తెలంగాణలో మరోసారి ఓట్ల పండగ రానుందా..?
తెలంగాణలో మరోసారి ఓట్ల పండగ రానుంది. పల్లెలు ఇందుకు వేదిక అవుతున్నాయి. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా పావులు కదుపుతోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక చేరింది. మండలం యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లపై కసరత్తు జరుగుతోంది. రెండు రోజుల్లో కలెక్టర్లకు రిపోర్టు పంపనుంది ప్రభుత్వం. జిల్లాల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు కలెక్టర్లు. ఈ ప్రాసెస్ జరిగిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల…