Editor

AP

సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

ఏపీని మిచౌంగ్ తుపాన్‌ వణికిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తుఫాను గమనం..తాజా పరిస్థితులపైన అధికారులతో సమీక్షించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు విడుదల చేసారు. ఖరీప్‌ పంటల కాపాడుకోవడం ప్రధానమని చెప్పారు. కలెక్టర్లు,ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదని సీఎం స్పష్టం చేసారు. ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.   చర్యలు వేగవంతం చేయండి:మిచౌంగ్ తుపాన్‌ పట్ల ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా…

AP

ఏపీపై తెలంగాణ ఎఫెక్ట్, ఓటరు మూడ్ క్లియర్ – ఆ పార్టీకి డేంజర్ బెల్స్..!!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు వీడ్కోలు పలికారు. ఇక..త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఫలితాల సరళి ఏపీకి ఏం సందేశం ఇస్తోంది. ఏపీ మూలాలు ఉన్న తెలంగాణ ఓటర్లు తమ మనసులో అభిప్రాయం ఓటుతో స్పష్టం చేసారు. ఈ ఫలితాలు ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు హెచ్చరికలా మారింది. వైసీపీ, టీడీపీ, జనసేన ఈ ఫలితాలు కలిసొస్తాయా.. నష్టం చేస్తాయా ఏం జరుగుతోంది.   కలిసొచ్చేదెవరికి:తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. పరోక్షంగా టీడీపీ…

APNationalTELANGANA

మూడు రాష్ట్రాలపై మిచౌంగ్ ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీవర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మిచౌంగ్ తుపానుగా రూపాంతరం చెందింది. మంగళవారం (డిసెంబర్ 5) నాటికి ఇది తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య కృష్ణాజిల్లాలోని దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.   తీరందాటే సమయంలో మిచౌంగ్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, భారీ ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా…

TELANGANA

BRS ఓటమికి కారణాలు ఇవే..!!

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఎందుకు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అంతగా ఆదరించలేదు? బీఆర్ఎస్ పార్టీ ఓటమి వెనుక బలమైన కారణాలు ఉన్నాయా? వంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి. బి ఆర్ ఎస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై ఒక రిపోర్ట్.   తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి గత రెండు దఫాలు అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ…

TELANGANA

తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా..

అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటుపడిన నేపథ్యంలో తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.   కాగా, ఇప్పటి వరకు తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు…

TELANGANA

ఎన్నికల ఫలితాలపై బాధలేదంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ.. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారని చెప్పారు.   పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలితం…

TELANGANA

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు..సోమవారమే ప్రమాణ స్వీకారోత్సవం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతల బృందం ఆదివారం రాత్రి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసింది. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు.   సోమవారం సాయంత్రం…

CINEMA

సలార్ నుండి మరో సర్ప్రైజ్…

ఈ మేరకు టాలీవుడ్ లో క్రేజీ గాసిప్ ఒకటి తెరపైకి వచ్చింది. సలార్ ట్రైలర్ ఓ వర్గానికి నచ్చలేదు. పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనే వాదన ఉంది. సినిమాపై హైప్ మరింతగా పెంచాలంటే మరో ట్రైలర్ విడుదల చేయడం మంచిదని భావిస్తున్నారట. కాబట్టి సలార్ ట్రైలర్ 2 కట్ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయని అంటున్నారు. విడుదలకు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉండగా గ్రాండ్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.   సలార్ మూవీ కథపై ట్రైలర్…

AP

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంలో వెనక్కు తగ్గని ఏపీ..

నాగార్జున సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. నీటివిడుదల నిలిపి వేయాలంటూ నిన్న క్రిష్ణానదీ యాజమార్య బోర్డు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఏపి ఈరోజు కూడా నీటి విడుదలను కొనసాగిస్తోంది… దీంతో ఇప్పటి వరకు సుమారు 8వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్ళి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.   నిన్న సాయంత్రం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, డీజీపీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా జరిపిన సమీక్షలో డ్యాం…

TELANGANA

కేసీఆర్ కు వైఎస్ షర్మిల అదిరిపోయే గిఫ్ట్!!

మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి . ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఒక ఆసక్తికరమైన గిఫ్ట్ ను పంపుతున్నానని ప్రకటించారు. కెసిఆర్ ఇక ఇంటికి వెళ్ళే సమయం వచ్చిందంటూ ప్యాకప్ చేసుకునేందుకు బై బై కేసీఆర్ అని రాసి ఉన్న ఒక ట్రాలీ బాక్స్ ను పంపుతున్నట్టుగా ఆమె వెల్లడించారు.   తెలంగాణ రాష్ట్ర ప్రజలు బై బై కేసీఆర్…