TELANGANA

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా చెన్నూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అవర్ణ లో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే బోడ జనార్ధన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ నేడు గణతంత్ర దినోత్సవన్ని ప్రజలంతా ఘనంగా ఇంటి ఇంటి పై జండా ఎగురవేసి దేశ భక్తిని చాటి చెప్పాలని స్వతంత్రం ప్రజలందరి జన్మ హక్కు అని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు మరువలేనివి అని కొనియాడి పతాకాన్ని…

TELANGANA

జిల్లా టీడీపి కార్యాలయ కార్యదర్శి శ్రీ పాలి ప్రసాద్ గారి అధ్యక్షతన టీడీపి కార్యాలయంలో 74 ఘనతంత్ర వేడుకలు

ఈ రోజు జిల్లా టీడీపి కార్యాలయంలో 74 ఘనతంత్ర వేడుకలు జిల్లా టీడీపి కార్యాలయ కార్యదర్శి శ్రీ పాలి ప్రసాద్ గారి అధ్యక్షతన ఘనంగా జరిగినవి.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి శ్రీ బడేటి రాధాకృష్ణ గారు జాతీయ జండా ను ఆవిష్కరించారు. ఇంకా. ఈ. కార్యక్రమం లో పాలి ప్రసాద్. ఉప్పాల జగదీష్ బాబు, బెజ్జామ్ అచ్చాయమ్మా, సురేష్ kumar, సంధ్య సురేష్, సంతోషి, రంగమ్మ, గణేష్, శ్రీదేవి, రంజిత్ కుమార్,…

NationalTELANGANA

ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ (Sri Sri Ravishankar)కు చెందిన హెలికాప్టర్ తమిళనాడులోని ఈరోడ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేశారు. ఈ చాపర్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ మరో నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన హెలికాప్టర్‌ను ఉదయం 10.40…

TELANGANA

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుమలకుంట,రెడ్డిగూడెం పిఎస్134, నందు విద్యార్థులతో ముగ్గులు వేయించి ప్రతిజ్ఞలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుమలకుంట,రెడ్డిగూడెం పిఎస్134, నందు విద్యార్థులతో ముగ్గులు వేయించి ప్రతిజ్ఞలు చేయించి ముగ్గులేసిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్ ప్రైజ్ లు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎల్ఓఎస్ రాము అంగన్వాడి టీచర్ పల్లెల సత్యవతి తిరుమలకుంట పీఎస్ లో బిఎల్వోలు వాణి శ్రీనివాస పంచాయతీ సెక్రెటరీ నాగేశ్వరరావు వీఆర్ఏ రాము స్కూల్ హెచ్ఎం గారు వసంత మేడం మామిళ్లవారిగూడెం జిపిబిఎల్వో బుజ్జి పంచాయతీ సెక్రెటరీ రమేష్…

TELANGANA

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఓటు హక్కు అవసరంపై అవగాహన.

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు రెడ్డిగూడెం పిఎస్134, నందు జాతీయ ఓటర్లు దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.స్కూల్ ప్రధానోపాధ్యాయులు(హెచ్ఎం) వసంత మరియు విఆర్ఏ రాము పాల్గొని ప్రసంగించారు. ప్రతీ ఏడాది జనవరి 25వ తేదీన ఇండియాలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటుంటామని తెలిపారు. ఓటు వేయడానికి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంపొందించడమే జాతీయ…

NationalTELANGANA

బీబీసీ డాక్యుమెంటరీపై రాహుల్ గాంధీ కామెంట్స్

2002 నాటి గుజరాత్ అల్లర్లపై (Gujarat 2002 riots) బీబీసీ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీని షేర్ చేయకూడదని కేంద్రం ట్విటర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా జమ్మూలో…

NationalTELANGANA

మోడీకి US, UK మద్ధతు,BBC డాక్యుమెంటరీ పక్షపాతమని తేల్చివేత

భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద రెండు సిరీస్ డాక్యుమెంటరీలను (BBC Modi) బీబీసీ ప్రసారం చేసింది. కానీ, ఇండియాలో(India) మాత్రం దాన్ని బ్యాన్ చేస్తూ సోషల్ మీడియా, మీడియా వేదికలపై ఆంక్షలు పెట్టారు. కేంద్రం విధించిన ఆంక్షలతో డాక్యుమెంటరీని భారత ప్రజలు చూడలేకపోయారు. కేరళలోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్ లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి కమ్యూనిస్ట్‌, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగాలు ప్రయత్నం చేశాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రత్యేక స్క్రీన్లతో డాక్యుమెంటరీని ప్లే చేయాలని…

TELANGANA

హైదరాబాద్‌ శివార్లలోని ఓ వైన్‌షాప్‌లో దోపిడీ దొంగలు బీభత్సం

హైదరాబాద్‌ శివార్లలోని ఓ వైన్‌షాప్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఉద్యోగుల నుంచి రూ.2 లక్షలకుపైగా నగదు ఎత్తుకెళ్లేందుకు దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్దమర్రిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దుకాణం మూసి నగదుతో బయటకు వెళ్తుండగా ముగ్గురు ముసుగు ధరించిన వ్యక్తులు క్యాషియర్‌తో పాటు ఇతర ఉద్యోగులపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైన్ షాపు ఉద్యోగులపై దుండగులు…

TELANGANA

తెలంగాణకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు

ఇటీవలే సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుండి అనూహ్య రీతిలో ఆదరణ లభిస్తోంది. కాగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాచిగూడ- బెంగళూరు, సికింద్రాబాద్- తిరుపతి, సికింద్రాబాద్-పూణే మధ్య మూడు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మరో మూడు ఇలాంటి రైళ్లను త్వరలో ప్రారంభించాలని భారతీయ రైల్వే యోచిస్తోందని అధికారులు తెలిపారు. అదనపు…

APTELANGANA

భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం..

4 H D మంచిర్యాల జిల్లా// భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. పిల్లలు ఇంటి ముంగిట ఆడుకుంటుండగా పిచ్చి కుక్కల దాడి.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు పిల్లలు.. పాక లో కట్టి ఉంచిన పశువులను కూడా వదలని పిచ్చి కుక్కలు.. పనులకు వెళ్లకుండా కర్రలతో ఇంటికి కాపలా కాస్తున్న పలు కాలనీవాసులు.. రెండురోజులుగా విన్నవించినా పట్టించుకోని సర్పంచ్ మరియు అధికారులు..