National

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో ఈ నెల 22న శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. యోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.500 కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీకి బదులు రాముడి బొమ్మను ముద్రించినట్లుగా సోషల్ మీడియాలో ఓ నోట్ వైరల్ అవుతోంది. అయితే, నోట్‌పై ఎర్రకోట స్థానంలో అయోధ్య రామమందిరం, స్వచ్ఛ భారత్ లోగో ముద్రించినట్లు తెలుస్తోంది.