TELANGANA

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు మహిళల అభ్యున్నతికి పోరాటం చేసిన భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే గారి జయంతి సందర్భంగా చెన్నూర్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రి బాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన చెన్న సూర్య నారాయణ ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

APPOLITICSTELANGANA

BRS లో చేరబోతున్న ఆంధ్రా నాయకులపై KA పాల్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. జాతీయ పార్టీ హోదా దక్కేందుకు సాధించాల్సిన సీట్లు ఓట్లు రాబట్టేందుకు మెల్ల మెల్లగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్నాడు. పక్క రాష్ట్రం ఏపీలో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు అంటూ ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక నేటి సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఏపీకి చెందిన పలువురు నాయకులు మరియు మాజీ ఐఏఎస్ అధికారులు బీఆర్ఎస్ లో…

TELANGANA

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనబోతున్న జనాలకు షాక్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనబోతున్న జనాలకు షాక్ ఇచ్చారు. తాగి రోడ్ల మీదికి రాకుండా జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కఠినంగా నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈరోజు రాత్రి సమయంలో ర్యాష్‌ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. నేటి…

TELANGANA

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ (Bairi Naresh)ను పోలీసులు అరెస్టు

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ (Bairi Naresh)ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు. ఓ సభలో అయ్యప్ప స్వామి సహా శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. భైరి నరేష్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించాలని కోరారు. అతన్ని వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.…

TELANGANA

తెలంగాణ (Telangana) బీజేపీ అధికారమే లక్ష్యంగా మరో యాత్ర

తెలంగాణ (Telangana) బీజేపీ అధికారమే లక్ష్యంగా మరో యాత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రలతో ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ, మరోసారి బస్సు యాత్ర (Bus Yatra) పేరుతో జనాల్లోకి వెళ్లుతోంది. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఈ యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 16 నుంచి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) బస్సుయాత్రను ప్లాన్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో బస్సుయాత్ర సందర్భంగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ వైఫల్యాన్ని…

TELANGANA

తెలంగాణలో కుటుంబ పాలన అంతం

తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలని, అవినీతి సీఎం కె.చంద్రశేఖర్‌రావును ఫాం హౌస్‌కే పరిమితం చేయాలని, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో బీజేపీ పని చేస్తోంది. ఈ ఇప్పటికే దూకుడు పెంచింది. తాజాగా ఇన్నాళ్లు ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక్కలెక్క’ అన్నట్లుగా మిషన్‌ తెలంగాణ షురూ చేసింది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ చేరికల ప్రళయం రాబోతోందని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంటున్నారు కమలనాథులు. BJP Mission Telangana తెలంగాణపైనే ఫోకస్‌.. దక్షిణాదిన…

TELANGANA

క్రిమినల్‌ కేసుల్లో కేసీఆర్‌ టాప్‌.. ధనిక సీఎం జగన్‌..

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు, స్థిరాస్తులు, క్రిమినల్‌ కేసులు, విద్యార్హత, గన్‌ లైసెన్సులు, అత్యధిక వాహనాలు.. ఇలా ఏడు అంశాలకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ప్రముఖ ఇంగ్లిష్‌ వెబ్‌సెట్‌ ‘ది ప్రింట్‌’ దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వారు దాఖలు చేసిన అఫిడవిట్స్‌ను దీనికి ప్రాతిపదికగా తీసుకుంది. దేశవ్యాప్తంగా 20 మంది ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఇందులో పొందుపరిచింది. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేవ్‌ సీఎం వైఎస్‌ జగన్‌…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంక్షోంభం రోజుకో మలుపు

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంక్షోంభం రోజుకో మలుపు తిరుగుతోంది. కొందరు రేవంత్ ను టీపీసీసీ చీఫ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ, మరికొందరు తెలంగాణ పార్టీ ఇన్ చార్జి ఠాగూర్ ను సైతం మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. సీనియర్ నేతల నుంచి తీవ్ర డిమాండ్లు రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు పార్టీ ఇన్ చార్జి మాణికం ఠాగూర్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ లో వరుసగా తలెత్తుతున్న విభేదాల కారణంగా ఠాగూర్ తనకు తానుగా…

TELANGANA

మహేందర్ రెడ్డి తర్వాత తెలంగాణ (DGP)గా ఎవరు నియమిస్తారనే దానిపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ

మహేందర్ రెడ్డి తర్వాత తెలంగాణ (DGP)గా ఎవరు నియమిస్తారనే దానిపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. డిసెంబరు 31న రెడ్డి పదవీ విరమణ చేయనుండగా, ముగ్గురు సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారులు ప్రతిష్టాత్మకమైన పదవి కోసం రేసులోకి ఉన్నట్టు సమాచారం. 1989 బ్యాచ్‌కు చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజి ఉమేష్ షరాఫ్ ఐపిఎస్ అధికారులలో అత్యంత సీనియర్, కానీ జూలై 2023లో పదవీ విరమణ చేయనుండగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యుపిఎస్‌సి) నిబంధనల…

TELANGANA

కేసీఆర్ తరహాలో పవన్‌!

తెలంగాణ సెంటిమెంట్ తో రాజ్యాధికారాన్ని కేసీఆర్ సాధించారు. సరిగ్గా ఆయన వ్యూహాన్ని జనసేనాని పవన్ కల్యాణ్(Mega Plan) అనుసరిస్తున్నట్టు ఉన్నారు. ఒకటిన్న దశాబ్దం పాటు పైసా ఖర్చు లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్(KCR) నడిపారు. దాని వలన ఆయనకు చేకూరిన లబ్ది ఉద్యమకారులకు బాగా తెలుసు. ఇప్పుడు జనాలకు కూడా తెలిసింది. సేమ్ టూ సేమ్ కేసీఆర్ మాదిరిగా ఎనిమిదేళ్ల నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలను చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఎలా టీఆర్ఎస్ పార్టీని…