APTELANGANA

దొరపల్లె శివ శంకర్, దేవేంద్రుడు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు చెక్కులు

నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె గ్రామంలో బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శిల్ప శ్రీ జ్యోతి రెడ్డి ఆర్థిక సహాయంతో దొరపల్లె శివ శంకర్, దేవేంద్రుడు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు చెక్కులు అందించిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి,పాల్గొన్న ఆర్మీ రామయ్య,గంగాధర్, పొలా వెంకటేశ్వర్లు, వడ్డే మహారాజ్, మల్లికార్జున తదితర బిజెపి నాయకులు.