మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా చెన్నూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అవర్ణ లో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే బోడ జనార్ధన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ నేడు గణతంత్ర దినోత్సవన్ని ప్రజలంతా ఘనంగా ఇంటి ఇంటి పై జండా ఎగురవేసి దేశ భక్తిని చాటి చెప్పాలని స్వతంత్రం ప్రజలందరి జన్మ హక్కు అని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు మరువలేనివి అని కొనియాడి పతాకాన్ని…

