TELANGANA

TELANGANA

పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారంలోని మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వేర్ హౌస్ బ్లాక్ లో మంటలు చెలరేగి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం మైలాన్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పరిశ్రమలోని వేర్‌హౌస్‌ లోపల ద్రావకాన్ని వేరే డ్రమ్ములలోకి…

TELANGANA

బీఆర్ఎస్ ఎఫెక్ట్..! చంద్రబాబుతో పవన్ భేటి.. !

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు (Chandrababu)కు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్నదని గ్రహించిన ప్రతిసారి వ్యూహాత్మకంగా జనసేనాని భేటి అవుతున్నారు. 2014ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. కేవలం పవన్ వలన బాబు సిఎం అయ్యారని జనసేన బ్యాచ్ ఆయన సిఎం గా ఉన్నంత కాలం చెప్పింది. అంతే కాదు , మోడీ ప్రధాని కావడానికి కూడా పవన్ మద్దతే కీలకం అని జనసేన ప్రచారం చేసుకుంది. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ బలం…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు నేతల మధ్య విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ (Congress) రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే దిశగా సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై (12 MLAs) టీ కాంగ్రెస్ నేతలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క…

TELANGANA

అల్లదుర్గం గ్రామం లో sc కాలనీ లో విచ్చలవిడిగా తిరుగుతున్న పందులు

మెదక్ జిల్లా అల్లాదుర్గ్ ప్రతినిధి : అల్లదుర్గం గ్రామం లో sc కాలనీ లోని పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి పందుల కారణంగా కాలనీ వాసులు డెంగీ,మలేరియా, టైపాడ్ రోగాలకు గురి అవుతున్నారు అధికారులకు ఎన్ని సార్లూ చెప్పిన పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యనీ పార్షికరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు

4HD మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు మహిళల అభ్యున్నతికి పోరాటం చేసిన భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే గారి జయంతి సందర్భంగా చెన్నూర్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రి బాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన చెన్న సూర్య నారాయణ ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

TELANGANA

చెన్నూర్ మండల కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆమనొద్దీన్ ని చితకబాదిన జగన్ అనే ఉపాద్యాయుడు…

మంచిర్యాల జిల్లా// చెన్నూర్ మండల కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆమనొద్దీన్ ని చితకబాదిన జగన్ అనే ఉపాద్యాయుడు… నమాజ్ కి వెళ్లి ఆలస్యంగా వచ్చినందుకు అమన్ తో పాటు మరికొంత మంది విద్యార్థులను చితకాబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది… రక్తమొచ్చేంత చితక బాదాడంటూ ఆరోపిస్తున్న విద్యార్థి అమన్.. దాడి చేసిన ఉపాధ్యాయుడిని ప్రిన్సిపాల్ ని నిలదీసిన కుటుంబ సభ్యులు.. బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు..

APTELANGANA

మరోసారి చొక్కపువాని వలసలో దాహం కేకలు

  పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ ఒక రోజు గ్రామంలో అధికారులు వచ్చి చూసి వెళ్ళపోవడం తప్ప మళ్ళీ మొదటికి వచ్చింది చొక్కపువాని వలసలో గ్రామంలో దాహం కేకలు వినబడుతున్నాయి. ఈ మేరకు సీపీఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టి ఆద్వర్యంలో వేకువ జామున గ్రామ మహిళలు కాళీబిందులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం మీడియా ముఖంగా మాట్లాడుతూ చొక్కపువాని వలస…

NationalTELANGANA

Hyderabad నగరంలో ఈ-రేసింగ్ సందడి

మోటార్ స్పోర్ట్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన.. ఫార్ములా – ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కి హైదరాబాద్ వేదిక కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గత నవంబర్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ జరిగింది. ఇందుకోసం నగర నడిబొడ్డున ట్యాంక్ బండ్ వేదికగా ఎన్టీఆర్ పార్క్ చుట్టూ 2.8 కిలోమీటర్ల స్పెషల్ రేసింగ్ సర్క్యూట్ ఏర్పాటు చేసారు. ఇక ఆ రేస్ లో కేవలం F-3 & 4…

TELANGANA

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య

హైదరాబాద్ లో మెట్రోల నుండి దూకి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య (Woman Suicide) చేసుకుంది. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మగా గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. కాగా.. గంతంలో కూడా ఓ యువతి మెట్రో పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న…

APTELANGANA

బీ ఆర్ ఎస్ ఏపీ చీఫ్ తోట

సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) BRS పార్టీ లో చేరబోతున్నారు. ఆయనకు ఏపీ అధ్యక్షుడి బాధ్యతలు ఇస్తున్నారని టాక్. జనసేన పార్టీలో కాపు సామాజివర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర రావు జనసేన పార్టీని వీడనున్నట్లు సమాచారం. హైదరాబాదులో రెండవ తేదీన ఆయన కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్ధాన్ని పుచ్చుకోనున్నారు . అదే రోజు ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు. సోమవారం ఉదయం…