Editor

AP

శ్రీమత్ కాద్రి లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి మునియప్ప

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి శ్రీమత్ కాద్రి లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి మునియప్ప సతీ సమేతంగా శ్రీకాంత్ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శించుకున్న కర్ణాటక కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత, ఫుడ్ సివిల్ సప్లైస్ మునియప్ప ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు స్వామి వారి జ్ఞాపకం అందించి ఆలయ విశిష్టతను వివరించిన ఆలయ అర్చకులు శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీమతి లక్ష్మీ…

AP

పేకాట స్థావరంపై పోలీసులు దాడులు..

శ్రీ సత్య సాయి జిల్లా.. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో.. పేకాట స్థావరంపై పోలీసులు దాడులు.. 8 మంది జూదరులు అరెస్టు.. రూ,64,340 నగదు 8 సెల్ ఫోన్లు స్వాధీనం.. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కదిరి సబ్ డివిజన్లో డిఎస్పీ శివన్నారాయణ స్వామి ఆధ్వర్యంలో పేకాట జూద కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. గాండ్లపెంట మండలంలోని కాటరుపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న రాబడిన సమాచారం మేరకు…

CINEMA

రేఖ వేదవ్యాస్ భావోద్వేగం: అనారోగ్యం వల్లే దూరమయ్యా.. పెళ్లికి ఎవరూ రావడం లేదు

‘ఆనందం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి రేఖ వేదవ్యాస్ తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వరుసగా తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన ఆమె, గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం తనను వేధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యలేనని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శారీరక మార్పుల వల్ల తాను గుర్తుపట్టలేనంతగా మారిపోయానని, ఆ…

TELANGANA

శివుడి ప్రసాదంగా గంజాయి: రీల్స్ పిచ్చితో కటకటాల పాలైన యువకులు.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొందరు యువకులు చేసిన అత్యుత్సాహం వారిని జైలు పాలు చేసింది. శివుడి విగ్రహం ముందు గంజాయిని ఉంచి, దానిని ‘ప్రసాదం’గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో రీల్ రూపొందించిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ వీడియో వైరల్ కావడంతో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. లైక్స్ మరియు వ్యూస్ కోసం మతపరమైన విలువలను కించపరచడమే కాకుండా, మాదకద్రవ్యాలను ప్రోత్సహించడం క్షమించరాని నేరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.…

TELANGANA

మూవీ పైరసీ కేసు: ‘ఐబొమ్మ’ రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు

సినిమా పైరసీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గత ఏడాది నవంబర్ నుండి జైలులో ఉన్న అతనికి న్యాయస్థానం మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు మూడు నెలల పాటు రిమాండ్‌లో ఉన్న రవి, తాజాగా బెయిల్ లభించడంతో త్వరలోనే చంచల్‌గూడ జైలు నుండి విడుదల కానున్నాడు. అయితే, ఈ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు అత్యంత కఠినమైన షరతులను విధించింది.…

AP

పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం….

మంగళవారం కదిరి పట్టణంలోని ఇఖ్రా స్కూల్, నిజాంవలి కాలనీ (అల్ ఖైర్ నగర్) లో పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు సిఎస్ ఇస్మాయిల్ ఆజాద్, మదన్ కుమార్ మాట్లాడుతూ పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో పేదల నివసించే ప్రాంతంలో ప్రత్యేకించి బీడీ కార్మికుల నివాస ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు, బీడీ కార్మికులు శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందారు. పీపుల్స్…

AP

కదిరిలో వైస్సార్సీపీ వార్డు కమిటీ నియామక ప్రక్రియ: బాబ్జాన్ గారికి వివరాల అందజేత

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వైస్సార్సీపీ సంస్థాగత బలోపేతానికి సంబంధించిన కీలక ప్రక్రియ జరిగింది. పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో 23వ వార్డు కమిటీకి సంబంధించిన సభ్యుల నియామక వివరాలను ఆ వార్డు నాయకులు పట్టణ అధ్యక్షులకు అధికారికంగా సమర్పించారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా, చురుకైన కార్యకర్తలను ఎంపిక చేసి ఈ జాబితాను రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టణ అధ్యక్షులు షేక్ బాబ్జాన్ గారిని 23వ వార్డు నాయకులు షేక్ జబివుల్లా గారు మరియు…

AP

కాకినాడలో సిపిఐ రాష్ట్రస్థాయి కీలక సమావేశాలు: పాల్గొన్న జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్

కాకినాడ నగరంలో జరుగుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర సమితి సమావేశాల్లో నెల్లూరు జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ గారు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు మరియు పార్టీ బలోపేతంపై చర్చించేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర నాయకత్వంతో కలిసి జిల్లా స్థాయి నివేదికలను ఆయన ఈ సందర్భంగా సమర్పించారు. సమావేశం సందర్భంగా వేమయ్య యాదవ్ మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై…

AP

కదిరిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు పాల్గొన్నారు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలు అవుతున్న టి.బి. ముక్త్ భారత్ అభియాన్ – gపోషణ యోజన పథకం కింద ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా శాసనసభ్యుడు వెంకట ప్రసాద్ మాట్లాడుతూసంగ్వూ మరియు AG&P ప్రధం కంపెనీ సహకారంతో క్షయవ్యాధి రోగులకు శనగలు, కంది బేడలు, పెసర బేడలు, చెనిగి…

TELANGANA

హంగ్ మున్సిపాలిటీలపై కేటీఆర్ ‘స్పెషల్ ఆపరేషన్’: కౌన్సిలర్లను కాపాడుకునేందుకు సీనియర్ నేతలకు బాధ్యతలు!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని (హంగ్) 8 పట్టణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో, తన పార్టీ కౌన్సిలర్లను కాపాడుకోవడానికి మరియు మేయర్/ఛైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి కేటీఆర్ సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పిస్తూనే, ఇతర పార్టీలతో అవసరమైన వ్యూహాలను రూపొందించాలని ఆయన ఆదేశించారు. కేటీఆర్ నియమించిన ప్రత్యేక ఇన్‌ఛార్జుల…