలీస్ బృందం పాల్గున్నారు

TELANGANA

: కెసిఆర్ మెచ్చిన అధికారి వెయిటింగ్ ఇక్కడ

బీహార్ రాష్ట్రానికి చెందిన సోమేష్ కుమార్ మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షపాతిగా ఉన్నారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సుదీర్ఘ కాలం తెలంగాణలో పనిచేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈయనను ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించారు. Somesh Kumar: తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో చేరడం ఇక లాంచనమే. నిబంధనలు తుంగలో తొక్కి…

APTELANGANA

సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రాలది!

ఢిల్లీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ప్రాపర్టీ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఫేస్‌లెస్‌ ఎన్‌డీఆర్‌ఎస్‌ని అమలు చేస్తుంది. ఇది సేల్‌ డీడ్, లీజు రెంట్‌ డీడ్‌ మరియు ఇతర భూ పత్రాలు వంటి వివిధ రకాల ఆస్తి సంబంధిత పత్రాలకు సంబంధించిన పత్రాలను పొందడం అధికారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.   Bhu Raksha Scheme: జగనన్న భూ రక్ష పథకం.. ఈ పేరు మనకు ఆంధ్రప్రదేశ్‌లో వినిపిస్తుంది. భూరికార్డులు పటిష్టం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ప్రవేశపెట్టిన పథకంగా…

APTELANGANA

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో కటువైన నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీలో ఎంత సీనియర్ నాయకుడైనప్పటికీ గెలుపునకు అవకాశాలు లేకపోతే రానున్న ఎన్నికల్లో పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈకోవలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం చేరుతోంది. నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదంటూ.. : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 1999 నుంచి చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యలో 2004, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజాగా…

NationalTELANGANA

సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి.. ఛీఫ్ జస్టిస్‍ను అభ్యర్థించిన స్మితా సబర్వాల్..

బీహార్‌లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ప్రమేయం ఉన్న దోషుల విడుదలపై జోక్యం చేసుకోవాలని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) సీనియర్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabharwal) సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు. కృష్ణయ్య కుటుంబానికి స్మిత బుధవారం సంఘీభావం తెలిపారు. గోపాల్‌గంజ్ మాజీ జిల్లా మేజిస్ట్రేట్ జి. కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో దోషులను విడుదల చేయాలనే బీహార్ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సెంట్రల్ ఐఎఎస్…

TELANGANA

విశాఖలో గర్భణీ అనుమానాస్పదస్థితిలో మృతి..

భర్త చనిపోయాడు.. ఉన్న ఒక్కగానొక కూతుర్ని అన్ని తానై చూసుకుంది. పెంచింది.. పెద్ద చేసింది. చదివించింది. అమ్మ నేను సివిల్స్ ప్రిపేర్ అవుతా అని అడిగింది. కానీ.. ఆ అమ్మ.. బిడ్డకు పెళ్లి చేయాలనే అతృతలో పెళ్లైయక చదువుకోవచ్చు అంటూ సద్దిచెప్పింది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని చూసి పెళ్లి చేసింది. వివాహం అయిన నెల రోజులకే అసలు కథ మొదలైంది. భర్తతో పాటు అత్తమామలు ఆమెను వేధించారు. అయినా భరించింది. ఇంతలో ఆమె గర్భం దాల్చింది.…

APTELANGANA

ఇకపై మహిళలకు ఆ హక్కు..సంచలన నిర్ణయం తీసుకున్న పోప్ ఫ్రాన్సిస్..!

:రానున్న బిషప్ సమావేశాల్లో మహిళలకు ఓటు హక్కును కల్పించాలని పోప్ ఫ్రాన్సిస్ నిర్ణయించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే భావనతో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఓటు హక్కుకల్పించడం ద్వారా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని పోప్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు మహిళలకు మరింత నిర్ణయాధికార బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు. సైనాడ్ ఆఫ్ బిషప్స్‌కు వర్తించే పాలనాపరమైన నిబంధనల్లో చేసిన మార్పులకు పోప్…

NationalPOLITICSTELANGANA

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు బిగిస్తున్నారు. మహారాష్ట్రలో బలంగా పాగా వేయడానికి గట్టిగానే ఫోకస్ చేశారు. ఇప్పటికి మూడు దఫాలుగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన కేసీఆర్, అక్కడ వివిధ పార్టీల నాయకులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.   ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ కు చెందిన నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ రోజు…