ఇథనాల్ ఫ్యాక్టరీ పనులకు బ్రేక్.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై పునరాలోచన..
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం పరిశ్రమకు ఇచ్చిన అనుమతులపై పునరాలోచిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హయాంలో ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చారు. అయితే ఇథనాల్ పరిశ్రమ రద్దు చేయాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం ఆర్డీవో రత్నకుమారిని నిర్భందించి, ఆమె కారును ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసు వాహనాలను…

