రాజన్న సిరిసిల్లలో తొలి పంచాయతీ ఏకగ్రీవం: రూపులా తండా సర్పంచ్ ఎన్నిక
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి పంచాయతీ స్థానం ఏకగ్రీవమైంది. జిల్లాలోని రుద్రంగి మండలంలోని రూపులా తండాలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఎన్నికైంది. తండావాసులందరూ కలిసి ఏకగ్రీవంగా జవహర్ లాల్ నాయక్ను తమ సర్పంచ్గా ఎన్నుకున్నారు. తండావాసులందరూ ఏకగ్రీవంగా జవహర్ లాల్ నాయక్ను ఎన్నుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ, నాయక్ అయితేనే తమ తండా అభివృద్ధి చెందుతుందని భావించామని గ్రామస్థులు తెలిపారు. గ్రామం నుంచీ…

