CINEMA

సలార్ లో దోస్త్ పాట.. పిండేసిందిపో…

ఈనెల 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయి మంచి ఆదరణని అందుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా సినిమా యూనిట్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సూర్యుడికి గొడుగు పట్టే అనే లిరిక్స్ తో సాగుతుంది.

 

More

From Tollywood

అంటే ఈ సినిమాలో ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమారన్ మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ని తెలియజేస్తూ ఈ సాంగ్ సిచువేషన్ సాంగ్ గా సినిమాలో రాబోతున్న విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ సినిమా వస్తుందంటే ఆ సినిమాలో ఒక ఎమోషన్ ని కోర్ ఎమోషన్ గా భావించి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు.ముఖ్యంగా కేజిఎఫ్ సినిమాలో అమ్మ మాట కోసం హీరో ఏదైతే చేశాడో ఆ ఎమోషన్ ని కోర్ ఎమోషన్ గా భావించి సిచువేషన్ తగ్గట్టుగా ఆ సాంగ్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. ఇక దాంతో పాటుగా ఈ సినిమాలో కూడా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ని పిక్ స్టేజ్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

 

అందుకే ఈ సాంగ్ లో కూడా దాన్ని హైలెట్ చేసి చూపించారు. ఇక ఈ సాంగ్ లో లిరిక్స్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కో లిరిక్ అద్భుతంగా ఉన్నాయి.ఇక ఈ సాంగ్ సినిమా మీద భారీ అంచనాలను పెంచే విధంగా ఉంది. అయితే ఈ సాంగ్ మధ్యలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉలిక్కి పడి లేవగా పక్కన ప్రభాస్ తన భుజం మీద చెయ్యి వేసి నేనున్నాను పడుకో అని చెప్పడం అనేది వాళ్ల ఫ్రెండ్షిప్ లో దాగి ఉన్న ఒక ఎమోషన్ ని పీక్ స్టేజ్ లో ఉండే విధంగా సాంగ్ ని డిజైన్ చేసినట్టు గా తెలుస్తుంది.

 

ఇక ఈ సినిమా పక్కగా సక్సెస్ కొడుతుంది అని అందరూ మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నట్టు గా తెలుస్తుంది. అందుకే ఈ సినిమాని భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఎంత మెరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది…ఈ సినిమా కోసమే చాలా మంది ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నట్టు గా తెలుస్తుం

ది…