APTELANGANA

MLA మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో BRS పార్టీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీలకు చెందిన 200 కుటుంబాలు..

అశ్వారావుపేట

 

  • MLA మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో BRS పార్టీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీలకు చెందిన 200 కుటుంబాలు

 

*ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది – MLA మెచ్చా నాగేశ్వరరావు*

 

*పార్టీకి కార్యకర్తలే బలం*

 

*మారుమూల ప్రాంతాల్లో సైతం జరుగుతున్న అభివృద్ది*

 

అశ్వారావుపేట(మండలం),వినాయకపురం (గ్రామం),లో వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 కుటుంబాలు BRS పార్టీ తీర్థం పుచ్చుకున్నారు… ఈ సందర్భంగా లీలా ప్రసాద్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో MLA మెచ్చా నాగేశ్వరరావు వారందరికీ శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ BRS ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వారు కూడా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని…. BRS పార్టీకి కార్యకర్తలే భలం… వారందరినీ కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది.. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారు .. ఏ ప్రభుత్వం చెయ్యని అభివృద్ది BRS ప్రభుత్వంతోనే సాధ్యం అయిందని.మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి పని చెద్దామని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట MPP జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, దమ్మపేట ZPTC పైడి వెంకటేశ్వరరావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు రావు జోగేశ్వరారవు,మండల BRS పార్టీ అధ్యక్షులు బండి పుల్లారావు, మోహన్ రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావు,వెంకన్న బాబు,చిన్నంశెట్టి నరసింహరావు, నరం శేకర్,సంపూర్ణ,యార్లగడ్డ బాబు,పానుగంటి చిట్టి బాబు, తుంపాటి రమేష్,మోహన్,కలపాలి శ్రీను,తదితరులు పాల్గొన్నారు.