4news HD TV

TELANGANA

డీజే సౌండ్ దెబ్బకు పెళ్లిమండపంలోనే వరుడు మృతి

పెళ్లి(Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. తమ వివాహ వేడుకను జీవితాంతం మరిచిపోలేని విధంగా ఉండేందుకు వధూవరులు ప్రయత్నిస్తుంటారు. అందుకే పెళ్లి కార్డు మొదలు.. ఊరేగింపు వరకు.. అన్నింటా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి.. ఆ మధుర క్షణాలను ఎంతో సంతోషంగా.. ఉత్సాహంగా ఆస్వాదిస్తారు. ఐతే అలాంటి పెళ్లి వేడుకల్లోనే ఒక్కోసారి అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. ఆనందోత్సహాల మధ్య కళకళలాడుతున్న పెళ్లింటి విషాదం నెలకొన్న ఘటనలు ఎన్నో…

SPORTS

పూర్తి షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌..

మహిళా క్రికెట్‌ అభివృద్ధిలో భాగంగా బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు శనివారం(మార్చి 4) తొలి అడుగుపడనుంది. ముంబై ఇండియన్స్‌- గుజరాత్‌ జెయింట్స్‌ జట్ల మధ్య పోటీతో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. డబ్ల్యూపీఎల్‌ తొలి టైటిల్‌ కోసంఐదు జట్లుపోటీపడనున్నాయి. ముంబైలో జరుగనున్న ఈ టీ20 లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. కాగా లీగ్‌ దశలో డబుల్‌…

TELANGANA

హైదరాబాద్‌ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లో పరువు హత్య కలకలం

హైదరాబాద్‌ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లో పరువు హత్య కలకలం రేపింది. కూతురు ఎదుటే.. ఆమె ప్రేమించిన వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. యువకుడిని దారుణ హత్య చేసిన షాకింగ్ ఘటన మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీశ్ అనే డీజే ఆపరేటర్.. కొన్ని నెలల క్రితం దూలపల్లి సూరారం కాలనీకి వచ్చి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. గతంలో హరీశ్ ఎర్రగడ్డ ప్రాంతంలోని ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో…

CINEMA

ఎన్టీఆర్ ను బాలయ్య అవమానించాడంటూ అభిమానుల రచ్చ

నందమూరి తారక రామారావు కుటుంబం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి పరిచయం చేయనవసరం లేదు. ఆయన లెగసీని ముందు నడిపించే నట వారసులు ఎంతోమంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. పాన్ ఇండియా హీరోగా తారక్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఆయన రేంజ్ పెరిగిందనే చెప్పాలి. ఇక బయట ఎంత రేంజ్ పెరిగినా నందమూరి కుటుంబంలో మాత్రం తారక్ కు సరైన గుర్తింపు లేదని ఎన్టీఆర్ అభిమానులు…

SPORTS

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బౌలర్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌ను వెనక్కినెట్టి అశ్విన్ మొదటి ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. అశ్విన్ ప్రస్తుతం 864 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అండర్సన్ 859 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ఆస్ట్రేలియా స్టార్ పాట్ కమిన్స్ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. మరోవైపు భారత…

NationalWorld

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌..

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌ కోరింది. ఆర్థిక నేరస్తులను అప్పగించడమే కాదు, వారి నుండి దేశ విదేశాల్లో ఆస్తుల రికవరీ కూడా జరిగేలా చూడాల్సి వుందని కోరింది. దేశ రాజధాని శివార్లలోని గుర్‌గావ్‌లో అవినీతి నిరోధక వర్కింగ్‌ గ్రూపు మొదటి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఇటలీ ప్రతినిధితో కలిసి కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర…

AP

లెప్రసీ కాలనీకి త్రాగునీటిని సక్రమంగా అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం డిమాండ్

లెప్రసీ కాలనీకి త్రాగునీటిని సక్రమంగా అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆ కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన కాలనీ వాసులతో కలిసి మీడియా ముఖంగా మాట్లాడారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లెప్రసీ కాలనీలో సుమారు 18 ఇల్లు ఉన్నాయని, గత సంవత్సర కాలంగా వీరికి త్రాగునీరు సక్రమంగా అందడం లేదని, ఫలితంగా…

TELANGANA

మంచిర్యాల జిల్లా.చెన్నూర్ మండలం లోCPI పార్టీ ఆధ్వర్యంలో గూడ అంజన్న యాదిలో మహా సభ పోస్టర్లు ఆవిష్కరణ*

  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రెండవ గ్రౌండ్ లో మార్చ్ 5 వ తేదీన కవి, రచయిత కామ్రేడ్ గూడ అంజన్న యాదిలో సీపీఐ ప్రజా సంఘం తెలంగాణ ప్రజానాట్యమండలి మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌలు భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన గూడ అంజయ్య యాది జరుగు పోరు బాట…

TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు

4 H Dమంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా చెన్నూర్ ఎమ్మేల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కేసిఆర్ చోరువతో చెన్నూర్ నియోజక వర్గం లో ఎంతగానో అభివృద్ధి పనులను చేశామని 15తారీకు చెన్నూర్ లో బారీమొత్తంలో సభ నిర్వహిస్తున్నాం అని ఈ సభకు వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు విచ్చేసి వారిచేతుల మీదుగా శంకుస్థాపన ప్రరంబోచవ కర్యక్రమాలు…

National

ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్‌ ఎస్టేట్‌ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..

దేశంలోని మూడు మెట్రోపాలిటన్ నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో రియల్‌ ఎస్టేట్‌ ధరలు చుక్కలనంటాయి. వాటి ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 2022లో ధరల పెరుగుదలను నమోదు చేసింది. ఈ మూడు నగరాలు నైట్ ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్‌ఐ 100)లో ఉన్నత స్థానాలకు చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్లు (రూ.8,24,43,400)కు ఏయే నగరాల్లో ఎంత స్థలం కొనుగోలు చేయొచ్చో నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ గణాంకాలను విడుదల చేసింది. (ఇదీ : టయోటా కార్లపై…