Editor

AP

కుట్రలు, కుతంత్రాలు ఓడాయి: నారా లోకేశ్..

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వాగతించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. సత్యం గెలిచిందని, అసంత్యంపై యుద్ధం మొదలైందని, చంద్రబాబు కడిగిన ముత్యమని, నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం తలెత్తుకొని నిలబడ్డాయన్నారు. తప్పు చేయను చేయనివ్వను అని చెప్పే చంద్రబాబు మాటలు నిజమయ్యాయని లోకేష్ అన్నారు. 50 రోజులు గడిచినప్పటికీ కోర్టులో ఒక్క ఆధారాన్ని కూడా నిరూపించలేక కోర్టు…

NationalTELANGANA

కీలక హామీలు ప్రకటించిన అమిత్ షా..

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరిందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‍‌పల్లి, కోరుట్ల, జనగామ జిల్లాలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.   Advertisement వల్లభాయ్ పటేల్ కృషి వల్లే రజాకార్ల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని అమిత్…

CINEMA

‘సలార్’ రన్ టైమ్ ఎంతంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్’. ఈ మూవీకి రన్ టైమ్ పై ఓ వార్త వైరల్ అవుతోంది. సలార్ పార్ట్-1ను 2.55 గంటల నిడివి ఉండేలా మేకర్స్ కట్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెరీర్లోనే అత్యధిక రన్ టైంగా చెబుతున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ కాగా, జగపతిబాబు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.

TELANGANA

కేసీఆర్ తో ఆగవ్వ కటీఫ్.. బీజేపీలో చేరిన సీఎం దోస్తు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ సీఎం దత్తత గ్రామం వాసాలమర్రికి చెందిన కెసిఆర్ దోస్తు ఆగవ్వ బీజేపీలో చేరింది. భువనగిరి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకుంది. ఆకుల ఆగవ్వ, గ్రామ ఉపసర్పంచ్ మధు, గ్రామస్తులకు శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న నాటి నుంచి నేటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా కేసిఆర్ గ్రామస్తులను ఆగం చేశాడని అన్నారు. తన…

AP

ఏపీలో మందుబాబులకు గట్టి షాక్..

ఏపీలో మందుబాబులకు షాక్. జగన్ సర్కార్ మద్యం ధరలను పెంచింది. పన్నుల సవరణ పేరిట ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం బ్రాండ్లపై వాటి ఎమ్మార్పీ ఆధారంగా ఫిక్స్డ్ కాంపోనెంట్ రూపంలో ప్రస్తుతం విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని… ఆయా బ్రాండ్ల తెరపై శాతాల రూపంలో వసూలు ఉంటుంది. వ్యాట్, ఏఈడీని సవరించింది. ఈ సవరణల వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుంది.…

AP

ఆ సీట్లు టీడీపీ, జనసేనలకు జఠిలమే..

ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధపడుతున్నాయి. ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఈ సమావేశాలు రచ్చగా మారుతున్నాయి. ప్రధానంగా సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల నేతల మధ్య వివాదాలు బయటపడుతున్నాయి. అయితే ఒకటి, రెండు చోట్లఅటువంటి పరిస్థితి ఉంటుందని రెండు పార్టీల నాయకత్వాలు ముందే అంచనా వేశాయి. అటువంటిచోట్ల అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే…

AP

వైసీపీ చేయి దాటి పోతోందా?

వైసీపీకి బలమైన ఓటు బ్యాంకులో ఎస్సీలు ఒకరు. వైసిపి ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయానికి వారి మద్దతు ఒక కారణం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయి. సొంత పార్టీ శ్రేణులే దాడులకు పాల్పడుతుండడం.. వారికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుండడాన్ని దళితులు గుర్తిస్తున్నారు. అందుకే ఎదురు తిరుగుతున్నారు. అభిమానించే పార్టీనే వ్యతిరేకించడం ప్రారంభించారు. రాష్ట్ర హోం మంత్రికి సొంత నియోజకవర్గంలోనే దళితుల నుంచి నిరసన…

National

ఇస్రో షాకింగ్ అప్ డేట్-అనూహ్యంగా భూవాతావరణంలోకి రీఎంట్రీ..!

భారత్ ఈ ఏడాది విజయవంతంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్టు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఊహించిన దాని కంటే అద్భుతంగా పనిచేసింది. చంద్రుడిపై రహస్యాలు తెలుసుకునేందుకు వెళ్లిన చంద్రయాన్ 3లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టడం, ఆ తర్వాత రోవర్ అక్కడ 14 రోజుల పాటు కలియ దిరగడం, అక్కడ తీసిన ఫొటోలు, వీడియోలు, మట్టి, అందులో మూలకాలపై కీలక వివరాలు ఇవ్వడం పూర్తయ్యాయి. ఆ తర్వాత మంచులో కూరుకుపోయిన చంద్రయాన్ 3 కథ…

CINEMA

రామ్‌చ‌ర‌ణ్‌తో జోడి క‌ట్ట‌నున్న సాయిప‌ల్ల‌వి….

ఫిదా సినిమాతో ఎంతో మంది తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకుంది న‌టి సాయిప‌ల్ల‌వి. ఆ త‌ర్వాత తెలుగులోఎన్నో సినిమాల్లో న‌టించింది. త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌, అందంతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యింది. హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు యాక్టింగ్ ఉండే స్కోప్ సినిమాల‌నే త‌ను ఒప్ప‌కుంటుంది. గ్లామ‌ర్‌కు, ఎక్స్‌పోజింగ్ కాకుండా న‌ట‌నకే ప్రాధాన్య‌మిచ్చే న‌టి సాయిప‌ల్ల‌వి. అందుకే చాలా త‌క్కువ సినిమాల్లో ఆమె న‌టిస్తుంటారు. అయితే, ఇప్ప‌డు తాజాగా రామ్‌చ‌ర‌ణ్‌తో సాయిప‌ల్ల‌వి జోడి క‌ట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త కాస్త సోష‌ల్‌మీడియాలో…

TELANGANA

కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థి ఎవరు..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోలింగ్ తేదీకి సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. రాజకీయ విమర్శలతో నాయకులు కాక మీద ఉన్నారు. తెలంగాణలో ప్రధాన పోటీ అధికార బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే ఉంది. అయితే బీజేపీ కూడా తామే అధికారంలోకి వస్తామని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నప్పటికీ గ్రౌండ్ రియాల్టీ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బీజేపీ – జనసేన ద్వయం మూడో స్థానానికే పరిమితమవుతాయంటూ సర్వేలు ఘోషిస్తున్నాయి. రెండు సార్లు బీఆర్ఎస్‌కు పట్టం కట్టిన…