ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: గెలుపు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల ముమ్మర కసరత్తు; కింగ్ ఎవరో తేలేది నవంబర్ 11న
హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ $11$న జరగనున్న ఉపఎన్నిక దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడిన ఈ ఉపఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఈ ఎన్నికను ఛాలెంజింగ్గా తీసుకుని, అందరికన్నా ముందే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో ముందుంది. సానుభూతిని ఓటుగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్కు, గ్రేటర్లో ఉన్న పలుకుబడి మరియు ఎమ్మెల్యేల బలం కలిసి వస్తాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. కేటీఆర్, హరీశ్రావు,…

