TELANGANA

TELANGANA

తెలంగాణ ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తుపై `వీర విజేత` ఆశలు

`ఉట్టికి ఎక్కలేనమ్మ, ఆకాశానికి ఎగిరినట్టు..` అనే సామెత. దాన్ని జనసేనకు వర్తింప చేస్తే అతికినట్టు సరిపోతుంది. ఎనిమిదేళ్లుగా ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో (Pawan Varaahi) ఆ పార్టీకి ఇప్పటి వరకు గుర్తింపు లేదు. పైగా ఆ పార్టీ సింబల్(Symbol) తిరుపతి లోక్ సభ ఎన్నికల్లోనే స్వతంత్రులకు కేటాయించారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రకటించిన గుర్తింపు కలిగిన పార్టీల జాబితాలో జనసేన లేదు. ఈసారి ఆ పార్టీకి కామన్ సింబల్ ఉంటుందన్న…

TELANGANAWorld

హైదరాబాద్ వచ్చిన చేగువేరా కూతురు, మనుమరాలు

విప్లవ యోధుడు చేగువేరా (Cheguvera) కుమార్తె డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తెఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు అలైదా గువేరా, ఎస్తెఫానియా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ, ఎంఐఎం మినహా ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చాలా…

TELANGANA

హెచ్ జి ఇన్ ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి 21 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

4 H D మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని ఠాగూర్ స్టేడియంలో హెచ్ జి ఇన్ ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి 21 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.. ఇందులో కంపెనీకి చెందిన టెక్నికల్ టీం, అడ్మినిస్ట్రేషన్ టీం జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించారు.. మానసికొల్లాసానికి క్రీడాలెంతగానో తోడ్పాడతాయని ప్రాజెక్ట్ హెడ్ వికే సింగ్ ఈ సందర్బంగా తెలిపారు.. జిల్లా లో హెచ్ జి ఇన్ ఫ్రా ఆధ్వర్యంలో…

TELANGANA

రేవంత్ తో కోమటిరెడ్డి భేటీ.. గొడవ సర్ధుమనిగినట్లేనా?

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి మాట్లాడడం.. ఆయనకు పార్టీ అధినాయకత్వం షోకాజ్ నోటీసు పంపించడం కూడా అయింది. కోమటిరెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కారణంగా ఆయనని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందుకే ఆయన బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చేపట్టిన మాణిక్రావు ఠాక్రే ఫోన్ చేసిన…

TELANGANA

ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం రామకృష్ణ మిషన్.

రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం స్థానిక దేవిపట్నం మండలం పోతవరం గ్రామం లో వైద్య శిబిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చలానందజీ మహారాజ్ తెలియ చేసినారు. అలాగే నీరుపేద కుటుంబాల వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు, సుమారు వంద మందికి రగ్గులు, లుంగీలను, రామ కృష్ణ మఠం మేనేజర్ స్వామి రఘువీరా నందజీ మహారాజ్ పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరం…

TELANGANA

కిష్టంపేట్ గ్రామంలో సెంట్రల్ టస్సర్ రీసెర్చ్ మరియు,ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట్ గ్రామంలో సెంట్రల్ టస్సర్ రీసెర్చ్ మరియు,ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ( పట్టు పరిశ్రమపై అవగాహన సదస్సు) ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ భారతి హొలీ కెరీ, ఐటిడిఎ పిఓ హాజరయ్యారు..ఈ ప్రాంత రైతులు వ్యవసాయం పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా దసలి పట్టు పెంపకంపై మొగ్గు చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ ప్రాంతంలో దట్టమైన…

TELANGANA

నెరవేరని ఎన్టీఆర్ కల ‘భారతదేశం’, ఆ దిశగా కేసీఆర్ BRS !

‘భారతదేశం’ అనే పార్టీ స్థాపించి, దేశాన్నీ ఏలాలని ఎన్టీఆర్ (NTR) సంకల్పం చేసుకున్నారు. ఆయన జీవితంలో అదొక్కటే సాధించలేక పోయారు. ఆ ఒక్కటి తప్ప ఆన్నీ సాధించిన మేరునగధీరుడు ఆయన. ఎన్టీఆర్ ప్రధానమంత్రి కాలేకపోయినప్పటికీ వి.పి. సింగ్ ను ప్రధానిగా(PM) కూర్చోబెట్టడం ద్వారా కింగ్ మేకర్ అయ్యారు. దేశంలోని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్కచోటకు చేర్చి, నేషనల్ ఫ్రంట్ స్థాపించి దానికి కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఏడు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంచలన…

TELANGANA

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. డెక్కన్ నైట్‌వేర్ స్టోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో గోదాంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చేలరేగాయి. ఆ మంటలు పై అంతస్తులో ఉన్న షోరూంకు అంటుకోవడంతో భారీగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. బిల్డింగ్ పై అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు. దీంతో…

TELANGANA

డబ్బిండ్ సినిమాలపై అల్లు అరవింద్ డబుల్ ఫోకస్..

తనదైన బిజినెస్ ఫార్ములాలతో, మార్కెట్ స్ట్రాటెజీస్ తో ముందుకెళ్తూ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతున్న అల్లు అరవింద్ బాలీవుడ్లోనూ బడా సినిమాలే నిర్మించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్ని స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నా డబ్బింగ్ సినిమాల మీద ఫోకస్ ఏ మాత్రం తగ్గించలేదు. ఆ మధ్య ధనుష్ డ్యూయల్ రోల్ చేసిన నానే వరువేన్ మూవీ డబ్బింగ్ రైట్స్ కొని తెలుగులో నేనే వస్తున్నా పేరుతో రిలీజ్ చేశాడు.…

TELANGANA

తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నిదానాలు

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర కంచికచర్ల మండలం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నిదానాలు పలికారు, పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ, విశ్వా విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మనమధ్య నుంచి వెళ్లిపోయి 27 ఏళ్ళు……