TELANGANA

జిల్లా టీడీపి కార్యాలయ కార్యదర్శి శ్రీ పాలి ప్రసాద్ గారి అధ్యక్షతన టీడీపి కార్యాలయంలో 74 ఘనతంత్ర వేడుకలు

ఈ రోజు జిల్లా టీడీపి కార్యాలయంలో 74 ఘనతంత్ర వేడుకలు జిల్లా టీడీపి కార్యాలయ కార్యదర్శి శ్రీ పాలి ప్రసాద్ గారి అధ్యక్షతన ఘనంగా జరిగినవి.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి శ్రీ బడేటి రాధాకృష్ణ గారు జాతీయ జండా ను ఆవిష్కరించారు. ఇంకా. ఈ. కార్యక్రమం లో పాలి ప్రసాద్. ఉప్పాల జగదీష్ బాబు, బెజ్జామ్ అచ్చాయమ్మా, సురేష్ kumar, సంధ్య సురేష్, సంతోషి, రంగమ్మ, గణేష్, శ్రీదేవి, రంజిత్ కుమార్, బంకా రామ్మోహన్ రావు పెద్దిబోయిన శివప్రసాద్, లంకపల్లి మాణిక్యాలరావు., కెంగం లక్ష్మణరావు, చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్ బచ్చు మురళి, శంకబత్తుల నాగరాజు, రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.