ఇందిరాపార్క్ వద్ద ‘కాక్రోచ్’ల ధర్నా..! విద్యార్థులు, యువత రాక, పేపర్ లీకేజీలపై ఆగ్రహం..
దేశంలో ఎడ్యుకేషన్ విభాగం ప్రధానంగా దృష్టి సారించింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తోంది. మెట్రోపాలిటన్ సిటీలతోపాలు టైర్ -2 నగరాల్లో ఆందోళలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఆదివారం శాంతియుత నిరసనలు చేపట్టింది. హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన హైదరాబాద్లో ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రారంభమైంది. ఇంటర్, నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి…

