గాంధీ భవన్లో ఫిరోజ్ఖాన్, ఉస్మాన్ హజ్రీ మధ్య ఘర్షణ..
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిరోజ్ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ ఒకరినొకరు కొట్టుకున్నారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం సందర్భంగా ఈ రసాభాస జరిగింది. మంత్రులు అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్ కళ్ల ముందే చొక్కాలు పట్టుకొని ఫిరోజ్, ఉస్మాన్ ఘర్షణకు దిగారు. అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో ఈ వివాదం చెలరేగింది. తొలుత ఉస్మాన్ అల్ హజ్రీ తోసేయడంతో ఫిరోజ్ఖాన్ ఒక్కసారిగా కిందపడ్డారు. సీనియర్…

