తెలంగాణ మున్సిపల్ పోరు: 70 శాతానికిపైగా పోలింగ్ – శుక్రవారమే ఫలితాల వెల్లడి!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 2,981 వార్డు డివిజన్లకు ఓటింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటలకే సగటు పోలింగ్ 62 శాతంగా నమోదు కాగా, సాయంత్రం ముగిసే సమయానికి అనేక ప్రాంతాల్లో ఇది 70 శాతానికి పైగా చేరినట్లు తెలుస్తోంది. మొత్తం 52.43 లక్షల మంది…

