Editor

TELANGANA

తెలంగాణలో ముగిసిన ‘మేయర్’ల ఎన్నిక: 5 చోట్ల కాంగ్రెస్ హవా.. కరీంనగర్‌లో బీజేపీ, కొత్తగూడెంలో సీపీఐ జయభేరి

తెలంగాణలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది. నిజామాబాద్‌లో మజ్లిస్ పార్టీ (AIMIM) మద్దతుతో కాంగ్రెస్ పీఠాన్ని దక్కించుకోగా, రామగుండం మరియు మంచిర్యాల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఏ…

AP

వికసిత్ 2047 రూపకల్పన బడ్జెట్..

వికసిత్ 2047 రూపకల్పన బడ్జెట్ 2026 బడ్జెట్ అంకెల గారిడి కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల మంది ప్రజల అభీష్టం మేరకు ముందుకు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టిన రైతాంగానికి పెద్ద పీట వేస్తూ 13వేలు కోట్లు అమలు ధరల స్త్రీరీకరణకు అత్యధికంగా కేటాయింపు ఆపద్ధాలు వల్లివేయడంలో జగన్ దిట్ట పేదవాడి సొంతింటి కోసం 6750 కోట్లు రూపాయలు నిధులు కేటాయింపు…

AP

కదిరిలో నూతన ‘సత్య’ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి పట్టణంలోని కాలేజీ సర్కిల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సత్య షోరూంను స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో అత్యాధునిక హంగులతో వెలసిన ఈ షోరూం వినియోగదారులకు అందుబాటులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. షోరూంను సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కదిరి లాంటి పట్టణాలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఇలాంటి ప్రముఖ బ్రాండ్లు…

AP

కదిరిలో వైభవంగా తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలు: ఆదియోగి పల్లకి సేవలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో కన్నుల పండుగగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు ఈశా ఫౌండేషన్ సద్గురు టీం వారిచే ఆదియోగి పల్లకి సేవ ఉత్సవం,శివాంగ స్ఫూర్తి,రుద్రాభిషేకం,తిమ్మమ్మ గారి జీవిత చరిత్ర గానం,సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున విచ్చేసిన భక్తులుకు అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్…

AP

తిమ్మమ్మ మర్రిమానులో వైభవంగా ప్రారంభమైన తిమ్మమాంబ, మహాశివరాత్రి ఉత్సవాలు: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ గారు.

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో తిమ్మమ్మ మర్రిమాను లో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ,మహాశివరాత్రి ఉత్సవాలు సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్.పీ.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గూటి బైలు) గ్రామంలో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ గుస్సాడి నృత్యాలతో, హిమాన్షు శాస్త్రీయ భరత నాట్యంతో కళాకారులు అద్భుతంగా అలరించారు. అనంతరం…

AP

తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ…

శ్రీ సత్య సాయి జిల్లా…… తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ… శివరాత్రి మహోత్సవం సందర్భంగా వి.వి.ఐ.పిల రాక, భక్తులకు అనుగుణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు… డ్రోన్, సిసి కెమెరాలతో పాటు నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా… ఉత్సవాలకు పోలీస్ శాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం…… భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం….. లేపాక్షి, హేమావతి, తిమ్మమ్మ మర్రిమాను, కాటి కోటేశ్వర ఆలయాల వద్ద పోలీసులతో బందోబస్తు…

CINEMA

‘ధురంధర్’ విలన్ పాత్రపై నాగార్జున క్లారిటీ: ఆ వార్తల్లో నిజం లేదన్న కింగ్ నాగ్!

రూమర్లకు చెక్ పెట్టిన నాగార్జున ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను నాగార్జున తిరస్కరించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగ్ విలన్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో, డేట్స్ సర్దుబాటు కాక ‘ధురంధర్’ను వదులుకున్నారని అంతా భావించారు. అయితే, ఈ వార్తలపై నాగార్జున స్పందిస్తూ, తనకు అసలు ‘ధురంధర్’ టీమ్ నుండి ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేశారు. ఆ వార్తలన్నీ కేవలం…

AP

కాంగ్రెస్ గాలిలో మేడలు కట్టింది.. మా అంచనాలు కొంచెం తగ్గాయి: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అంచనాలపై కేటీఆర్ నిజాయితీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, బీఆర్ఎస్ కనీసం 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని తాము అంచనా వేశామని కేటీఆర్ అంగీకరించారు. అయితే, తుది ఫలితాల్లో ఆ సంఖ్య ఆశించిన దానికంటే కొంత మేర తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ అడ్డంకులు, అధికార యంత్రాంగం దుర్వినియోగం వంటి అంశాలు ఫలితాలపై ప్రభావం చూపాయని ఆరోపించారు. అయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలపై…

TELANGANA

కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్: కాంగ్రెస్ గూటికి వడ్డేపల్లి విజేతలు.. సీఎం రేవంత్ సమక్షంలో చేరిక!

జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ అనూహ్యంగా కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు 8 చోట్ల విజయం సాధించారు. కవిత ఈ విజయాన్ని తన రాజకీయ బోణీగా భావించిన కొద్ది గంటలకే, గెలిచిన ఎనిమిది మంది కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఒక్క వార్డు మాత్రమే…

AP

ఏపీలో దివ్యాంగులకు అదిరిపోయే వార్త: ‘ఇంద్రధనస్సు’ పథకంతో ఉచిత బస్సు ప్రయాణం!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించారు. ఈ పథకానికి “ఇంద్రధనస్సు” అని పేరు పెట్టారు. గతంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో 50 శాతం రాయితీ మాత్రమే ఉండేది. అయితే, ఈ కొత్త పథకం అమల్లోకి వచ్చిన తర్వాత, వారు మహిళల మాదిరిగానే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ మరియు సిటీ బస్సులలో రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం ద్వారా…